Home » China
ఏ తండ్రి అయినా తన పిల్లలు ఎంతో సంతోషంగా, సౌకర్యవంతంగా పెరగాలని కోరుకుంటాడు. అందుకోసం ఎంత కష్టపడి అయినా అన్నీ అమరుస్తాడు. ఇక, ధనవంతులు అయితే తమ పిల్లల్ని డబ్బులు ముంచేస్తుంటారు.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనన్న చైనా వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఖండించిన నేపథ్యంలో చైనా మరోసారి రెచ్చిపోయింది.
ఓ ప్రయాణికుల బస్సు(bus crashes) ఆకస్మాత్తుగా వచ్చి సొరంగం గోడను ఢీకొట్టింది. దీంతో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు.
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) మన భారత భూభాగమే అయినప్పటికీ.. చైనా (China) మాత్రం అది తమదేనంటూ మొండిగా వ్యవహరిస్తూ వస్తోంది. దానిని సౌత్ టిబెట్ (జాంగ్నాన్)గా అభివర్ణిస్తూ.. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని వాదిస్తోంది. ఇటీవల చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అదే వాదనని పునరుద్ఘాటించింది. జాంగ్నాన్ తమదేనంటూ.. ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షియాగాంగ్ (zhang xiaogang) వ్యాఖ్యానించారు.
కొన్ని సంవత్సరాల నుంచి భారత్, చైనా (India-China Border Conflict) మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం.. సాయుధ పోరాటానికి దారితీయొచ్చని అమెరికా నిఘా వర్గాలు (US Intelligence Reports) హెచ్చరించాయి. గతకొన్నేళ్ల నుంచి సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకోకున్నా.. ఇరుపక్షాల వారు భారీ స్థాయిలో సైనికుల్ని మోహరించడం, ఇలాంటి టైంలో చోటు చేసుకునే అపోహలు.. సాయుధ ఘర్షణకు ప్రేరేపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్లో చైనా సరిహద్దు వెంబడి 1,748 కి.మీ. మేర వ్యూహాత్మక హైవే నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ సుమారు రూ.16 వేల కోట్లు మంజూరు చేసింది. అలాగే, భారత్-టిబెట్-చైనా-మయన్మార్ సరిహద్దుకు సుమారు 20 కి.మీ. దూరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ గ్రీన్ఫీల్డ్ హైవే(ఎన్హెచ్913) నిర్మించనున్నారు. వీటి నిర్మాణంతో సరిహద్దు ప్రాంతాల అనుసంధానం మెరుగవనుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
ఓ రెస్టారెంట్లో బుధవారం ఆకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. దీంతో రెస్టారెంట్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి చుట్టపక్కలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా, మరో 22 మందికి పైగా గాయపడ్డారు.
ఏ దేశానికైనా ఆ దేశ జనాభానే ప్రధాన వనరు. పని చేసే శక్తి ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది. ఇప్పటివరకు జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ( China ).. భారత్ ధాటికి రెండో స్థానానికి పరిమితమైంది.
రోజురోజుకూ టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనిషి చేయాల్సిన పనులన్నీ రోబోలే చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే అనేక విభాగాల్లో మనుషులకు బదులుగా రోబోలను ఏర్పాటు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ..
Passenger Tossing Coins In Flight Engine: కొందరు మనుషులు ఉంటారు.. ఇలా ఉన్నారేంట్రా బాబూ అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. వారు చేసే పనులు అలా ఉంటాయి మరి. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే చైనా(China)లో వెలుగు చూసింది. ఓ ప్యాసింజర్ నిర్వాకం కారణంగా.. ఏకంగా విమానం(China Southern Airlines flight) 4 గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది.