• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

Sankranti Celebrations: నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు

Sankranti Celebrations: నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు

సంక్రాంతి వేడుకలకు నారావారిపల్లి ముస్తాబు అయింది. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం తన స్వగ్రామానికి చేరుకున్నారు.

CM Chandrababu: డెడ్‌లైన్ ఇచ్చినా ఖర్చు పెట్టరా?.. కార్యదర్శులపై సీఎం సీరియస్

CM Chandrababu: డెడ్‌లైన్ ఇచ్చినా ఖర్చు పెట్టరా?.. కార్యదర్శులపై సీఎం సీరియస్

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సరిగా ఖర్చు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ నెలాఖరులోగా అన్ని నిధులు పూర్తిగా ఖర్చు చేయాలని, లేకపోతే వెంటపడతామని హెచ్చరించారు.

Harish Rao: సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ ద్రోహ బుద్ధి బయటపడింది: హరీష్ రావు

Harish Rao: సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ ద్రోహ బుద్ధి బయటపడింది: హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

CM Chandrababu: బెంగుళూరు - విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు.. సీఎం అభినందనలు

CM Chandrababu: బెంగుళూరు - విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు.. సీఎం అభినందనలు

బెంగుళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్‌తో కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారని ప్రశంసించారు.

CM Chandrababu: దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

వైసీపీ నేతలు దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం అధ్యక్షతన వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

CM Chandrababu: అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.

CM Chandrababu: రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

CM Chandrababu: రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, శాఖాధిపతులు హాజరయ్యారు.

Chandrababu Naidu: విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

Chandrababu Naidu: విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

విశాఖపట్నం జగదాంబ సెంటర్‌‌లో మహిళపై ఒక వ్యక్తి దాడి చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.

Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు

Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు

త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్‌డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది.

Andhra Pradesh: నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు

Andhra Pradesh: నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు

ఇటీవల నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ విమర్శలు చేశారు. జగన్ చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు నాగరికతను జోడిస్తూ కౌంటర్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి