Home » CPI
రాజకీయాల్లో అజాతశత్రువు... తాడిత, పీడితవర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ మట్టి బిడ్డ... భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి.. సురవరం సుధాకర్ రెడ్డి (84) ఇక లేరు.
సీపీఐ ఎంఎల్ తో సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన సమావేశంలో..
సీపీఐ (ఎంఎల్)తో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విప్లవ పార్టీలు విలీనమయ్యా యి.
ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థలా పని చేస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎన్డీయే కూటమిలో ఓ పార్టీలా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే బిహార్లో ఎస్ఐఆర్(ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) చేపట్టిందని అన్నారు.
కార్పొరేట్ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణవిమర్శించారు. పట్టణంలో సీపీఐ పట్టణ 14వ మహా సభలను శనివారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి మొయినరోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఆంధ్రబ్యాంక్ రోడ్డు నుంచి పాత బస్టాండ్లోని బహిరంగ ప్రదేశం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు
కేరళ మాజీ సీఎం, భారత కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజ నేతల్లో ఒకరైన వెలిక్కాకతు శంకరన్..
ఆర్థిక లావాదేవీలు, పార్టీలో ఆధిపత్య పోరుతోపాటు తన భార్యతోవివాహేతర సంబంధమున్నట్లుగా చెబుతూ
స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ప్రదంగా సీట్లు ఇస్తేనే కాంగ్రె్సతో పొత్తు కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
సీపీఐ నేత చందు నాయక్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన్ను హత్య చేసేందుకు దుండగులు అద్దెకారులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.