Home » Chittoor
చిత్తూరు జిల్లాలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో బాలిక శిరీష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మార్కెట్కు టమోటాలు పోటెత్తుతున్నాయి. దిగుబడుల ప్రభావం ధరపై పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు రూరల్ మండలంలోని బంగారెడ్డిపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విల్లులా వంగారు. తమ శరీరాన్ని స్ర్పింగులా వంచారు. ఎటు పడితే అటు అలవోకగా వంగుతూ.. అబ్బుర పరిచేలా యోగా విన్యాసాలను ప్రదర్శించారు. ఇలా చిత్తూరులోని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆహూతులను విద్యార్థులు అలరించారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 20 కిలోమీటర్ల దూరంలోని పలమనేరులో ఆర్థిక మోసగాళ్లు ఎక్కువయ్యారు. వినూత్న తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.
చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
పలమనేరు మార్కెట్లో టమోటా ధరలు బులియన్ మార్కెట్ను తలపిస్తోంది. ఆదివారం స్వల్పంగా పెరిగి రూ.220కి చేరింది.