Home » Cricket news
మేజర్ లీగ్ క్రికెట్2026లో మరో సంచలన చోటుచేసుకుంది. టెక్సాస్ సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్2026లో ఐర్లాండ్ మహిళల జట్టు సంచలనం సృష్టించింది. గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
క్రీడారంగంలోని రెండు వేరు వేరు ఆటలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్లో మెరిశారు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం, 2002 ప్రపంచకప్ విజేత రొనాల్డిన్హో నజారియో అమెరికాలో కలిశారు.
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు టీ20 కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో అతని సారథ్యంలోని భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది.
టీ20 వరల్డ్కప్ చాంపియన్స్.. పైగా ఐపీఎల్లో పరుగుల వరద పారించిన స్టార్లు.. ఇంకేముంది పసికూన ఐర్లాండ్పై ఏ స్థాయిలో విరుచుకుపడతారనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ...
ప్రస్తుతం టీమిండియాలో కుర్రాళ్ల హవా నడుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే జట్టుకు కొత్త కళ తీసుకొచ్చారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపిక క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ఐపీఎల్ అనంతరం మరో ధనాధన్ పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్కప్ సాధించాక టీమిండియా తొలిసారి బరిలోకి దిగబోతోంది. నేటి నుంచి...
సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా గ్రూప్ చివరి రెండు మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్తో జరిగిన పోరులో ఆడుతూ పాడుతూ గెలిచింది. అయితే అసలైన..
శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో ఓపెనర్ సాయి సుదర్శన్ (132) శతకంతో రాణించాడు. దీంతో...
రోహిత్ రాయుడు (54 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ అర్ధశతకంతో రాణించడంతో.. టీజీ20లో పాలమూరు 5 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్పై...