Home » Chhattisgarh
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.
ఛత్తీస్గఢ్లో తాజాగా మరో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉంది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు చైతూ అలియాస్ శ్యామ్ దాదా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం ప్రోత్సాహకరంగా ఉండటంతో మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని, తక్కిన మావోయిస్టులు కూడా హింసామార్గాన్ని విడనాడాలని ఎస్పీ జితేంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.
కోర్బా పాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో పాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు ఘటనా స్థలికి చెందిన వీడియోల్లో తెలుస్తోంది. ఘటన జరిగిన పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు.
ఛత్తీస్గఢ్తో తనకున్న అనుబంధాన్ని మోదీ వివరిస్తూ, తన కెరీర్ను మలుచుకోవడంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ ఏడాది దేశానికి 'అమృత్ మహోత్సవ్' అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాతి, పునరావాస ప్రయత్నాల్లో భాగంగా ఈ లొంగుబాట్లు చోటుచేసుకున్నట్టు బిజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులు 18 ఆయుధాలను కూడా పోలీసులకు స్వాధీనం చేసినట్టు బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ పి.సుందర రాజ్ తెలిపారు. వీరంతా కుమారి/కిస్కోడో ప్రాంత కమిటీ కేష్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందిన వారని చెప్పారు.
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకోవడం సానుకూల పరిణామమని, గరియాబంద్ ప్రాంతంలో చురుకుగా ఉన్న అనేక మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని మీడియా ద్వారా నిరంతరం విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని ఎస్పీ తెలిపారు.
రావి చెట్టు, వృద్ధురాలి మధ్యలోకి ఇమ్రాన్ మేమాన్ అనే ల్యాండ్ డీలర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ రావి చెట్టు ఉన్న స్థలంపై కన్నుపడింది. ఎలాగైనా స్థలాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.
బస్తర్ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకైనా మావోయిస్టులు పాల్పడితే భద్రతా బలగాలు గట్టి జవాబిస్తాయని అమిత్షా హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 'రెడ్ టెర్రర్'కు ముగింపు పలికేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.