Home » Cricket news
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి టీ20 ప్రపంచ కప్లో భారత్ అవకాశాలపై గట్టి ప్రభావమే చూపింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న హర్మన్ సేన గురువారం జరిగే గ్రూప్ ‘ఎ’ కీలక పోరులో...
అమరావతిలో క్రికెట్ సందడి నెలకొంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తుది దశ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. తుది దశ మ్యాచ్ల ప్రారంభ వేడుకకు ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ హాజరై ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు.
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతడు టీమిండియాతో కలిసి ఐర్లాండ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 2.0 వెలుగులోకి వచ్చాడు. అతడి తమ్ముడు మరో భారీ సెంచరీ చేశాడు.
అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్లో స్వల్ప అవరోధం కలగనుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వైభవ్తోపాటు అతడి తల్లిదండ్రులు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..
న్యూజిలాండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. కివీస్ ఐకానిక్ క్రికెటర్ బాబ్ బ్లేయర్ తుది శ్వాస విడిచారు. ఆయనకు పలువురు స్టార్ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, వైభవ్కు అసలైన సవాలు ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆంధ్ర యువ స్పిన్నర్ శ్రీచరణి అరుదైన ఘనత సాధించింది. తాజా ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో...
ప్రపంచ క్రికెట్లో తాజా సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జీవితంలో అపురూప క్షణాలివి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన వైభవ్ మంగళవారం టీమిండియా జెర్సీని..
రంగారెడ్డి రైజర్స్ (ఆర్ఆర్ఆర్) టీజీ20 లీగ్లో రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో..
టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.