Home » Cricket news
అఫ్గానిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల షాహిది కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు.
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ప్రముఖ లీగ్స్లో ఒకటైన 'ది హండ్రెడ్ 2026' మళ్లీ వచ్చేసింది. ఇంగ్లండ్ వేదికగా నేటి (మంగళవారం) నుంచి పురుషుల టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో రోహిత్పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రిటైర్మెంట్ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ లార్డ్స్లో రికార్డు శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్పై సూపర్ ఇన్నింగ్స్తో చెలరేగి తనపై వస్తున్న విమర్శలకు దీటైన జవాబిచ్చాడు...
మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య ఇవాళ నిర్ణయాత్మక, చివరి వన్డే జరగనుంది. లార్డ్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్కు సర్వంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది.
టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే చర్చపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీలో భారత జట్టు విజయం సాధించాలంటే ఈ ఇద్దరు సీనియర్ల అనుభవం అత్యంత కీలకమని స్పష్టం చేశాడు.
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో అత్యంత ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు నిర్ణాయక ఆఖరి మ్యాచ్ కోసం ఆదివారం బరిలోకి...
అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ 2026 తుది దశకు చేరుకుంది. ఒక్లాండ్ వేదికగా మరికాసేపట్లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్- వాషింగ్టన్ ఫ్రీడం టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో, చివరి వన్డేకు క్రికెట్ మక్కాగా పేరొందిన లండన్లోని చారిత్రాత్మక 'లార్డ్స్' మైదానం వేదికగా నిలవనుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ తుది దశకు చేరుకుంది. రేపు(ఆదివారం)స్పెయిన్, అర్జెంటీనా మధ్య తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్ను చూసేందుకు ఫుట్బాల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.