Home » Chittoor
Bandi Sanjay On TTD Staff: టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలనూ టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు.
Bangarupalem Tour Controversy: నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, బంగారుపాళ్యం మండల వైసీపీ పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి , మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ కుమార్ రాజా సహా మరికొందరిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని బుధవారం పరామర్శించనున్నారు.
ఆస్తిపాస్తులు ఉన్నా.. భర్త, కుమారుడి మరణంతో ఓ మహిళ ఒంటరిగా మిగిలింది. జీవిత చరమాంకంలో తనకు ఆసరా ఉంటాడని భావించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. అతడు ఆమెను నిండా ముంచేశాడు. దీనిపై బాధితురాలు సోమవారం చిత్తూరులోని...
CM Chandrababu Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు జరుగనున్నాయి.
తోతాపురి రకం కాయల్ని గిట్టుబాటు ధరలేకపోవడంతో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను రకాలుగా పేరుపడ్డ టేబుల్ వెరైటీస్ ఆదుకుంటున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు.
సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైల్లోకి చొరబడిన దొంగల ముఠా నలుగురు మహిళల మెడలో ఉన్న 50 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలను దోచుకొని పరారైంది
చిత్తూరులో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను భయపెట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. బీహార్ తరహాలో ట్రైన్ ఆపి మహిళల మెడలోని తాళిబొట్లు, చైన్లను దుండగులు గుంజుకెళ్లారు.