• Home » Congress

Congress

ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావన.. తమిళనాడు గవర్నర్ అభ్యంతరం

ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావన.. తమిళనాడు గవర్నర్ అభ్యంతరం

తమిళనాడు మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను ఎమ్మెల్యే ఎస్ రాజేశ్ కుమార్ ప్రస్తావించడంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు.

దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.

వచ్చేసారీ నేనే సీఎం.. కాంగ్రెస్ సీనియర్ల గుసగుసలు

వచ్చేసారీ నేనే సీఎం.. కాంగ్రెస్ సీనియర్ల గుసగుసలు

వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే పాలన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తోన్న ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ సీనియర్లతో పాటు కొందరు మంత్రులు దీనిపై మౌనంగా ఉండటంతో రకరకాల చర్చలు సాగుతున్నాయి.

59 ఏళ్ల నిరీక్షణకు తెర.. తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్

59 ఏళ్ల నిరీక్షణకు తెర.. తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్

దాదాపు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మంత్రివర్గంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం గురువారంనాడు మంత్రివర్గ విస్తరణ సిద్ధమవుతోంది.

ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు జైలుకెళ్లడం ఖాయం: మధుసూదన్

ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు జైలుకెళ్లడం ఖాయం: మధుసూదన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి విచారణ ముగిసింది. కాంగ్రెస్‌ నేత స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు.

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం

జనగణనలో కులగణన చేపట్టాలన్న సుప్రీం కోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్వాగతించారు. సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై మల్లు రవి స్పందన

ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై మల్లు రవి స్పందన

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్‌లపై ఫిర్యాదు అందిందన్నారు.

కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్

కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం గవర్నర్ ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు.

ప్రేమలేఖ రాసి.. కాంగ్రెస్ ఆఫీసులో 70కి పైగా వాష్‌రూమ్ నల్లాలు ఎత్తుకెళ్లిన వింత దొంగలు!

ప్రేమలేఖ రాసి.. కాంగ్రెస్ ఆఫీసులో 70కి పైగా వాష్‌రూమ్ నల్లాలు ఎత్తుకెళ్లిన వింత దొంగలు!

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఒక వింత దొంగతనం జరిగింది. ఆ దొంగలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం 'రాజీవ్ భవన్'తో వింత అనుబంధం ఏర్పడినట్లుంది. ఎందుకంటే, ఆ కార్యాలయంలో వరుసగా మూడోసారి చొరబడిన దొంగలు.. వాష్‌రూమ్‌లలో దోపిడీ అనంతరం'ఐ లవ్ యూ అంబికాపూర్' అని రాసి మరీ పరారయ్యారు.

రాహుల్ గాంధీని కలిశా.. మంత్రి పదవి కోరా: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..

రాహుల్ గాంధీని కలిశా.. మంత్రి పదవి కోరా: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి