• Home » Chittoor

Chittoor

ప్రభుత్వ సచివాలయాల్లో చోరీ.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

ప్రభుత్వ సచివాలయాల్లో చోరీ.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై చోరీలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు చేసిన మహేశ్ నుంచి 30 ప్రింటర్లు, 3 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Panchayats: గ్రేడ్లుగా పంచాయతీల విభజన

Panchayats: గ్రేడ్లుగా పంచాయతీల విభజన

పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పంచాయతీ కార్యదర్శులను ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీవో)గా వ్యవహరించనున్నారు.

Boyakonda : బోయకొండకు ఏటా రూ.16.39 కోట్ల రాబడి

Boyakonda : బోయకొండకు ఏటా రూ.16.39 కోట్ల రాబడి

బోయకొండ గంగమ్మ ఆలయం ఆదాయం 2025-26లో రూ.16,30,97,620కి పెరిగింది.

DCCB: డీసీసీబీ టర్నోవర్‌ లక్ష్యం రూ.4415కోట్లు

DCCB: డీసీసీబీ టర్నోవర్‌ లక్ష్యం రూ.4415కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో రైతాంగానికి ఇతోధికంగా సేవలు అందించాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయించింది. ఈక్రమంలోనే టర్నోవర్‌ లక్ష్యాన్ని రూ. 4415 కోట్లుగా నిర్దేశించినట్లు బ్యాంకు చైర్మన్‌ అమాస రాజశేఖర్‌రెడ్డి చెప్పారు.

SC Corporation: పదేళ్లుగా కంతులు చెల్లించని లబ్ధిదారులు

SC Corporation: పదేళ్లుగా కంతులు చెల్లించని లబ్ధిదారులు

సుమారు పదేళ్ల నాటి రుణాలను వసూలు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారుల ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడంలేకపోవడంతో ఏంచేయాలో వీరికి పాలుపోవడంలేదు.

సిజ్జు.. రూ.5 లక్షలు

సిజ్జు.. రూ.5 లక్షలు

చూడ్డానికి టెడ్డీబేర్‌లా ఉంది. కానీ, ఇది సిజ్జు బ్రీడ్‌కు చెందిన కుక్క పిల్ల. వయసు 5 నెలలు. దీని ధర అక్షరాలా ఐదు లక్షల రూపాయలు.

శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమకు శంకుస్థాపన చేసిన లోకేశ్

శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమకు శంకుస్థాపన చేసిన లోకేశ్

తిరుపతి జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటించారు. శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

మామిడి రైతు కన్నీరు..

మామిడి రైతు కన్నీరు..

చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.

40 ఏళ్ల వినోదానికి తెర

40 ఏళ్ల వినోదానికి తెర

చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్‌ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి