• Home » Chittoor

Chittoor

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

తిరుపతి విమానాశ్రయంలో ఒకటిన్నర నెలలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు జారీ చేసే టికెట్లు మిగిలిపోతున్నాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టును హత్య చేసిన దుండగులు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టును హత్య చేసిన దుండగులు

చిత్తూరు జిల్లా వి.కోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి జగన్‌ను కత్తులతో నరికి చంపేశారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శేషాచలం అడవుల్లో చెలరేగిన మంటలు..

శేషాచలం అడవుల్లో చెలరేగిన మంటలు..

తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. జీవకోన పైభాగంలో ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

‘లాభాల్లోని విద్యుత్‌ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.

డీలిమిటేషన్‌ బిల్లుతో దక్షిణాది అతలాకుతలం

డీలిమిటేషన్‌ బిల్లుతో దక్షిణాది అతలాకుతలం

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతాయని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు.

పగలు..సెగలు.. 40డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత

పగలు..సెగలు.. 40డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత

చిత్తూరు జిల్లాలో భానుడు చెలరేగిపోతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపు తున్నాడు. మూడు రోజులుగా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది.

కేవీలు.. జిల్లాకు గర్వకారణం: కలెక్టర్‌

కేవీలు.. జిల్లాకు గర్వకారణం: కలెక్టర్‌

చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలను (కేవీలు) తాత్కాలికంగా ప్రారంభించుకోవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి