Home » CM Chandrababu Naidu
ఏపీలో పేదలు పండుగ చేసుకుంటున్నారు. సొంతింటి కల సాకారమైందంటూ సంబరాలు చేసుకున్నారు. టిడ్కో ఇళ్లకు గృహప్రవేశాలు చేసుకుని, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
ప్రతి పేద కుటుంబానికీ శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది తన సంకల్పమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి....
మనం మనుషుల కోసం ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వేదికగా 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. 2,50,893 పేద కుటుంబాలకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశం చేయించారు.
తిరుపతి జిల్లా పుడూరులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఏపీ వ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటూ మరో లక్షా యాభైవేల గృహాలను లబ్ధాదారులకు అందించనున్నారు. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లను సీఎం పరిశీలించారు.
ఏపీలోని తిరుపతి జిల్లా నాయుడుపేటలో సోమవారం నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ శక్తి మాత్రమే కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఒక గొప్ప వ్యవస్థ అని ఆ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు ‘టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో పాత్రికేయుల నివాసాల కోసం భూమి కేటాయించేందుకు సానుకూలంగా పరిశీలిస్తామని భరోసానిచ్చారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వం ఢిల్లీకి పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్కు శాసనసభ స్పీకర్ పంపారు.