• Home » Congress

Congress

‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క

‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క

సర్ ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

రేపిస్టులను సమర్థించే వ్యక్తి ప్రహ్లాద్‌ జోషి!

రేపిస్టులను సమర్థించే వ్యక్తి ప్రహ్లాద్‌ జోషి!

కొత్త విద్యా మంత్రిపై కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్యలతో మంగళవారం లోక్‌సభ దద్దరిల్లింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా నేపథ్యంలో విద్యాశాఖను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి అప్పగించడంపై ఏఐసీసీ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు.

‘నా టికెట్ రాజ్‌గోపాల్ ఇవ్వలేదు’.. ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు

‘నా టికెట్ రాజ్‌గోపాల్ ఇవ్వలేదు’.. ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు

తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి చేసి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది: ప్రియాంక గాంధీ

కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది: ప్రియాంక గాంధీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అంశంపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. ఇది దేశ యువత, కోట్లాది మంది విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలి: మహేష్ గౌడ్

పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలి: మహేష్ గౌడ్

పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు.

విద్యార్థులను దేశద్రోహులుగా చూస్తున్నారు.. కేంద్రంపై సోనియా గాంధీ ధ్వజం

విద్యార్థులను దేశద్రోహులుగా చూస్తున్నారు.. కేంద్రంపై సోనియా గాంధీ ధ్వజం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.

'ప్రధాన్‌ను తొలగించండి'.. నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీల నిరసన

'ప్రధాన్‌ను తొలగించండి'.. నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీల నిరసన

'నీట్' వ్యవహారంపై నేటికి వరుసగా ఐదో రోజు పార్లమెంట్‌లోని 'మకర్ ద్వార్' వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేదా ఆయనను బర్తరఫ్ చేయాలని విపక్ష ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.

CJP నిరసనలతో కాంగ్రెస్ కు లాభమా.?

CJP నిరసనలతో కాంగ్రెస్ కు లాభమా.?

ఆరు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఢిల్లీలో ఉద్యమ వేడి బాగా పెరిగింది. మోదీ ప్రభుత్వంపై పంజాబ్ రైతులు రగిలిపోతున్నారు. ఇటు యూపీలోనూ..

పదేళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్

పదేళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్

దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ ధర్నా

ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ ధర్నా

భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. నిన్న( సోమవారం) జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్‌తో పాటు ఖర్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి