• Home » Chittoor

Chittoor

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో ఈరోజు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తిరుపతిలో మహిళ దారుణ హత్య..

తిరుపతిలో మహిళ దారుణ హత్య..

తిరుపతిలో మహిళ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రూప్ థియేటర్ సమీపంలో ఉన్న పీజీఆర్‌ లాడ్జిలో మహిళ హత్యకు గురైంది.

పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు.. మంగళగిరిలో పవన్ స్వాగతం

పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు.. మంగళగిరిలో పవన్ స్వాగతం

చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి రెండు కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు అటవీశాఖ అధికారులు తరలిస్తున్నారు. మన్యం జిల్లాకు వెళ్లే మార్గంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయం వద్దకు కుంకీ ఏనుగులు చేరుకున్నాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

Police Station: పొగురుపల్లెలో ఇండస్ట్రియల్‌ పోలీ్‌సస్టేషన్‌

Police Station: పొగురుపల్లెలో ఇండస్ట్రియల్‌ పోలీ్‌సస్టేషన్‌

గుడుపల్లె మండలంలోని పొగురుపల్లెలో ఇండస్ట్రియల్‌ పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Crime: బాలుడే చంపేశాడు!

Crime: బాలుడే చంపేశాడు!

రామకుప్పం జంట హత్యల కేసులో అందరూ అనుకున్నదే నిజమైంది. సమీప బంధువైన మైనర్‌ బాలుడే వారిని దారికాచి హత్య చేసినట్లు తేలింది.

Jagan case: విలేకరి జగన్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్టు

Jagan case: విలేకరి జగన్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్టు

వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో మరో నిందితుడు సాదత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Shining Stars: విద్యతోపాటు వ్యక్తిత్వమూ ముఖ్యం

Shining Stars: విద్యతోపాటు వ్యక్తిత్వమూ ముఖ్యం

విద్యతోపాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమని విద్యార్థులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. విద్యాశాఖ- సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

ప్రియుడితో కలిసి కుమారుడిపై మహిళ దాడి.. బ్లేడుతో కోసి చిత్రహింసలు..

ప్రియుడితో కలిసి కుమారుడిపై మహిళ దాడి.. బ్లేడుతో కోసి చిత్రహింసలు..

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ చిన్నారిపై కన్నతల్లే దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా వి.కోటలో చోటుచేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు ఇబ్బందిగా ఉందని ప్రియుడు చెప్పడంతో కుమారుడిపైనే దారుణానికి ఒడిగట్టింది.

డొనేషన్ స్కీంలో మార్పులు.. సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. టీటీడీ కీలక నిర్ణయం

డొనేషన్ స్కీంలో మార్పులు.. సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి