Home » Cricket news
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
దాదాపు పది నెలల విరామం తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా సత్తా చాటుతోంది. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో శుభారంభం చేసింది.
తాగిన మైకంలో భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య ఉదంతమిది. బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్గాంధీనగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ పెద్దకొత్తపల్లికి చెందిన దేవరపాగ బాలస్వామి(60), డి.దేవమ్మ(54) భార్యాభర్తలు.
ఆసియా కప్ విజయోత్సాహం పూర్తిగా చల్లారకముందే టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. దాదాపు పది నెలల విరామం తర్వాత స్వదేశంలో ఓ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది.
ఆసియా కప్లో భారత జట్టు చేతిలో వరుసగా మూడు సార్లు ఓడిపోవడం పాకిస్థాన్ క్రికెట్లో సంక్షోభానికి కారణమవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ క్రికెట్ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా నఖ్వీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన చేతుల మీదుగా అవార్డులు అందుకునేందుకు సిద్ధమంటేనే భారత్కు ఆసియా కప్ ట్రోఫీ తిరిగిస్తానని పీసీబీ చీఫ్ మొహసీన్ నఖ్వీ టోర్నీ నిర్వాహకులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఇది ఎంత మాత్రం సాధ్యం కాదని భారత్ వర్గాలు చెబుతున్నాయి.
కూకట్పల్లి బాలాజీ నగర్లో తండ్రి వాచ్మన్గా విధులు నిర్వహిస్తుండగా కొడుకు అదే అపార్టుమెంటులో దొంగతనాలు చేస్తూ ఏడాది కాలంగా పోలీసులకు సవాల్ విసిరిన కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
త్వరలో భారత్తో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో వెస్టిండీస్కు షాక్ తగిలింది. కీలక పేసర్ అల్జారీ జోసెఫ్ వెన్ను గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతడి స్థానాన్ని మరో పేసర్ జెడియా బ్లేడ్స్తో భర్తీ చేసింది.
ఆసియా కప్ ట్రోఫీ తీసుకెళ్లిపోయిన మోహసీన్ నఖ్వీ చర్యలపై బీసీసీఐ సెక్రెటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చర్యలు అనైతికమని అన్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ అంతర్గత మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ట్రోఫీని అందజేస్తానని పట్టుబట్టడంతో, వేడుక గంటకు పైగా ఆలస్యమై ట్రోఫీ ప్రదానం లేకుండానే ముగిసింది.