• Home » Cricket news

Cricket news

రాహుల్‌ మెరుపు శతకం

రాహుల్‌ మెరుపు శతకం

టీజీ20 లీగ్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం మెదక్‌ ఫాల్కన్స్‌తో...

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

ఐర్లాండ్‌ పర్యటనలో రెండు టీ20ల సిరీస్‌ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత జట్టుపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి

టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి

టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో ఆమె నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.

బెన్ స్టోక్స్‌ రిటైర్‌మెంట్...మనసులో మాట బయటపెట్టిన కోచ్ మెక్‌కల్లమ్!

బెన్ స్టోక్స్‌ రిటైర్‌మెంట్...మనసులో మాట బయటపెట్టిన కోచ్ మెక్‌కల్లమ్!

ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించి అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేశాడు. స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు పరాభవం.. సిరీస్‌ను కైవసం చేసుకున్న కివీస్!

మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు పరాభవం.. సిరీస్‌ను కైవసం చేసుకున్న కివీస్!

టింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది.

అక్కడ '24 క్యారెట్' పిచ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండవు: అశ్విన్

అక్కడ '24 క్యారెట్' పిచ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండవు: అశ్విన్

ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో భారత్ ఓటమి పాలుకావడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత బ్యాటర్లు ఐర్లాండ్ సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

ఒలింపిక్స్‌2028... టీమిండియా అభిమానులకు శుభవార్త!

ఒలింపిక్స్‌2028... టీమిండియా అభిమానులకు శుభవార్త!

దాదాపు శతాబ్దం కాలం తర్వాత ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ అడుగుపెడుతున్న వేళ.. ఐసీసీ సోమవారం కీలకమైన అర్హత ప్రమాణాలను ప్రకటించింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరగబోయే ఈ క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు మాత్రమే తలపడనున్నాయి.

భారత్‌పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం

భారత్‌పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం

ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుపై టీ20 సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చారిత్రాత్మక విజయంతో ఊపుమీదున్న ఐర్లాండ్ క్రికెట్‌లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

పాక్ క్రికెట్‌లో పెను మార్పులు.. షాహీన్ అఫ్రిది, నసీమ్‌లపై వేటు!

పాక్ క్రికెట్‌లో పెను మార్పులు.. షాహీన్ అఫ్రిది, నసీమ్‌లపై వేటు!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరికొద్ది రోజుల్లో వెళ్లనున్న వెస్టిండీస్ పర్యటన విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. జులైలో విండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం పాక్ సెలెక్టర్లు జట్టు పేస్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు.

వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు

వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి