Home » China
చైనా మాంజా.. ప్రాణం మీదకు తెచ్చింది. ఈ మాంజా విక్రయాలపై నిషేధం ఉన్నా కొందరు వ్యాపారులు గుట్టుచప్నుడు కాకుండా విక్రయిస్తున్నారు. కాగా.. నగరంలోని ఓ యువకుడి మెడకు ఈ చెనా మాంజా చుట్ఠుకోవడంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.
చైనా పర్యటనకు వెళ్లిన ఓ రష్యా లేడీ యూట్యూబర్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. ముద్దు కోసం బాగా ఇబ్బంది పెట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లోని కింగ్డావో నగరంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని ఇంట్లో వదిలి బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చి కూతురు చేసిన పని చూసి అవాక్కయ్యాడు. కూతురిని ఇంటి దగ్గరే వదిలి ఎంత తప్పు చేశాడో అర్థం చేసుకుని కుమిలిపోతున్నాడు.
చాలా కొన్ని సంస్థలు మాత్రమే ఉద్యోగుల పనితీరును ప్రశంసిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంటాయి. తాజాగా ఒక కంపెనీ తన ఉద్యోగులలో కొంతమందికి ప్రోత్సాహకంగా కొత్త ఫ్లాట్లను ఇవ్వాలని నిర్ణయించుకుంది.
హోటల్ గదిలో ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న భర్తకు భార్య ఊహించని షాక్ ఇచ్చింది. హోటల్ గది దగ్గరకు మనుషుల్ని తీసుకుని వచ్చింది. దీంతో భర్త భయపడిపోయాడు. అక్కడినుంచి పారిపోవటానికి ఐదో అంతస్తులో ఉన్న కిటికీ నుంచి కిందకు దిగాడు. హోటల్ సైన్ బోర్డు పట్టుకుని వేలాడసాగాడు.
అతిగా బాత్రూమ్కు వెళ్లిన ఉద్యోగికి.. అతడు పని చేసే సంస్థ ఊహించని షాకించింది. ఏకంగా అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఈఘటన చైనాలో చోటు చేసుకుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే..
రూ.1404 కోట్ల లంచాలు తీసుకున్న ఓ సీనియర్ బ్యాంకింగ్ అధికారి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనకు విధించిన మరణ శిక్షను చైనా తాజాగా అమలు చేసింది. ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.
చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో ఓ యువతి 10వ అంతస్తు నుంచి వేలాడుతూ ఉండటమే ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణం. ప్రియుడి భార్య నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువతి 10వ అంతస్తు నుంచి వేలాడింది. చివరకు..
హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలాంటి సంఘటన ఒకటి చైనాలో చోటుచేసుకుంది. ఓ యువతి 10 అంతస్తుల బిల్డింగ్ మీద పెద్ద సాహసమే చేసింది. ఒక ఫ్లాట్ నుంచి మరో ఫ్లాట్కు వెళ్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఎంఈఏ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, చైనాకు ప్రయాణించేటప్పుడు, చైనా మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.