Home » Cricket news
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) మానస పుత్రిక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాణిజ్య విలువ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్....
ఐపీఎల్2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే భారీ డీల్ కుదిరినట్లు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కన్సార్టియం అనే సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
టీమిండియా పవర్ హిట్టర్, టీ20 ప్రపంచ కప్ 2026 విజేత రింకు సింగ్కు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్గా యోగి సర్కార్ నియమించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తుంది. బంగ్లా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తకు బలం చేకూరుస్తున్నాయి. భద్రతా కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్2026కి తమ ఆటగాళ్లను దూరంగా ఉంచాలనే యోచనలో బీసీబీ ఉన్నట్లు సమాచారం.
భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడే ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాక్ వ్యతిరేక సాయుధదళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
‘అంగట్లో అన్నీ ఉన్నా..’ అన్నట్టుగా ఉంది కోల్కతా నైట్రైడర్స్ జట్టు పరిస్థితి. పరుగుల సునామీ సృష్టించగల హిట్టర్లకు కొదవలేదు. పైగా ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని ఈ ప్లేయర్ అయోధ్య ప్రీమియర్ లీగ్లో అజేయంగా 195 పరుగులు చేశాడు.
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.
డ్రెస్సింగ్ రూమ్లోకి మద్యం, సిగరెట్లను తీసుకొచ్చాడంటూ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.