• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

ఐటీ హబ్‌గా ఏపీని మార్చిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు: హోంమంత్రి అనిత

ఐటీ హబ్‌గా ఏపీని మార్చిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు: హోంమంత్రి అనిత

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక పండగ ‘మహానాడు’ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత.. సీఎం చంద్రబాబు విజనరీ గురించి గొప్పగా కొనియాడారు.

రాయలసీమ జీవనాడి హంద్రీనీవాను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే: నిమ్మల

రాయలసీమ జీవనాడి హంద్రీనీవాను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే: నిమ్మల

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. నీటిపారుదల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వాలే పునాది వేశాయని పేర్కొన్నారు. జలం ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని తెలిపారు.

చంద్రబాబు బూట్లు తుడిచి మాట్లాడు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము ఫైర్

చంద్రబాబు బూట్లు తుడిచి మాట్లాడు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము ఫైర్

వైసీపీ నేత కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే కొడాలి నాని.. రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు.

కార్యకర్తలు, నాయకులకు మనోధైర్యం చంద్రబాబు, లోకేశ్: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

కార్యకర్తలు, నాయకులకు మనోధైర్యం చంద్రబాబు, లోకేశ్: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఎన్టీఆర్ ఏ చిత్రం తీసినా 300 రోజులు ఆడేవని.. ఆ రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సమస్యలు ఎదుర్కొని నీతివంతమైన పరిపాలన సాగించారన్నారు. నెల రోజుల్లో ఇందిరా గాంధీని ఎదిరించి అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగుజాతి సెంటిమెంట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు.

రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసిన మహానేత ఎన్టీఆర్: దేవినేని ఉమ

రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసిన మహానేత ఎన్టీఆర్: దేవినేని ఉమ

మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతిని గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు పూలమాలవేసి ఆయన సేవలను కొనియాడారు.

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులు అర్పించారు.

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన మహానాడు

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన మహానాడు

టీడీపీ మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది.

2029 ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు

2029 ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు

పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మన స్త్రీ శక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి.

యువతకు బంగారు భవిత!

యువతకు బంగారు భవిత!

తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం పనిచేయదు.. భవిష్యత్‌ తరాల కోసం, వారికి బంగరు భవిత అందించడానికి పనిచేస్తుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి