Home » Cricket news
ఆసియా కప్లో వరుసగా మూడు సార్లు టీమిండియా చేతిలో ఓడిపోవడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు జరిగిన రెండు మ్యాచ్లతో పోల్చుకుంటే ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లోనే పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసింది.
ఆసియా కప్ భారత్ సొంతమైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్స్లో పాక్ను ఓడించి విజేతగా నిలిచింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
ఛేదనకు దిగిన భారత్ తొలి దశలోనే కీలక ఓపెనర్లను కోల్పోయి చిక్కుల్లో పడింది. 12 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 78 పరుగులే చేయగలిగింది.
ఆసియా కప్లో అసలు సిసలు రసవత్తర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కసారి కూడా కూడా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడలేదు. గత 40 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత్, పాక్ జట్లు కలిసి ఫైనల్కు చేరుకోలేదు.
పాక్తో తొలి మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పహల్గాం కామెంట్స్పై ఐసీసీ సీరియస్ అయ్యింది. అతడిపై జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
వెస్టిండీస్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఆడే జట్టు వివరాలను సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాకు వెల్లడించారు.
ఆసియా కప్లో వరుసగా రెండు సార్లు టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జట్టు అభిమానులు, మాజీ ఆటగాళ్లు కోపంతో మండిపోతున్నారు. పాక్ ఓటములపై పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించారు.
ఆసియా కప్ గ్రూప్-4 దశలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ మరోసారి భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ వరుసగా రెండో సారి టీమిండియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమి నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్తో నేడు టీమిండియా దుబాయ్ వేదికగా సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
మరికాసేపట్లో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్తో నేడు టీమిండియా దుబాయ్ వేదికగా సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ లెవెన్లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.