Home » Cricket news
ధర్మశాల వేదికగా నిన్న అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ రనౌటైన సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ రియాక్షన్ ఎలా ఉందో గిల్ క్లారిటీ ఇచ్చాడు.
ధర్మశాల వేదికగా శనివారం అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది.
మహిళల టీ20 వరల్డ్కప్ను భారత జట్టు ఘన విజయంతో ఆరంభించాలనుకొంటోంది. ఇందులో భాగంగా గ్రూప్-ఎలో ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్లో..
ధర్మశాల వేదికగా ఇవాళ భారత్ , అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. తన అద్భుత బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా ఇవాళ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు అఫ్గాన్ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
మహిళా టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో గెలిచింది.
అఫ్ఘానిస్థాన్తో జరుగబోయే మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీ్సతో టీమిండియా తమ వరల్డ్కప్ సన్నాహకాలను ఆరంభించనుంది. శనివారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరుగనున్నాయి...
బంగ్లాదేశ్ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్లో విజయం సాధించింది.
క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే మహిళల మహా సంగ్రామానికి వేళైంది. వేసవిలో ఐపీఎల్ ధనాధన్తో మురిసిపోయిన అభిమానులకు ఇక మరో పసందైన విశ్వపోరు. నేటి నుంచే...