• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిది: భువనేశ్వరి

చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిది: భువనేశ్వరి

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని సినీ నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిదని ఈ సందర్భంగా భువనేశ్వరి తెలిపారు..

ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే..

ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే..

ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై జరుగుతున్న సామాజిక మాధ్యమాల దుష్ప్రచారంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే!

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే!

కుప్పం నియోజకవర్గ ప్రజల్లో నేను మరింత అందుబాటులో ఉంటే బాగుండు అనే భావన ఉంది. దీన్ని సరిదిద్దేందుకు తరచూ కుప్పంకు వస్తాను.

సంక్షేమం,అభివృద్ధి..సమతూకం

సంక్షేమం,అభివృద్ధి..సమతూకం

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో ఎంతో చేశామని, సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు.

జగన్ హయాంలో అసెంబ్లీని బూతుల అడ్డాగా మార్చారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

జగన్ హయాంలో అసెంబ్లీని బూతుల అడ్డాగా మార్చారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారాయన. తనలాంటి వాళ్లు ఎంతోమంది కనీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

టార్గెట్‌ 2029.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం..

టార్గెట్‌ 2029.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం..

కూటమి ఐక్యత పదిలంగా ఉండాలి. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి. అప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యం’... అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారు..

వైసీపీ కుట్రలకు కూటమి చెక్

వైసీపీ కుట్రలకు కూటమి చెక్

ఏపీ అసెంబ్లీ వేదికగా ఎన్డీఏ కూటమి పవర్ ప్యాక్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వీచ్‌తో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

కలిసికట్టుగా కూటమి

కలిసికట్టుగా కూటమి

రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ఇరవై నెలల్లో మూడు పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని చెప్పారు.

ఏపీలో ఆర్‌ఆర్‌ఆర్‌

ఏపీలో ఆర్‌ఆర్‌ఆర్‌

ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్‌ ఆర్‌ సంకల్పంతో ముందుకు సాగుతోందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి