• Home » Chittoor

Chittoor

Kuppam: పర్యాటకంతో కుప్పం అభివృద్ధి

Kuppam: పర్యాటకంతో కుప్పం అభివృద్ధి

పర్యాటక రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Green Awards: 8 పాఠశాలలకు హరిత అవార్డులు

Green Awards: 8 పాఠశాలలకు హరిత అవార్డులు

గ్రీన్‌ స్కూల్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు హరిత అవార్డులు లభించాయి.

Registrations: రిజస్ట్రేషన్ల కోసం రద్దీ

Registrations: రిజస్ట్రేషన్ల కోసం రద్దీ

జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలన్నీ మూడు రోజులుగా కిటకిటలాడుతున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి భూ విలువలు పెరగనున్నాయి.

ఏడాది నుంచి ఉద్యమంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర: సీఎం చంద్రబాబు

ఏడాది నుంచి ఉద్యమంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర: సీఎం చంద్రబాబు

స్వచ్ఛాంధ్ర మన జీవన విధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు.

ఎస్వీయూలో చిరుత సంచారం..

ఎస్వీయూలో చిరుత సంచారం..

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతపులి సంచరిచినట్లు గుర్తించారు. యూనివర్సిటీలోని యూనియన్‌ బ్యాంక్‌ వద్ద గత ఐదురోజులక్రితం చిరుత సంచరించిన విషయం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. అంతేగాక అక్కడి పరిసరాల్లో ఓ జింకను కూడా వేటాడినట్లు గుర్తించారు.

రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వ సహకారం: మంత్రి ఆనం

రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వ సహకారం: మంత్రి ఆనం

ఏపీలోని అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి వెల్లడించారు.

13 నెలల చిన్నారి అపహరణ

13 నెలల చిన్నారి అపహరణ

13 చిన్నారి అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆ చిన్నారిని పొరుగింటి వారే అపహరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం చిన్నారి సురక్షితంగా ఉందని, త్వరలోనే తీసుకొస్తామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

RJD: ఎంఈవోల మధ్య సమన్వయమేదీ?

RJD: ఎంఈవోల మధ్య సమన్వయమేదీ?

ఎంఈవోలు సమన్వయంతో పనిచేయడం లేదని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్‌ అభిప్రాయపడ్డారు.

Medical: మాతాశిశు మరణాలపై చర్యలేవీ?

Medical: మాతాశిశు మరణాలపై చర్యలేవీ?

గత 9 నెలల కాలంలో ప్రసవ సమయంలో ఆరుగురు తల్లులు, 127 మంది శిశువులు,ఐదేళ్ల లోపు చిన్నారులు 10 మంది మృత్యువాత పడడం వైద్యశాఖ దీన పరిస్థితికి అద్దం పడుతోంది.

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

తిరుపతి జిల్లా పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రెండు కుటుంబాలను తీవ్ర శోకం మిగిల్చింది. క్షణిక ఆనందం కోసం చేసిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి