Home » Chittoor
‘వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ప్రజలకు అందించాలి. ఇందులో భాగంగా తరచూ తాగునీటి నాణ్యతను పరీక్షించాలి’ అని కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు.
మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులను రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు ఎమ్మెల్యేలకు సమాచారం అందింది.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాఢవీధులలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు.
చిత్తూరులో బంగారం దోపిడీ కేసులో కాంగ్రెస్ కౌన్సిలర్ సహా నలుగురు అరెస్ట్ అయ్యారు. రూ.3.20 కోట్ల బంగారు బిస్కెట్లు పోలీసులు పట్టుకున్నారు
పురాణ కథనంలో, విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి, వాకులమ్మ (పద్మావతి)ని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ కథనం భక్తులకు తిరుమలను దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం గంగమ్మ టెంపుల్ పాలకమండలి కమిటీని సోమవారం నాడు నియమించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
శ్రీవారి దర్శనార్ధం వచ్చిన వారిని అలిపిరి భద్రత వలయం వద్ద సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కొండపైకి అనుమతి ఇస్తారు. అయితే సోమవారం ఉదయం ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చాడు. చెకింగ్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి వాహనాన్ని ఆపకుండా భద్రతా సిబ్బందిని తప్పించుకుని తిరుమలకు వచ్చాడు.
దేశంలోనే ప్రత్యేకమైన, భిన్నమైన సంస్కృతి తెలుగువారిది అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.
జిల్లాలోని ఎనిమిది సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో 55 రిజిస్ర్టేషన్లు ఆదివారం జరగ్గా ప్రభుత్వ ఖజానాకు రూ.9.10 లక్షలు ఆదాయం వచ్చింది.
బియ్యం కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాలశాఖ ఏప్రిల్ 30వ తేదీవరకు గడువు పొడిగించింది.