• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనే లక్ష్యం

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనే లక్ష్యం

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనేది తన ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులు ఉన్నప్పుడే సంపన్నవంతమైన జాతి నిర్మాణం సాధ్యమని చెప్పారు.

కోటి మందితో 21న యోగా డే

కోటి మందితో 21న యోగా డే

ప్రతిష్ఠాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబా బు తెలిపారు. కోటి మందితో..

ఏపీ సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ భేటీ.. ఇంధన రంగ విస్తరణపై చర్చలు

ఏపీ సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ భేటీ.. ఇంధన రంగ విస్తరణపై చర్చలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో చమురు, సహజవాయువు సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ సమావేశమయ్యారు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లయింది.. ఇప్పుడెందుకు ఈ వివాదాలు?: సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లయింది.. ఇప్పుడెందుకు ఈ వివాదాలు?: సీఎం చంద్రబాబు

రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల మధ్య మళ్లీ చిచ్చు పెట్టే ప్రయత్నాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తున్న తెలంగాణ నేతలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు.

రెండేళ్ల పాలనపై ప్రచార భేరీ!

రెండేళ్ల పాలనపై ప్రచార భేరీ!

రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు.

డిజిటల్‌ ఎకానమీ గమ్యస్థానంగా ఏపీ

డిజిటల్‌ ఎకానమీ గమ్యస్థానంగా ఏపీ

భవిష్యత్‌ డిజిటల్‌ ఎకానమీకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నంలో ఎయిర్‌ట్రంక్‌ సంస్థ 2 గిగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను...

గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో కీలక సమావేశం నిర్వహించారు.

పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌పై వర్క్ షాప్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు.

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి..  సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

మహానాడును వర్చువల్‌గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి