• Home » Cricket news

Cricket news

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం చెన్నైలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది.

టీ20 ప్రపంచ కప్2026: దూసుకెళ్తున్న వెస్టిండీస్

టీ20 ప్రపంచ కప్2026: దూసుకెళ్తున్న వెస్టిండీస్

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో వెస్టిండీస్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు

వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులనూ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనలో యువ ఆటగాడు సౌకర్యంగా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!

వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!

వైభవ్ సూర్యవంశీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్న సోషల్ మీడియా ప్రచారానికి బీసీసీఐ చెక్ పెట్టింది. దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఘర్షణలో యువ బ్యాటర్‌పై చర్యలు తీసుకునే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ కీలక అప్‌డేట్ అందించింది. 2027లో జరగబోయే 20వ ఐపీఎల్ ఎడిషన్ షెడ్యూల్‌లో బీసీసీఐ భారీ మార్పులు చేయనుంది.

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

శతక మోతెక్కించారు గిల్‌, ఇషాన్‌ సెంచరీలు

శతక మోతెక్కించారు గిల్‌, ఇషాన్‌ సెంచరీలు

40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇబ్బందిపడుతూనే ఈ జోడీ శతకాలతో లఖ్‌నవూ స్టేడియాన్ని హోరెత్తించారు. అటు ఆరంభం నుంచే సాగిన ఎదురుదాడితో భారత్‌ 400 స్కోరు దాటేయడం విశేషం...

ఫైనల్లో యువ భారత్‌

ఫైనల్లో యువ భారత్‌

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన యువ భారత్‌.. ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌-ఎ 101 పరుగులతో అఫ్ఘానిస్థాన్‌-ఎను చిత్తు చేసింది. తొలుత భారత్‌-ఎ...

మంధాన మెరుపుల్‌

మంధాన మెరుపుల్‌

ఓవైపు ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పలో మెస్సీ, ఎంబప్పే సంచలనాలతో హోరెత్తిస్తే...మరోవైపు భారత క్రికెటర్లు చెలరేగిపోయారు. అటు అబ్బాయిలు...ఇటు అమ్మాయిలు...మధ్యలో కుర్రాళ్లు...

కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ

కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ

ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో సారి విఫలమయ్యాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి