• Home » Chittoor

Chittoor

Bandi Sanjay On TTD Staff: టీటీడీలో ఆ ఉద్యోగులను తక్షణమే తొలగించాలి.. బండి సంజయ్ డిమాండ్

Bandi Sanjay On TTD Staff: టీటీడీలో ఆ ఉద్యోగులను తక్షణమే తొలగించాలి.. బండి సంజయ్ డిమాండ్

Bandi Sanjay On TTD Staff: టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలనూ టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు.

Jagan Bangarupalyam Tour Controversy: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి.. వైసీపీ శ్రేణులపై కేసులు

Jagan Bangarupalyam Tour Controversy: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి.. వైసీపీ శ్రేణులపై కేసులు

Bangarupalem Tour Controversy: నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, బంగారుపాళ్యం మండల వైసీపీ పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి , మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ కుమార్ రాజా సహా మరికొందరిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.

YSRCP: బంగారుపాళ్యంలో జగన్ పర్యటన..  వైసీపీ మూకల వీరంగం

YSRCP: బంగారుపాళ్యంలో జగన్ పర్యటన.. వైసీపీ మూకల వీరంగం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

YS Jagan: దండుపాళ్యం బ్యాచ్‌తో జగన్ దండయాత్ర..!

YS Jagan: దండుపాళ్యం బ్యాచ్‌తో జగన్ దండయాత్ర..!

పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని బుధవారం పరామర్శించనున్నారు.

Chittoor Police: ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే ఆస్తంతా కొట్టేశాడు

Chittoor Police: ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే ఆస్తంతా కొట్టేశాడు

ఆస్తిపాస్తులు ఉన్నా.. భర్త, కుమారుడి మరణంతో ఓ మహిళ ఒంటరిగా మిగిలింది. జీవిత చరమాంకంలో తనకు ఆసరా ఉంటాడని భావించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. అతడు ఆమెను నిండా ముంచేశాడు. దీనిపై బాధితురాలు సోమవారం చిత్తూరులోని...

CM Chandrababu Kuppam: బెంగళూరు నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Kuppam: బెంగళూరు నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు జరుగనున్నాయి.

Totapuri: తోతాపురి నష్టాల్ని పూడ్చుతున్న టేబుల్‌ వెరైటీస్‌

Totapuri: తోతాపురి నష్టాల్ని పూడ్చుతున్న టేబుల్‌ వెరైటీస్‌

తోతాపురి రకం కాయల్ని గిట్టుబాటు ధరలేకపోవడంతో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను రకాలుగా పేరుపడ్డ టేబుల్‌ వెరైటీస్‌ ఆదుకుంటున్నాయి.

Counseling: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బదిలీ కౌన్సెలింగ్‌

Counseling: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బదిలీ కౌన్సెలింగ్‌

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించారు.

railway station robbery: సిగ్నల్‌ ట్యాంపరింగ్‌  రైల్లో దోపిడీ

railway station robbery: సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ రైల్లో దోపిడీ

సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి రైల్లోకి చొరబడిన దొంగల ముఠా నలుగురు మహిళల మెడలో ఉన్న 50 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలను దోచుకొని పరారైంది

Massive Theft: చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారంటే..

Massive Theft: చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారంటే..

చిత్తూరులో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను భయపెట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. బీహార్ తరహాలో ట్రైన్ ఆపి మహిళల మెడలోని తాళిబొట్లు, చైన్లను దుండగులు గుంజుకెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి