Home » Cricket news
ఆడిలైడ్లో జరుగుతున్న మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన క్లాస్ వెలికి తీశాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తను అనుభవంతో ఆదుకున్నాడు.
ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ప్రారంభించింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చాలా నెలల తర్వాత ఆస్ట్రేలియాలో ఓ వన్డే సిరీస్ ఆడబోతోంది. అలాగే ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓ వన్డే సిరీస్ ఆడనుంది.
రోహిత్ శర్మ భవిత్యంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. తాజాగా జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ ఒకింత డల్గా కనిపించాడని, అతడిని తప్పించే అవకాశం ఉందన్న వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆస్ట్రేలియాతో రెండే వన్డే అడిలైడ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే అక్కడ వర్షం తాకిడి కొంత ఉంది. ఈ నేపథ్యంలో యూవీ లైట్స్తో పిచ్ను త్వరగా ఆరబెట్టి మ్యాచ్ నాటికి రెడీ చేస్తున్నారు.
పెర్త్లో ప్రారంభమైన తొలి వన్డేకు వర్షం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే వరుణుడు అడ్డుకోవడం కాస్త కలిసొచ్చేలా కనిపిస్తోంది.
ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. పెర్త్లో ప్రారంభమైన తొలి వన్డేలో తడబడుతోంది. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా పేసర్లు బెంబేలెత్తిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ప్రారంభించింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చాలా నెలల తర్వాత ఆస్ట్రేలియాలో ఓ వన్డే సిరీస్ ఆడబోతోంది. అలాగే ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓ వన్డే సిరీస్ ఆడనుంది.
ఆసియా కప్ గెలిచినా కూడా ట్రోఫీ భారత్ చేతికి దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ట్రోఫీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. వచ్చే నెలలో ఏసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు భారత్, పాక్, ఇతర సభ్య దేశాలు హాజరుకానున్నాయి. కానీ ఈ మీటింగ్కు పీసీబీ చీఫ్ ముఖం చాటేస్తే ప్రతిష్టంభన మరింత కాలం పాటు కొనసాగొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగబోతున్నాడు.
తన చేతుల్లో సెలక్షన్ ఉండదని పేర్కొన్నారు. తనకు ఫిట్నెస్ సమస్య ఉంటే తాను బెంగాల్ కోసం రంజీ ట్రోఫీ ఆడలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు.