• Home » Cricket news

Cricket news

భారత్-ఎకు భంగపాటు.. అఫ్గానిస్థాన్-ఎ చేతిలో ఓటమి..

భారత్-ఎకు భంగపాటు.. అఫ్గానిస్థాన్-ఎ చేతిలో ఓటమి..

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. యువ బ్యాటర్లు చెలరేగి ఆడినప్పటికీ, బౌలర్లు విఫలమయ్యారు. దీంతో అఫ్గానిస్థాన్-ఎ జట్టు డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

 భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్ కుమారుడు

భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్ కుమారుడు

శ్రీలంక పర్యటనకు బీసీసీఐ అండర్‌-19 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్యయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు.

వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1గా టీమిండియా..

వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1గా టీమిండియా..

అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల క్రికెట్ జట్ల వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

అదరగొట్టిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్ ముందు భారీ టార్గెట్

అదరగొట్టిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్ ముందు భారీ టార్గెట్

ముక్కోణపు సిరీస్‌లో భారత్‌-ఏ బ్యాటర్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ లక్ష్యం నిర్దేశించారు.

విదేశీ గడ్డపై వైభవ్ మెరుపు ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీ మిస్

విదేశీ గడ్డపై వైభవ్ మెరుపు ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీ మిస్

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ అఫ్గానిస్థాన్‌- ఏ జట్టుతో భారత్-ఏ టీమ్ తలపడుతోంది. ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ .. ఈ మ్యాచ్‌లో కూడా దుమ్ములేపాడు.

రిచా సత్తా చాటినా..

రిచా సత్తా చాటినా..

రిచా ఘోష్‌ (36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) అర్ధ సెంచరీతో అదరగొట్టినా, సహచరులెవరూ రాణించకపోవడంతో...

గంభీర్‌కు షాక్.. నేరుగా బీసీసీఐని సంప్రదించిన సీనియర్లు!

గంభీర్‌కు షాక్.. నేరుగా బీసీసీఐని సంప్రదించిన సీనియర్లు!

వన్డే ప్రపంచకప్‌2027 ఆడటమే లక్ష్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ కు సీనియర్లు షాకిచ్చినట్లు తెలుస్తోంది.

భారత జట్టుకు శుభవార్త.. జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్!

భారత జట్టుకు శుభవార్త.. జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్!

భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు.

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. 21 ఏళ్ల తర్వాత ..

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. 21 ఏళ్ల తర్వాత ..

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

రుతురాజ్‌ శతకం

రుతురాజ్‌ శతకం

ముక్కోణపు వన్డే సిరీ్‌సలో భారత్‌ ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌ 8 పరుగులతో గట్టెక్కింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి