Home » Chhattisgarh
రావి చెట్టు, వృద్ధురాలి మధ్యలోకి ఇమ్రాన్ మేమాన్ అనే ల్యాండ్ డీలర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ రావి చెట్టు ఉన్న స్థలంపై కన్నుపడింది. ఎలాగైనా స్థలాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.
బస్తర్ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకైనా మావోయిస్టులు పాల్పడితే భద్రతా బలగాలు గట్టి జవాబిస్తాయని అమిత్షా హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 'రెడ్ టెర్రర్'కు ముగింపు పలికేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
ఇటీవల ఛత్తీస్గఢ్లో వెలుగులోకి వచ్చిన భారీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ స్కామ్లో తాజాగా మాజీ సీఎం భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ అరెస్టయ్యారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. సంఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
భద్రతా బలగాల ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు నక్సల్ కమాండర్లపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్గఢ్లో తాజాగా భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మృతి చెందారు. ఆయనతోపాటు మరికొంతమంది కీలక నేతలు హతమయ్యారు.
భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ చిన్న కారణాలతోనే అర్థం చేసుకోలేక విడిపోయిన జంటలు అనేకం ఉన్నాయి. అచ్చం అలాంటి సంఘటనపై కోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
తను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లాడటాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు వరుడిని బాంబులతో పేల్చి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, వరుడిని వధువు ముందే అప్రమత్తం చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్గఢ్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
అది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గుంజిపర్తి, కోమటిపల్లి సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాతం. ఎటు చూసినా గుట్టలు, లోయలతో ఉంటుంది.
మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ తెలిపారు. వీటిలో INSAS, SLR రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు.