• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

వైసీపీ రాజకీయం.. విధ్వంసం, అవినీతే!

వైసీపీ రాజకీయం.. విధ్వంసం, అవినీతే!

రాజధాని అమరావతి,, మంత్రుల సింగపూర్‌ పర్యటన.. చివరకు పెట్రోల్‌, డీజిల్‌ ఇబ్బందులపైనా గొడ్డలిపార్టీ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని పేర్కొన్నారు.

కుప్పం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కుప్పం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

పదవ తరగతి ఫలితాలు విడుదల.. స్పందించిన సీఎం చంద్రబాబు

పదవ తరగతి ఫలితాలు విడుదల.. స్పందించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన టైటాన్ సంస్థ

ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన టైటాన్ సంస్థ

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిస్థాయిలో ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహాయ, సహాకారాలు అందిస్తామని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నేడు ఆంధ్రప్రదేశ్ దేశానికే పెట్టుబడుల హాబ్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి పయ్యావుల

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి పయ్యావుల

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.

విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు అందిపుచ్చుకోవాలి: సీఎం చంద్రబాబు

విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు అందిపుచ్చుకోవాలి: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు.

అమరావతిపై వైసీపీ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవాలి: సీఎం చంద్రబాబు

అమరావతిపై వైసీపీ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవాలి: సీఎం చంద్రబాబు

సింగపూర్ వాళ్లు ఎవరికీ ఇవ్వని అవకాశం ఏపీకి ఇచ్చారని దీనిపై కూడా వైసీపీ వాళ్లు రాద్ధాంతం చేయడాన్ని ఖండించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ కేబినెట్‌లో మంత్రులతో సీఎం మాట్లాడారు.

సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయండి: పార్థసారథి

సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయండి: పార్థసారథి

ప్రతినెల ఒకటో తేదీన ఎంతో చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఒకటో తేదీన సెలవు అయితే.. 30, 31 తేదీల్లో పెన్షన్లను పంపిణీ చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.

మనది వికాసం.. వైసీపీది విధ్వంసం..

మనది వికాసం.. వైసీపీది విధ్వంసం..

గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి