Home » Chhattisgarh
ఛత్తీస్గఢ్లోని ధమ్తారి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో నలుగురు కమాండోలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, అధికారులతో రాయ్పూర్లో అదివారంనాడు సమీక్షా సమావేశం జరిపినట్టు అమిత్షా తెలిపారు. సెక్యూరిటీ టీమ్లను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్టు చెప్పారు.
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ జిల్లా బస్తర్ డివిజన్లో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది.
ఛత్తీస్గఢ్లో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావో కీలక నేత పాపారావు టార్గెట్గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో బుధవారం మరో 29 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో బుధవారం 26 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
లిక్కర్ కుంభకోణం కేసులో ప్రమేయం ఉండి బెయిలుపై విడుదలైన ఇతర నిందితులైన అన్వర్ ధెబార్, అనిల్ తుతేజ, అరివింద్ సింగ్, అరుణ్పతి త్రిపాఠి, త్రిలోక్ సింగ్ ధిల్లాన్నులు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దాదాపు 12 మంది నక్సల్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడ కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.
కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్గఢ్లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.