• Home » Cricket

Cricket

విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్

విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ‌పై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, కోచ్ జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

వైభవ్ సూర్యవంశీ వివాదం.. స్పందించిన బీసీసీఐ

వైభవ్ సూర్యవంశీ వివాదం.. స్పందించిన బీసీసీఐ

శ్రీలంక-ఎ ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో వైభవ్‌పై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. ఈ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.

టీజీ20 లీగ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

టీజీ20 లీగ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.

నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో అతడి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

29 బంతుల్లోనే శతక్కొట్టిన చాహల్.. ఏబీ డివిలియర్స్ రికార్డు బ్రేక్!

29 బంతుల్లోనే శతక్కొట్టిన చాహల్.. ఏబీ డివిలియర్స్ రికార్డు బ్రేక్!

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బ్యాట్‌తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

శ్రీలంక ప్లేయర్‌ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

శ్రీలంక ప్లేయర్‌ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మైదానంలో ఆవేశానికి గురయ్యాడు. దంబుల్లాలో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఎపై సూపర్ ఓవర్‌లో భారత్-ఎ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ ప్లేయర్లకు, వైభవ్ సూర్యవంశీకి వాగ్వాదం జరిగింది.

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎపై జరిగిన వన్డే మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ ఓవర్‌లో భారత్-ఎపై శ్రీలంక-ఎ విజయం సాధించింది.

అవును.. మైదానంలో మాత్రం కోహ్లీ అహంకారే: రవి శాస్త్రి

అవును.. మైదానంలో మాత్రం కోహ్లీ అహంకారే: రవి శాస్త్రి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి భారత మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ వీడియోలో విరాట్‌ను అహంకారి, అతి గారాభంతో పెరిగిన పిల్లాడు అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై ఆయన స్పందించాడు.

భారత్‌తో హ్యాండ్‌షేక్ వివాదం: పాకిస్థాన్ కోచ్ రియాక్షన్ ఇదే

భారత్‌తో హ్యాండ్‌షేక్ వివాదం: పాకిస్థాన్ కోచ్ రియాక్షన్ ఇదే

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోనూ ఇరుజట్ల ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు. ఈ అంశంపై పాక్ కోచ్ స్పందించాడు.

డిప్రెషన్‌లోకి వెళ్లా.. క్రికెట్‌ను వదిలేయాలనుకున్నా: శ్రేయాంక పాటిల్

డిప్రెషన్‌లోకి వెళ్లా.. క్రికెట్‌ను వదిలేయాలనుకున్నా: శ్రేయాంక పాటిల్

భారత మహిళల జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన దశ గురించి తాజాగా పంచుకుంది. గాయాల కారణంగా ఆమె చాలా కాలం పాటు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి