• Home » Cricket

Cricket

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

ఐపీఎల్‌లో టాప్ జట్లలో ఒకటైన సీఎస్కే డబ్ల్యూపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే అమల్లోకి రాదని, తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగమని ఆయన వివరించారు.

టీ20 ప్రపంచ కప్ 2026: టీమిండియా వార్మప్ మ్యాచుల షెడ్యూల్ ఇదే

టీ20 ప్రపంచ కప్ 2026: టీమిండియా వార్మప్ మ్యాచుల షెడ్యూల్ ఇదే

టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందే 16 వార్మప్ మ్యాచులు ఉంటాయని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన షెడ్యూల్‌ను వెల్లడించింది.

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది

టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచులు ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌న్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచులో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

వాళ్లు చెప్పిందే మేం వినాలి.. భారత్‌తో మ్యాచ్ ఆడటంపై పాకిస్థాన్ కెప్టెన్ వ్యాఖ్యలు

వాళ్లు చెప్పిందే మేం వినాలి.. భారత్‌తో మ్యాచ్ ఆడటంపై పాకిస్థాన్ కెప్టెన్ వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పింది. ఈ అంశంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు.

డబ్ల్యూపీఎల్ 2026: ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్న యూపీ వారియర్స్

డబ్ల్యూపీఎల్ 2026: ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్న యూపీ వారియర్స్

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో యూపీ వారియర్స్‌కు నిరాశే మిగిలింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సందర్భంగా యూపీ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్

పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.

టీ20 వరల్డ్ కప్: భారత్‌తో ఆడబోమన్న పాకిస్థాన్.. ఐసీసీ స్పందన ఇదే..

టీ20 వరల్డ్ కప్: భారత్‌తో ఆడబోమన్న పాకిస్థాన్.. ఐసీసీ స్పందన ఇదే..

మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో తమ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. పీసీబీ ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని కోరింది.

హైదరాబాద్‌ మ్యాచ్‌ డ్రా

హైదరాబాద్‌ మ్యాచ్‌ డ్రా

నాకౌట్‌ రేస్‌ నుంచి ఈపాటికే అవుటైన హైదరాబాద్‌ జట్టు గ్రూప్‌-డిలో భాగంగా చత్తీస్‌గఢ్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. అమన్‌దీ్‌ప ఖరే (176 నాటౌట్‌) అజేయ శతకంతో...

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్ ఓటమి.. సెమీస్‌కు భారత్

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్ ఓటమి.. సెమీస్‌కు భారత్

అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి