• Home » Cricket news

Cricket news

పంత్‌పై వేటు

పంత్‌పై వేటు

పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై వేటు పడింది. అఫ్ఘానిస్థాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు, మూడు వన్డేల కోసం మంగళవారం జాతీయ సెలెక్షన్‌ కమిటీ...

బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు

బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) స్పష్టంజేసింది. దేశంలో క్రికెట్‌ను...

టీ20ల్లో పాకిస్థాన్ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

టీ20ల్లో పాకిస్థాన్ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఫాతిమా సనా టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది.

గౌతమ్ గంభీర్‌పై రాహుల్ ద్రవిడ్ సంచలన కామెంట్స్!

గౌతమ్ గంభీర్‌పై రాహుల్ ద్రవిడ్ సంచలన కామెంట్స్!

భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్‌కోచ్‌‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని పరోక్షంగా ప్రస్తావించాడు.

వన్డే కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రకటన

వన్డే కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రకటన

ఐపీఎల్‌లో తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన జస్ప్రీత్ బుమ్రా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. వన్డే కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తిలక్‌ వర్మకు భారత్‌ ‘ఎ’ పగ్గాలు

తిలక్‌ వర్మకు భారత్‌ ‘ఎ’ పగ్గాలు

వచ్చే నెలలో శ్రీలంక వేదికగా ‘ఎ’ జట్ల ముక్కోణపు వన్డే టోర్నీ జరగనుంది. జూన్‌ తొమ్మిదిన ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో భారత్‌, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌ ‘ఎ’ జట్లు...

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సౌతాఫ్రికా ఆల్ రౌండర్

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సౌతాఫ్రికా ఆల్ రౌండర్

ఐపీఎల్‌ 2026లో ప్లే ఆఫ్స్‌ బెర్త్ ద‌క్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ జేమీ ఓవ‌ర్టన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.

అర్ధ సెంచరీతో రాణించిన ప్రభ్‌సిమ్రన్.. ముంబై టార్గెట్ 201

అర్ధ సెంచరీతో రాణించిన ప్రభ్‌సిమ్రన్.. ముంబై టార్గెట్ 201

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

కివీస్‌తో టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. ఒకేసారి ముగ్గురికి

కివీస్‌తో టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. ఒకేసారి ముగ్గురికి

స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు సిద్దమైంది. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇవాళ ప్రకటించింది.

పాకిస్థాన్‌పై గెలుపు.. బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఐసీసీ గుడ్ న్యూస్

పాకిస్థాన్‌పై గెలుపు.. బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఐసీసీ గుడ్ న్యూస్

పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మీర్పూర్ టెస్టులో పాక్‌ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి