• Home » Chittoor

Chittoor

Ex-servicemen: మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం

Ex-servicemen: మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం

విశాఖపట్నం ఐఎన్‌ఎ్‌స సిర్‌కార్స్‌ నేవల్‌ బేస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అవుట్‌రీచ్‌ ప్రోగ్రాం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మందికిపైగా నావికాదళ మాజీ సైనికులు, విడోలు, ఆధారితులు హాజరయ్యారు.

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు

పత్రికల్లో, మీడియాల్లో ఏమైనా అసత్య ప్రసారాలు వస్తే వాటిపైన శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అలా కాకుండా మీడియాపై భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.

రుయాలో ఆగిన థైరాయిడ్‌ పరీక్షలు

రుయాలో ఆగిన థైరాయిడ్‌ పరీక్షలు

తిరుపతి రుయా ఆసుపత్రిలో థైరాయిడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన కిట్లు లేకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు.

ఇంట్లోకి చొరబడ్డ నాగుపాము

ఇంట్లోకి చొరబడ్డ నాగుపాము

తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

Amaravati: జై అమరావతి

Amaravati: జై అమరావతి

రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంబరాలతో హోరెత్తించారు.

Sunstroke: ‘వడదెబ్బ’తో జాగ్రత్త

Sunstroke: ‘వడదెబ్బ’తో జాగ్రత్త

వడదెబ్బ వల్ల సంభవించే మరణాలను అరికడదాం.. అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Panchayat: పంచాయతీలకు  స్పెషలాఫీసర్లు

Panchayat: పంచాయతీలకు స్పెషలాఫీసర్లు

పల్లెల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి