• Home » Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో అమానుషం.. గర్భిణిని దారుణంగా చంపిన భర్త..

ఛత్తీస్‌గఢ్‌లో అమానుషం.. గర్భిణిని దారుణంగా చంపిన భర్త..

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల గర్భిణిని ఆమె భర్త అమానుషంగా హింసించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశాడు.

ఛత్తీస్‌గఢ్‌‌లో ఘోరం.. ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లు మృతి..

ఛత్తీస్‌గఢ్‌‌లో ఘోరం.. ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లు మృతి..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐఈడీ పేలుడు ధాటికి ముగ్గురు జవాన్లు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

యువతి దారుణం.. ప్రియుడి ఇంటికెళ్లి భార్య, పిల్లల్ని కత్తితో..

యువతి దారుణం.. ప్రియుడి ఇంటికెళ్లి భార్య, పిల్లల్ని కత్తితో..

ప్రియుడి భార్య, పిల్లలపై ఓ యువతి ఘాతుకానికి ఒడిగట్టింది. కత్తితో అతి కిరాతకంగా దాడి చేసింది. ఈ దాడిలో ప్రియుడి భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకుంది.

ఫైలు కదల్చని ప్రభుత్వ అధికారిణి.. వినూత్నంగా నిరసన తెలిపిన యువకుడు..

ఫైలు కదల్చని ప్రభుత్వ అధికారిణి.. వినూత్నంగా నిరసన తెలిపిన యువకుడు..

ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారిణికి ఓ యువకుడు వినూత్నంగా తన నిరసనను తెలియజేశాడు. ఏడు నెలలుగా తన ఫైలును గాలికి వదిలేసిన ఓ అధికారిణికి ఆ యువకుడు బాదంపప్పు బహుమతిగా ఇచ్చాడు.

ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేటు జెట్.. పైలట్, కోపైలట్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేటు జెట్.. పైలట్, కోపైలట్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారంనాడు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ మరణించినట్టు ప్రాథమిక సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు..10 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు..10 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. బాయిలర్ పేలడంతో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రోప్‌వే ట్రాలీ విరిగిపడి మహిళ మృతి, ఏడుగురికి గాయాలు

రోప్‌వే ట్రాలీ విరిగిపడి మహిళ మృతి, ఏడుగురికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ జిల్లా మహాసముంద్ జిల్లాలో కొండపై నున్న ఆలయం నుంచి కిందకి వస్తున్న రోప్‌వే ట్రాలీ తెగిపడిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్కూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే..

చాడీలు చెబితే జరిమానా.. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా..

చాడీలు చెబితే జరిమానా.. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా..

ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిస్తే అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య గొడవలకు చాడీలు చెప్పడం అనేది అనేక గొడవలకు కారణమవుతుంటుంది.

పెట్రోల్ బంక్‌లో స్మోకింగ్ చేయొద్దు అన్నందుకు.. బైక్‌కు నిప్పంటించిన యువకుడు..

పెట్రోల్ బంక్‌లో స్మోకింగ్ చేయొద్దు అన్నందుకు.. బైక్‌కు నిప్పంటించిన యువకుడు..

పెట్రోల్ బంక్‌లో ధూమపానం చేయొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి బైక్ పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పంటించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి