• Home » Cricket news

Cricket news

స్పిన్నర్లే ఆయుధంగా..

స్పిన్నర్లే ఆయుధంగా..

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 గ్రూప్‌ 2లో మంగళవారం ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకను 51 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండు పాయింట్లు దక్కించుకుంది...

వెస్టిండీస్ ఉగ్రరూపం.. వాంఖడేలో 254  పరుగులతో రికార్డు స్కోరు..

వెస్టిండీస్ ఉగ్రరూపం.. వాంఖడేలో 254 పరుగులతో రికార్డు స్కోరు..

వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ ఉగ్రరూపం ప్రదర్శించింది. జింబాబ్వే బౌలర్లకు ఊచకోత అంటే ఏంటో చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో విండీస్, జింబాబ్వే మధ్య సూపర్-8 మ్యాచ్ జరిగింది.

నేలకు దించారు!

నేలకు దించారు!

టీ20 వరల్డ్‌క్‌పలో అజేయంగా దూసుకెళుతున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాక్‌ ఇచ్చింది. ఆదివారం జరిగిన సూపర్‌-8 గ్రూప్‌ 1 మ్యాచ్‌లో చెలరేగిన సఫారీ బౌలర్లు మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు....

లంకను పడగొట్టారు

లంకను పడగొట్టారు

విల్‌ జాక్స్‌ (21, 3/22) ఆల్‌రౌండ్‌ షోతోపాటు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (2/20) చెలరేగడంతో.. ఓ మాదిరి స్కోరును ఇంగ్లండ్‌ కాపాడుకొంది. ఫిల్‌ సాల్ట్‌ (62) ఒంటరి పోరాటం చేయడంతో...

వైభవ్‌ సూర్యవంశీకి రూ.50 లక్షల నజరానా

వైభవ్‌ సూర్యవంశీకి రూ.50 లక్షల నజరానా

అండర్‌-19 వరల్డ్‌క్‌పలో అదరగొట్టిన వైభవ్‌ సూర్యవంశీ ఆదివారం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను కలుసుకున్నాడు...

రాణించిన మిల్లర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

రాణించిన మిల్లర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ డేవిడ్ మిల్లర్ సమయోచితంగా రాణించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

గ్రూప్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా సూపర్-8 దశలో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

టీ20 ప్రపంచ కప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‪కు ముందు సూర్యకుమార్ యాదవ్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చింది.

సఫారీలపై సత్తా చాటాలి

సఫారీలపై సత్తా చాటాలి

జోరు మీదున్న టీమిండియా కీలక సమరానికి సిద్ధం కాబోతోంది. టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన సూర్యకుమార్‌ సేన ఇప్పుడు సెమీస్‌ బెర్త్‌పై కన్నేసింది...

గెలిచారు.. చరిత్ర సృష్టించారు

గెలిచారు.. చరిత్ర సృష్టించారు

ఆల్‌రౌండ్‌ షో ప్రదర్శించిన భారత మహిళలు ఆస్ట్రేలియాపై 2-1తో టీ20 సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించారు. శనివారం ఇక్కడ జరిగిన మూడో, ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన 17 పరుగులతో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి