Home » Chittoor
స్వచ్ఛాంధ్ర మన జీవన విధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతపులి సంచరిచినట్లు గుర్తించారు. యూనివర్సిటీలోని యూనియన్ బ్యాంక్ వద్ద గత ఐదురోజులక్రితం చిరుత సంచరించిన విషయం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. అంతేగాక అక్కడి పరిసరాల్లో ఓ జింకను కూడా వేటాడినట్లు గుర్తించారు.
ఏపీలోని అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి వెల్లడించారు.
13 చిన్నారి అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆ చిన్నారిని పొరుగింటి వారే అపహరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం చిన్నారి సురక్షితంగా ఉందని, త్వరలోనే తీసుకొస్తామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఎంఈవోలు సమన్వయంతో పనిచేయడం లేదని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ అభిప్రాయపడ్డారు.
గత 9 నెలల కాలంలో ప్రసవ సమయంలో ఆరుగురు తల్లులు, 127 మంది శిశువులు,ఐదేళ్ల లోపు చిన్నారులు 10 మంది మృత్యువాత పడడం వైద్యశాఖ దీన పరిస్థితికి అద్దం పడుతోంది.
తిరుపతి జిల్లా పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రెండు కుటుంబాలను తీవ్ర శోకం మిగిల్చింది. క్షణిక ఆనందం కోసం చేసిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది.
పంటలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. పులిచెర్ల మండలంలోని పాళెం పంచాయతీలో ఒంటరి ఏనుగు మామిడి, కొబ్బరి చెట్లను విరిచేసింది. సోమల మండలంలో జంట ఏనుగులతోపాటు ఒంటరి ఏనుగు కలిసి వరినార్లు, మామిడి, అరటి తోటలను నాశనం చేశాయి.
అధికారులపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు.. భయపడి బతకొద్దు.. అని ఆయన అన్నారు. వరదయ్యపాలెంలో జరిగిన ప్రజాదర్బార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గంగవరం మండలం పొన్న మాకులపల్లి వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల బస్సును.. ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది..