Home » Cricket news
ఐర్లాండ్తో సిరీస్ ఓటమి తర్వాత.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఇక శనివారం...
కెప్టెన్ నాట్ షివర్ బ్రంట్ (47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్తో 75) సూపర్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో మహిళల టీ20 ప్రపంచక్పలో ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. రెండో సెమీఫైనల్లో...
సాయి సుదర్శన్ (104 నాటౌట్) మరో శతకం బాదాడు. అతడికి దేవదత్ పడిక్కళ్ (94 నాటౌట్) తోడవడంతో...
టీజీ20లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో అనురాగ్ నల్లగొండ నైట్స్ 8 వికెట్లతో మెదక్ ఫాల్కన్స్పై గెలిచింది....
పదిహేనేళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో అతడిని బెంచ్కే పరిమితం చేసిన టీమ్ మేనేజ్మెంట్ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఆ సిరీస్లో వైభవ్ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే..
ఐర్లాంట్లాంటి బలహీన జట్టు చేతిలో వైట్వాష్కు గురైన టీమిండియా.. ఇప్పుడు మరింత కఠిన సవాల్కు సిద్ధమవుతోంది. నేటి నుంచి ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ జరుగనుంది. పొట్టి ఫార్మాట్లో...
అజేయ ఆటతీరుతో దూసుకెళుతున్న ఆస్ట్రేలియా మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం వెస్టిండీస్తో జరిగిన ఏకపక్ష సెమీస్లో ఆసీస్ 8 వికెట్లతో...
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 టైటిల్ను భీమవరం బుల్స్ గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో...
ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత మహిళల జట్టులో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతికి చోటు లభించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఆసియాడ్కు...