Home » Cricket news
టీ20 వరల్డ్కప్ కీలక దశకు చేరింది. టైటిల్ విజేతను తేల్చేందుకు ఇక మరో మూడు మ్యాచ్లు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో బుధవారం సెమీఫైనల్స్కు తెర లేవనుంది. ముందుగా...
సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్లు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్థత తొలిగింది. అక్కడ ఐదు ఐపీఎల్ మ్యాచ్లు ఆడబోతున్నట్టు...
20 వరల్డ్క్పలో వెస్టిండీ్సపై చెలరేగిన సంజూ శాంసన్ మ్యాచ్ ముగిశాక చేసుకున్న సంబరాలు వివాదాస్పదంగా మారాయి. ఫోర్తో విన్నింగ్ షాట్ బాదగానే...
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు టీమిండియాపై పరోక్షంగా అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ సెమీస్ కూడా చేరదంటూ ఇటీవలే పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ జోస్యం చెప్పి నవ్వుల పాలయ్యాడు.
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ 2026 హీరో సాహిబ్జాదా ఫర్హాన్కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్ లీగ్ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు.
ఒక్కే ఒక్క మ్యాచ్తో స్టార్గా మారాడు టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్. టీ20 ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో50 బంతుల్లో 97 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఒవైపు వికెట్లు పడుతున్న మరోవైపు నిలబడి మొక్కవోని ధైర్యం నిలబడి టీమిండియాను గెలిపించాడు.
అంచనాలకు తగ్గ ఆటతీరుతో టీమిండియా టీ20 వరల్డ్కప్ సెమీ్సలో అడుగుపెట్టింది. ఇక గురువారం వాంఖడే మైదానంలో జరిగే రెండో సెమీ్సలో ఇంగ్లండ్తో తలపడనుంది. అయితే ప్రత్యర్థిని ఓడించి...
టీ20 వరల్డ్క్పలో భారత జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం వెస్టిండీ్సతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్తో...
సికందర్ రజా (73, 3/29) ఆల్రౌండ్ షోతో అదరగొట్టినా.. టీ20 వరల్డ్క్పలో దక్షిణాఫ్రికా జైత్రయాత్రను అడ్డుకోలేక పోయాడు. ఇప్పటికే సెమీస్ బెర్త్ను సొంతం చేసుకొన్న మార్క్రమ్ సేన.. సూపర్-8లో భాగంగా గ్రూప్-1లో ఆదివారం..
అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్థాన్ షాహీన్స్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డేల సిరీస్ను ఇంగ్లండ్ లయన్స్ రద్దు చేసుకుంది.