• Home » Congress

Congress

కాంగ్రెస్‌ నేతలపై అస్సాం సీఎం ఫైర్..  రూ.500 కోట్ల పరువునష్టం దావా

కాంగ్రెస్‌ నేతలపై అస్సాం సీఎం ఫైర్.. రూ.500 కోట్ల పరువునష్టం దావా

కాంగ్రెస్ నేతలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మాదే: మంత్రి పొంగులేటి

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మాదే: మంత్రి పొంగులేటి

రేపు తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి.. వీటిలో 80 శాతం అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.

మైనర్ పిల్లలపై ఆరోపణలా... హిమంతపై గొగోయ్ ఆగ్రహం

మైనర్ పిల్లలపై ఆరోపణలా... హిమంతపై గొగోయ్ ఆగ్రహం

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబంపై భూముల ఆరోపణలున్నాయని, వాటి నుంచి దారి మళ్లించేందుకే తమపై ఆయన వివాదాలు సృష్టిస్తున్నారని గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ గౌరవ్ గొగోయ్ చెప్పారు.

కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ గూండాలు మాపై దాడి చేశారు.. సైబరాబాద్‌ సీపీకి మల్లారెడ్డి ఫిర్యాదు

కాంగ్రెస్‌ గూండాలు మాపై దాడి చేశారు.. సైబరాబాద్‌ సీపీకి మల్లారెడ్డి ఫిర్యాదు

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమపై వంద మంది కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హుస్నాబాద్‌ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

హుస్నాబాద్‌ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

సిద్దిపేట, వరంగల్‌ను మించి హుస్నాబాద్‌ను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ అభివృద్ధి కావాలనుకునే వారు కాంగ్రెస్‌కు ఓటువేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

రేసు గుర్రాలు.. చైర్మన్‌ పదవిపై ఆశతో భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు

రేసు గుర్రాలు.. చైర్మన్‌ పదవిపై ఆశతో భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు గెలుపు టెన్షన్‌తో పాటు చైర్మన్‌ సీటు దక్కుతుందా అనే ఉత్కంఠలో ఉన్నారు. ప్రధాన పార్టీలు చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారంలోకి దిగాయి.

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఆదేశం

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఆదేశం

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల ఎత్తులు ప్రదర్శిస్తున్నారు. మైకులు, కళాకారుల ఆట పాటలతో ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు.

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన.. అని అన్నారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాష్‏రెడ్డి. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను సంగారెడ్డిలో ఓడిపోవడం చాలా బాధేసిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి