Home » Cricket news
పని ఒత్తిడి కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచి పేసర్ సిరాజ్కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో చేరనున్నాడు. ఈనెల 26న...
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్లో భారత్-ఎ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. 8 పరుగుల తేడాతో గెలుపొందింది.
బ్యాటర్లకు మించి స్పిన్నర్లు అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో భారత్ తమ టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. లెఫ్టామ్ స్పిన్నర్ మానవ్ సుథార్ (6/33).. ఆ తర్వాత...
అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ పట్టు బిగించింది. అరంగేట్రంలోనే స్పిన్ ఆల్రౌండర్ మానవ్ సుథార్ (3/21) సుడులు తిరిగే బంతులతో మ్యాజిక్ చేశాడు. అతడి...
భారత టీ20 జట్టు తరఫున ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్కు ఎంపికైన టీనేజర్ వైభవ్ సూర్యవంశీ వెంట అతడి తల్లిదండ్రులు కూడా వెళ్లనున్నారు...
జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో అతడితో పాటు తల్లిదండ్రులనూ అనుమతిస్తూ వారికి ప్రత్యేక సౌకర్యం కల్పించనుంది.
అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ తొలి రోజు అద్భుత ప్రదర్శన చేసింది. 368 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది.
భారత టీ20 జట్టుకు గొప్ప సారథిగా ఎన్నో విజయాలందించిన సూర్యకుమార్ యాదవ్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తనను తప్పించి శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ అప్పగించడంతో తొలిసారి స్పందించాడు సూర్య. ఏమన్నాడంటే.?
అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్.
టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపిక కసరత్తు పూర్తైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు.