Home » China
మూడేళ్ల ఓ బాలుడు అర్థరాత్రి వేళ రోడ్డుపైకి వచ్చేశాడు. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక అల్లాడిపోయాడు. ఆ బాలుడికి ఇద్దరు మనసున్న వ్యక్తులు సాయం చేశారు. మొత్తానికి బాలుడు ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సిలిగురి కారిడార్లో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా, బంగ్లాదేశ్ నుంచి ఎలాంటి ముప్పునైనా తట్టుకునేలా మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది.
ఉద్యోగి మెరుగైన పనితీరు కనబరిస్తే బోనస్ ఇవ్వడం సహజం. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ‘బరువు తగ్గండి... బోనస్ పట్టండి’ అంటూ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ భారత మహిళను షాంఘై విమానాశ్రాయంలో చైనా అధికారులు నిర్బంధించడంపై భారత్ మండిపడింది. చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే ఇండియా పాస్పోర్ట్ ఆమెకు ఉన్నప్పటికీ అక్కడి అధికారులు ఆమెకు అనుమతి నిరాకరించడం పట్ల తమ దౌత్యపరమైన నిరసనను తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళకు చైనాలో వేధింపులు ఎదురయ్యాయి. ఆ రాష్ట్రం చైనా భూభాగమంటూ తన భారతీయ పాస్పోర్టును గుర్తించేందుకు అధికారులు నిరాకరించారని బాధిత మహిళ ఆరోపించింది. చైనాలోని షాంఘాయ్ పుడాంగ్ ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది.
బొద్దింకలు, కీటకాల ఆవశేషాలతో కూడిన కాఫీని తాగేందుకు ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి కాఫీ ఎక్కడ దొరుకుతుందని ఆశ్చర్యపోతున్నారా? చైనాలో ఈ విచిత్రమైన కాఫీ లభ్యమవుతోంది. దాని ఖరీదు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.
చైనాలో పెళ్లిళ్ల సంఖ్య ఓ మోస్తరు స్థాయిలో పెరగడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. నానాటికీ పడిపోతున్న జనాభాతో టెన్షన్ పడుతున్న ప్రభుత్వం యువతను సంతానం కనేలా ప్రోత్సహించేందుకు రకరకాల చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా తీసుకున్న చర్యలు కొన్ని తక్షణ ఫలితాన్ని ఇచ్చాయి.
చైనాలో ఊపందుకుంటున్న ఓ కొత్త ట్రెండ్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ కొత్త ట్రెండ్ పేరు 'మ్యాన్-మమ్'. యువతులు రూ. 600 చెల్లించి 5 నిమిషాల పాటు పురుషుడిని హాగ్ చేసుకోవడమే ఈ 'మ్యాన్-మమ్' ట్రెండ్
మనం అసహ్యించుకునే బొద్దింకలు.. వారికి కమ్మటి కాఫీని అందిస్తున్నాయి. బొద్దింకలతో తయారీ చేసే కాఫీని అక్కడి వారు ఎంతో ఇష్టంగా తాగుతున్నారట. ఓ మ్యూజియం నిర్వాహకులు.. ఈ బొద్దింకల కాఫీని పరిచేయం చేశారు. ఇంతకీ ఈ బొద్దింకల కాఫీ ఎలా తయారు చేస్తారు.. దీని రేటు తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్, పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధాన్ని చైనా తెలివిగా ఉపయోగించుకుంది. పాకిస్థాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చింది. ఓ వైపు ఆదాయం పొందటంతో పాటు మరో వైపు ఆయుధాల ట్రైల్స్ పూర్తి చేసింది.