• Home » Cricket news

Cricket news

శాంసన్‌ కొనసాగేనా?

శాంసన్‌ కొనసాగేనా?

ఐర్లాండ్‌తో సిరీస్‌ ఓటమి తర్వాత.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ రద్దయిన విషయం తెలిసిందే. ఇక శనివారం...

ఫైనల్లో ఇంగ్లండ్‌

ఫైనల్లో ఇంగ్లండ్‌

కెప్టెన్‌ నాట్‌ షివర్‌ బ్రంట్‌ (47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75) సూపర్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మహిళల టీ20 ప్రపంచక్‌పలో ఇంగ్లండ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీఫైనల్లో...

శతక్కొట్టిన సుదర్శన్‌: భారత్‌ ‘ఎ’ 247/1

శతక్కొట్టిన సుదర్శన్‌: భారత్‌ ‘ఎ’ 247/1

సాయి సుదర్శన్‌ (104 నాటౌట్‌) మరో శతకం బాదాడు. అతడికి దేవదత్‌ పడిక్కళ్‌ (94 నాటౌట్‌) తోడవడంతో...

గౌరవ్‌ అజేయ శతకం

గౌరవ్‌ అజేయ శతకం

టీజీ20లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అనురాగ్‌ నల్లగొండ నైట్స్‌ 8 వికెట్లతో మెదక్‌ ఫాల్కన్స్‌పై గెలిచింది....

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

పదిహేనేళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడిని బెంచ్‌కే పరిమితం చేసిన టీమ్ మేనేజ్‌మెంట్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఆ సిరీస్‌లో వైభవ్‌ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే..

ఒత్తిడంతా భారత్‌పైనే..

ఒత్తిడంతా భారత్‌పైనే..

ఐర్లాంట్‌లాంటి బలహీన జట్టు చేతిలో వైట్‌వాష్‪కు గురైన టీమిండియా.. ఇప్పుడు మరింత కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ జరుగనుంది. పొట్టి ఫార్మాట్‌లో...

ఫైనల్లో ఆసీస్‌ అమ్మాయిలు

ఫైనల్లో ఆసీస్‌ అమ్మాయిలు

అజేయ ఆటతీరుతో దూసుకెళుతున్న ఆస్ట్రేలియా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన ఏకపక్ష సెమీస్‌లో ఆసీస్‌ 8 వికెట్లతో...

ఏపీఎల్‌ విజేత భీమవరం బుల్స్‌

ఏపీఎల్‌ విజేత భీమవరం బుల్స్‌

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-5 టైటిల్‌ను భీమవరం బుల్స్‌ గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో...

శ్రీచరణి, అరుంధతికి చోటు

శ్రీచరణి, అరుంధతికి చోటు

ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత మహిళల జట్టులో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతికి చోటు లభించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలో ఆసియాడ్‌కు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి