Home » Cricket news
గత కొన్ని నెలలుగా భారత్ ఆడిన ప్రతి వన్డే సిరీస్లోనూ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో మాజీ కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ.. రోహిత్ భవిష్యత్తుపై టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టమైన ప్రకటన చేయాలని అభిప్రాయపడ్డాడు.
దేశవాళీలో అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ సారథి కూడా అతడే. నాలుగేళ్ల కిందట భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై నిషేధం పడకుండా అజింక్య రహానే తీసుకున్న నిర్ణయమే కాపాడింది.
శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరద కామెడీతో మైదానంలో సందడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో బౌలింగ్లో ప్రభావం చూపని భారత జట్టు.. బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టింది. దేవ్దత్ పడిక్కళ్ (164 బంతుల్లో 18 ఫోర్లతో 142 బ్యాటింగ్) అజేయ శతకంతో...
ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడి జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా శ్రీలంక పర్యటనకు కూడా...
శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ సునామీ బ్యాటింగ్ ఆడాడు. లంక బౌలర్ దిలుమ్ సుదీరకు చుక్కలు చూపించాడు.
శ్రీలంకతో త్వరలో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో మూడుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి స్పిన్నర్గా రికార్డు సృష్టించాడు.
క్రికెట్ ఆస్ట్రేలియాపై స్టార్ క్రికెటర్ యాష్లీ గార్డనర్ భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డనర్కు సహచరితో వివాహేతర సంబంధం ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఏను ప్రశ్నించింది.
సాధారణంగా క్రికెట్ ఆడాలంటే 11 మంది ఆటగాళ్లు ఉండాల్సిందే. కానీ ఆటపై ఆసక్తి ఉంటే పరిస్థితులకు నియమాలను పక్కన పెట్టేసి ఆటను ఆస్వాదించొచ్చని ఈ చిన్నారులు నిరూపించారు.