• Home » Chittoor

Chittoor

అధికారులను వేధించడానికి ఆ చట్టం వాడొద్దు: ఏపీ సమాచార కమిషన్

అధికారులను వేధించడానికి ఆ చట్టం వాడొద్దు: ఏపీ సమాచార కమిషన్

సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టాన్ని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి లేదా ప్రభుత్వ అధికారులను వేధించడానికి వినియోగిస్తే సహించబోమని తేల్చి చెప్పింది.

తిరుపతి - కాట్పాడి మధ్య పలు రైళ్ల రద్దు

తిరుపతి - కాట్పాడి మధ్య పలు రైళ్ల రద్దు

తిరుపతి-కాట్పాడి మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఆ రైళ్ల వివరాలిలా ఉన్నాయి.

ప్చ్‌.. టమోటా.. ధరల తగ్గుముఖం

ప్చ్‌.. టమోటా.. ధరల తగ్గుముఖం

టమోటా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

అనగనగా ఓ దేవర దున్నపోతు.. ఏం జరిగిందంటే..

అనగనగా ఓ దేవర దున్నపోతు.. ఏం జరిగిందంటే..

అనగనగా ఓ దేవర దున్నపోతు. జాతరకు బలిచ్చేందుకు తీసుకొచ్చారు. ఇంతలో ఈ బలి కథ ఢిల్లీకి చేరింది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

School: తెరుచుకున్న బడులు

School: తెరుచుకున్న బడులు

జిల్లాలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు తీసుకొచ్చారు.

Re-survey: పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలి

Re-survey: పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలి

తప్పులులేకుండా పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలని సర్వే, సెటిల్మెంట్‌ అండ్‌ ల్యాండ్స్‌ రాష్ట్ర కమిషనర్‌ కూర్మనాథ్‌ సూచించారు.

రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్‌: మంత్రి లోకేశ్

రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్‌: మంత్రి లోకేశ్

కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించామని.. దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కూటమి విజయోత్సవ సభ వాయిదా..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కూటమి విజయోత్సవ సభ వాయిదా..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదంతో తిరుపతిలో మంగళవారం నాడు నిర్వహించాల్సిన కూటమి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి