Home » China
పర్యాటకులకు ఎంతో థ్రిల్ను అందిస్తున్న చైనా, బావోక్వాన్ క్లిఫ్ వరల్డ్ సీనిక్ ఏరియాలోని గ్లాస్ బ్రిడ్జిపై ఓ బాలుడు పిచ్చి పని చేశాడు. తన వెంట తెచ్చుకున్న గొడుగుతో ఓ అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో ఆ బ్రిడ్జిపై కలకలం మొదలైంది.
యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్ ఫోకస్ పెట్టిందా.?, పాకిస్థాన్ వద్ద ఇప్పటికే అదే బలం ఉందా.?, భారత్కు కొత్త సవాల్ మొదలైందా.?, మన చుట్టూ వ్యూహాత్మక వల బిగుస్తోందా.?, డ్రాగన్ దేశంతో కలిసి బంగ్లాదేశ్ వేస్తున్న కన్నింగ్ ప్లాన్స్కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది...
చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఏకంగా 309 కొండచిలువలు బయటపడ్డాయి. ఆ ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వెళ్లిన పోలీసులు ఆ కొండచిలువలను చూసి షాక్ అయ్యారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వాంగ్ భారత పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు వెనక్కు పంపించారు.
చైనా జనాభా మళ్లీ కోలుకోలేని స్థితికి చేరుకుందని అమెరికన్ ఇన్వెస్టర్, మార్టిన్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకుడు రాడ్ డీ మార్టిన్ తాజాగా తెలిపారు.
సైబర్ నేరగాడు ఓ వృద్ధురాలిని దారుణంగా మోసం చేశాడు. సైబర్ నేరగాడి మాయలో పడి.. ఆన్లైన్ రొమాన్స్ స్కామ్ కారణంగా ఆ వృద్ధురాలు 24 లక్షల రూపాయల డబ్బు పోగొట్టుకుంది.
చైనాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. విదేశీ నిఘా సంస్థలు చైనా కోస్ట్లైన్కు సంబంధించిన అండర్వాటర్ మ్యాప్స్ క్రియేట్ చేయడానికి తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయట.
బిల్డింగ్లోని 34వ అంతస్తులో ఫ్లాట్ కొన్న వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఆ బిల్డింగ్లో కేవలం 32 ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయని తెలిసి అతడి గుండె ముక్కలైంది. డెవలపర్ చేతిలో లక్షల రూపాయలు పోగొట్టుకున్న అతడు లబోదిబోమంటున్నాడు.
చైనాలో ఓ టీచర్ విచక్షణ మరిచి ప్రవర్తించింది. తరగతి గదిలో మాట్లాడుతోందనే కోపంతో 4 ఏళ్ల చిన్నారికి భయంకరమైన శిక్ష విధించింది. వేడి గ్లూ గన్ను రెండుసార్లు పెదవికి తాకించి కాల్చింది.