Home » Cricket news
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లఖ్నవూ సూపర్ జెయింట్స్ తరపున సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో అర్జున్ తన యార్కర్లతో స్టంప్స్ను పడగొట్టాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. రాజస్థాన్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌలింగ్లో కళ్లు చేదిరే షాట్లు కొట్టాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
ఐపీఎల్లో మ్యాచ్ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోందని సమాచారం. భవిష్యత్తులో మ్యాచ్ల సంఖ్యను 94కు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు.
ఉప్పల్ స్టేడియంలో త్వరలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు 2వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఉప్పల్ డీసీపీ సురేష్ తెలిపారు.
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.
పూర్తి ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు మజా అందించింది. బ్యాటర్లు విఫలమైన చోట టైటాన్స్ బౌలర్లు కాస్త పోరాడినా....
భారత్లో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేదికల్లో ఈడెన్ గార్డెన్స్ లేకపోవడాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సమర్థించాడు...
అమెరికా టీ20 లీగ్ ‘మేజర్ లీగ్ క్రికెట్’లో భారత మాజీ ఆటగాడు అశ్విన్ (39) ఆడనున్నాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుతో...
పాకిస్థాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు పాక్ క్రికెటర్ నసీం షాను చిక్కుల్లో నెట్టాయి. అంతేకాక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సదరు ఆటగాడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.