Home » Cricket news
వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండు టెస్ట్ల్లోనూ విండీస్ జట్టును చిత్తు చేసింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ రికార్డును సమం చేసింది.
విండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో, రెండు టెస్టుల సిరీస్ భారత్ సొంతమైంది.
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించినందుకు ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్పేట పీఎస్ పరిధిలో జరిగింది.
టీమిండియా మాజీ కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాజీ సహచరుడు అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో ముంబైలోని శివాజీ స్టేడియంలో శుక్రవారం రెండు గంటల పాటు సాధన చేశాడు.
ఫామ్లో లేరని ప్లేయర్లను సెలెక్టర్లు జట్టు నుంచి తప్పించడం క్రికెట్ లో చాలా సర్వసాధారణ విషయం. అంతేకాక జట్టులో స్థానం కోల్పోయిన వారు చాలా కాలం తరువాత గానీ తిరిగి టీమ్ లో స్థానం సంపాదించలేరు. ఇది ఇలా ఉంటే కొందరు సెలెక్టర్లు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఆఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఈ బౌలర్ ఆసియా క్రికెట్ చరిత్రలో సూపర్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్కు సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తొలి ఆసియా బౌలర్గా రషీద్ ఖాన్ నిలిచాడు.
టీమిండియాకు నాయకత్వం వహించిన వారిలో రోహిత్ శర్మ ఎన్నో గుర్తుండిపోయే విజయాలు అందించాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా 2023 ప్రపంచకప్ ఫైనల్కు వెళ్లింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వన్డేల్లో రోహిత్కు మంచి రికార్డ్ ఉంది.
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 140 పరుగుల తేడాతో సునాయాస విజయం అందుకుంది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక వెస్డింటీస్ మూడో రోజున కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
మూడో రోజు కూడా వెస్టీండీస్ చతికిలపడిపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే చేసి చిక్కుల్లో పడిపోయింది.
ఆస్ట్రేలియాలో జరగనున్న వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు సెలక్టర్లు శనివారం సమావేశం కానున్నారు.