Home » Cricket news
భారత మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఓపెనర్లు జార్జి యా వాల్ (88), బెత్ మూనీ (46) మెరుపు బ్యాటింగ్కు తోడు బౌలర్లు విశేషంగా రాణించడంతో భారత్పై...
టీ20 వరల్డ్క్పలో అఫ్ఘానిస్థాన్ తమ ప్రస్థానాన్ని విజయంతో ముగించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్కు తోడు.. వెటరన్ స్పిన్నర్ నబీ (4/7) సంచలన...
శివం దూబే (31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 66) అర్ధ శతకంతోపాటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/14) రాణించడంతో.. గ్రూప్ దశను భారత్ అజేయంగా ముగించింది....
జమ్మూ కశ్మీర్ జట్టు 67 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. రెండుసార్లు చాంపియన్ బెంగాల్ను సెమీఫైనల్లో ఆరు వికెట్లతో చిత్తుచేసింది. చివరిగా 2013-14 సీజన్లో...
పాకిస్థాన్ హాకీ జట్టు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. హాకీ ప్రొ లీగ్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ ఆటగాళ్లు.. అక్కడ తమకు కనీస సౌకర్యాలు...
టీ20 ప్రపంచక్ప గ్రూప్ దశను దక్షిణాఫ్రికా ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న సఫారీలు..
తదుపరి (2028) టీ20 వరల్డ్ కప్లో నేరుగా ప్రవేశం పొందిన జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. ప్రస్తుత ప్రపంచ కప్లో సూపర్-8కు...
నెదర్లాండ్స్ బౌలర్లు చక్కని బౌలింగ్తో ఆరంభంలో కట్టడి చేసినప్పటికీ చివర్లో శివమ్ దూబె చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శివమ్ దూబే (31 బంతుల్లో 66) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది.
టీ20 వరల్డ్క్పలో జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా గ్రూప్ ‘ఎ’లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఆదివారం పాకిస్థాన్పై అద్భుత విజయంతో సూర్య సేన ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టిన విషయం...
టీ20 వరల్డ్క్పలో పెను సంచలనం చోటు చేసుకుంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ కాగా.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జింబాబ్వే సూపర్-8కు...