• Home » Congress

Congress

కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీ ఏఐసీసీ నేతల కీలక భేటీ

కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీ ఏఐసీసీ నేతల కీలక భేటీ

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు, నాయకత్వ అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్రనేతలు అత్యవసరంగా కీలక సమావేశం నిర్వహించారు.

డీఎంకే కష్టకాలంలో ఆదుకున్నాం.. ఉదయనిధికి కాంగ్రెస్ కౌంటర్

డీఎంకే కష్టకాలంలో ఆదుకున్నాం.. ఉదయనిధికి కాంగ్రెస్ కౌంటర్

తమిళనాడులో డీఎంకే వల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని, విజయ్‌ సారథ్యంలోని టీవీకేతో చేతులు కలిపి తమకు వెన్నుపోటు పొడిచిందని ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. డీఎంకే కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తమ పార్టీ వెన్నంటే ఉందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

కాంగ్రెస్ వాళ్లని దరిదాపుల్లోకి రానివ్వొద్దు.. విజయ్‌కు మద్దతివ్వడంపై ఉదయనిధి ఆగ్రహం..

కాంగ్రెస్ వాళ్లని దరిదాపుల్లోకి రానివ్వొద్దు.. విజయ్‌కు మద్దతివ్వడంపై ఉదయనిధి ఆగ్రహం..

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే నాయకుడు, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మోదీ ప్రభుత్వం దోచుకుంటోంది: మల్లికార్జున్ ఖర్గే..

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మోదీ ప్రభుత్వం దోచుకుంటోంది: మల్లికార్జున్ ఖర్గే..

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎనిమిది రోజుల వ్యవధిలోనే మూడు సార్లు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వొద్దా.. బీఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వొద్దా.. బీఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కోట్లు పెడతామని మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే పెట్టుబడిదారులు భయపడరా అని మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం రూ.1,047 లక్షల కోట్ల అప్పులు చేసింది: జగ్గారెడ్డి..

మోదీ ప్రభుత్వం రూ.1,047 లక్షల కోట్ల అప్పులు చేసింది: జగ్గారెడ్డి..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు.

ఆ కేసులో జగన్ హస్తంపై ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

ఆ కేసులో జగన్ హస్తంపై ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీ‌షీట్ ఉందని విమర్శించారు.

 గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ పార్టీ

గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ పార్టీ

ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' బ్లాక్‌ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్‌తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్‌కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది.

రాష్ట్రపతి ఎన్నికలు, డీలిమిటేషన్ బిల్లే టార్గెట్.. డీఎంకే 22 మంది ఎంపీలపై బీజేపీ కన్ను!

రాష్ట్రపతి ఎన్నికలు, డీలిమిటేషన్ బిల్లే టార్గెట్.. డీఎంకే 22 మంది ఎంపీలపై బీజేపీ కన్ను!

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాల మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య చెడిన బంధం.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి