Home » Cricket news
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ ఓ ప్రపంచ రికార్డును సృష్టించింది.
ఐపీఎల్ 2026లో విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్మురేపిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.
మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు స్మృతి మంధాన, హర్మన్ మెరుపులతో పాక్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది.
ఐపీఎల్2026లో తన మెరుపు బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికై వార్తల్లో నిలిచాడు. బాల్యంలో వైభవ్ తీసుకున్న క్రికెట్ శిక్షణ గురించి, అతడి తల్లిదండ్రులు చేసిన త్యాగం గురించి వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా వెల్లడించాడు.
మహిళల టీ20 వరల్డ్క్పలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది. దాయాది పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లోనే హర్మన్ప్రీత్ సేన అదరగొట్టింది. బ్యాటింగ్లో కాస్త తడబడినట్టు కనిపించినా....
ఓపెనర్ కూపర్ కనోలి (149) శతకంతో ఆదుకోవడంతో.. బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా వైట్వాష్ను తప్పించుకొంది...
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న హై-ఓల్టేజ్ మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 170 పరుగులు చేసి, పాక్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అఫ్గానిస్థాన్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా బోణీ చేసింది. శనివారం జరిగిన వర్ష ప్రభావిత తొలి వన్డేలో భారత్ 7 వికెట్లతో అఫ్గాన్ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత అఫ్గాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఎడ్జ్బాస్టన్ వేదికగా రాత్రి 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు పాక్ టీమ్కు భారీ షాక్ తగిలింది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు గాయమైంది.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఫ్గానిస్థాన్తో శనివారం జరిగిన తొలి వన్డేలో గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 3 000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఇండియన్ బ్యాటర్గా రికార్డుకెక్కాడు.