Home » Cricket news
కెప్టెన్ దేవ్దత్ పడిక్కళ్ (232) ద్విశతకంతో, రవిచంద్రన్ స్మరణ్ (121 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కడంతో ఉత్తరాఖండ్తో రంజీట్రోఫీ సెమీస్ తొలి ఇన్నింగ్స్లో...
సంచలనమేమీ లేదు. టీ20 వరల్డ్క్పలో పాకిస్థాన్పై భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) తుఫాన్ ఇన్నింగ్స్కు జతగా బౌలింగ్ విభాగం దుమ్ము రేపడంతో...
టోర్నమెంట్ ఏదైనా సరే.. భారత్, పాకిస్థాన్ పోరుకు ఉండే క్రేజే వేరు. అందులోనూ విశ్వక్పలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే.. క్రికెట్ ఫీవర్ మరింత హీటెక్కెడం ఖాయం. ఇప్పుడు టీ20 ప్రపంచక్పలోనూ...
సూపర్-8 రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో అమెరికా దుమ్ము రేపింది. సంజయ్ కృష్ణమూర్తి (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 68 నాటౌట్), కెప్టెన్ మోనంక్ పటేల్...
భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిన 21 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల...
రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్లో అజేయంగా దూసుకెళ్తోంది. గ్రూప్-సిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో నేపాల్ను 9 వికెట్లతో చిత్తుచేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు...
టీ20 ప్రపంచక్పలో ఆదివారం భారత పురుషుల జట్టు పాకిస్థాన్ను చిత్తుగా ఓడిస్తే... ఇదేరోజు భారత జూనియర్ అమ్మాయిలు కూడా పాక్ పని పట్టారు. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్...
ఉత్తరాఖండ్తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయి బ్యాటింగ్కు దిగిన కర్ణాటక జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (141), దేవ్దత్ పడిక్కళ్ (148 నాటౌట్)...
ఓపెనర్ ఇషాన్ కిషన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. దీంతో పాకిస్థాన్ ఎదుట భారత్ భారీ లక్ష్యం ఉంచింది. టీ-20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.
టీ20 ప్రపంచ కప్లో హైవోల్టేజీ పోరుకు అంతా సిద్ధమైంది. ఈ టోర్నీ ఆరంభమై వారం రోజులైనా ఏదో వెలితిగా భావిస్తున్న ఫ్యాన్స్కు..