• Home » Chhattisgarh

Chhattisgarh

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది.

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.

Chhasttisgarh Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో మరో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhasttisgarh Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో మరో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా మరో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉంది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు చైతూ అలియాస్ శ్యామ్ దాదా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.

Chhattisgarh: 41 మంది మావోయిస్టుల లొంగుబాటు.. వీరిలో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు

Chhattisgarh: 41 మంది మావోయిస్టుల లొంగుబాటు.. వీరిలో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు

రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం ప్రోత్సాహకరంగా ఉండటంతో మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని, తక్కిన మావోయిస్టులు కూడా హింసామార్గాన్ని విడనాడాలని ఎస్పీ జితేంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Train Collision: రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి

Train Collision: రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి

కోర్బా పాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో పాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు ఘటనా స్థలికి చెందిన వీడియోల్లో తెలుస్తోంది. ఘటన జరిగిన పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు.

PM Modi: ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ

PM Modi: ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ

ఛత్తీస్‌గఢ్‌తో తనకున్న అనుబంధాన్ని మోదీ వివరిస్తూ, తన కెరీర్‌ను మలుచుకోవడంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ ఏడాది దేశానికి 'అమృత్ మహోత్సవ్' అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాతి, పునరావాస ప్రయత్నాల్లో భాగంగా ఈ లొంగుబాట్లు చోటుచేసుకున్నట్టు బిజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు

లొంగిపోయిన మావోయిస్టులు 18 ఆయుధాలను కూడా పోలీసులకు స్వాధీనం చేసినట్టు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.సుందర రాజ్ తెలిపారు. వీరంతా కుమారి/కిస్కోడో ప్రాంత కమిటీ కేష్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందిన వారని చెప్పారు.

Chhattisgarh: లొంగిపోయేందుకు సిద్ధం.. ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ నక్సలైట్ ఏరియా కమిటీ లేఖ

Chhattisgarh: లొంగిపోయేందుకు సిద్ధం.. ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ నక్సలైట్ ఏరియా కమిటీ లేఖ

హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకోవడం సానుకూల పరిణామమని, గరియాబంద్ ప్రాంతంలో చురుకుగా ఉన్న అనేక మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని మీడియా ద్వారా నిరంతరం విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని ఎస్పీ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి