Home » Cricket news
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఎ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. యువ బ్యాటర్లు చెలరేగి ఆడినప్పటికీ, బౌలర్లు విఫలమయ్యారు. దీంతో అఫ్గానిస్థాన్-ఎ జట్టు డక్వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక పర్యటనకు బీసీసీఐ అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్యయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల క్రికెట్ జట్ల వార్షిక వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
ముక్కోణపు సిరీస్లో భారత్-ఏ బ్యాటర్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారీ లక్ష్యం నిర్దేశించారు.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ అఫ్గానిస్థాన్- ఏ జట్టుతో భారత్-ఏ టీమ్ తలపడుతోంది. ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ .. ఈ మ్యాచ్లో కూడా దుమ్ములేపాడు.
రిచా ఘోష్ (36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) అర్ధ సెంచరీతో అదరగొట్టినా, సహచరులెవరూ రాణించకపోవడంతో...
వన్డే ప్రపంచకప్2027 ఆడటమే లక్ష్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ కు సీనియర్లు షాకిచ్చినట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. అఫ్గానిస్థాన్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు.
వన్డే క్రికెట్లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్లో ఘన విజయం సాధించింది.
ముక్కోణపు వన్డే సిరీ్సలో భారత్ ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ 8 పరుగులతో గట్టెక్కింది...