• Home » Chittoor

Chittoor

ఒక్క నెలలోనే 73వేల బ్రేక్‌ టికెట్లు అమ్మేశారు

ఒక్క నెలలోనే 73వేల బ్రేక్‌ టికెట్లు అమ్మేశారు

వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు.

తిరుపతిలో పెరగనున్న డివిజన్లు

తిరుపతిలో పెరగనున్న డివిజన్లు

జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది.

కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది: ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది: ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రహదారులు, విద్య, పరిశ్రమలు, నీటి సదుపాయాల వంటి పలు రంగాల్లో కీలక ప్రగతి సాధించామని ఆయన తెలిపారు.

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు గురించి జిల్లా ప్రజల్లో 69.3 మంది సంతృప్తిగా ఉంటే.. 30.7 మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఆరో కలెక్టర్ల సదస్సులో పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌ రిపోర్టును విడుదల చేశారు.

TC Rajan: టీసీ రాజన్‌ ఇక లేరు

TC Rajan: టీసీ రాజన్‌ ఇక లేరు

తెల్లటి పంచె.. పైజమా. మెడలో కండువా. చేతిలో కర్ర. వందేళ్లు దాటాక కూడా.. పలమనేరు వీధుల్లో నడుస్తూ.. కనిపించిన వారిని ఆప్యాయంగా పలకరించేవారు. నిరాడంబరత, నిస్వార్థ రాజకీయం, ఉన్నత వ్యక్తిత్వంతో నేటి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌ (108) ఇక లేరు. బెంగళూరులోని తన కుమార్తె ఇంట శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.

Fire accident : గడ్డి లారీకి మంటలు

Fire accident : గడ్డి లారీకి మంటలు

గడ్డి తరలిస్తున్న మినీ లారీకి కరెంటు తీగలు తగిలి.. మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెదురుకుప్పం మండలం దామరకుప్పం రైస్‌మిల్‌ ఇండ్లు వద్ద చోటుచేసుకుంది.

Ramadan: నేడు రంజాన్‌

Ramadan: నేడు రంజాన్‌

జిల్లాలో శనివారం రంజాన్‌ పండగ జరుపుకోనున్నారు. దీనికోసం మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు.

DMHO: దర్శన్‌ను పరీక్షించిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

DMHO: దర్శన్‌ను పరీక్షించిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

నిమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కృత్రిమ శ్వాస పీల్చుకుంటున్న రెండేళ్ల చిన్నారి దర్శన్‌కు ‘ఊపిరి’ పోయడానికి జిల్లా యంత్రాంగం కదిలింది.

దారుణం.. నిద్రలో నుంచి మరణంలోకి..

దారుణం.. నిద్రలో నుంచి మరణంలోకి..

ద్విచక్ర వాహనం నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి.. ఊపిరాడక ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది.

 ప్రజాసమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని

ప్రజాసమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో శనివారం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి