Home » Congress
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే-కాంగ్రెస్ చిరకాల పొత్తు ఈసారి కూడా కొనసాగుతుందా అనే సస్పెన్స్కు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీట్ల కేటాయింపులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్కు డీఎంకే ఆఫర్ చేసింది. దీనిపై ఈనెల 3వ తేదీలోగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనంతగరిలో పర్యటిస్తున్నారు. రాహుల్ పర్యటన వివరాలు లైవ్ అప్డేట్స్ మీ కోసం...
ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. స్థానిక హరిత రిసార్ట్స్లో జరుగుతున్న తెలంగాణ.....
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (సోమవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఆయన పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు రాహుల్గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సెటిల్మెంట్ అయిన తర్వాత నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని అన్నారు.
తనపై అశ్లీలంగా విమర్శలు, వ్యాఖ్యలు చేసిన బీజేపీ స్థానిక నేతకు పోలీసులు మద్దతుగా వ్యవహరించడం గర్హనీయమని కరూర్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఆరోపించారు.
హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి ఆలయాన్ని సందర్శించారాయన.
దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెప్తూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పు కోసం జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో తమకు చోటు కల్పించాలని కోరుతూ తొలిసారి గెలిచిన 31 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి సోమవారంనాడు లేఖ రాశారు.