• Home » Chittoor

Chittoor

Farmers: అన్నదాతకు ఆసరా

Farmers: అన్నదాతకు ఆసరా

రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. కూలీల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా యంత్రపరికరాలను అందిస్తున్నాయి.

NREGA: రూ.50 కోట్లతో 996 పనుల మంజూరు

NREGA: రూ.50 కోట్లతో 996 పనుల మంజూరు

జిల్లాలో జలధార పనులు జోరందుకున్నాయి. భూగర్భజలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 6న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్‌ జూలై 14 వరకు జరుగుతుంది.

Mango: మామిడి రైతు కన్నీరు

Mango: మామిడి రైతు కన్నీరు

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.

Cinema: 40 ఏళ్ల వినోదానికి తెర

Cinema: 40 ఏళ్ల వినోదానికి తెర

చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్‌ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు.

పెట్టుబడుల హబ్‌గా ఏపీ..  మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ

పెట్టుబడుల హబ్‌గా ఏపీ.. మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రానికి పరిశ్రమలు వరుసగా వస్తున్నాయి.

తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి

తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి

తిరుపతి జిల్లా చిట్వేలి మండల పరిధిలోని అనుంపల్లె చెక్‌పోస్టు సమీపంలో సోమవారం దేవాంగపిల్లి ఒకటి స్థానికులకు తారస పడింది.

భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు

భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు

వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

ఊరించి.. ఉసూరుమనిపించి..

ఊరించి.. ఉసూరుమనిపించి..

చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

తిరుపతి విమానాశ్రయంలో ఒకటిన్నర నెలలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు జారీ చేసే టికెట్లు మిగిలిపోతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి