Home » Chhattisgarh
కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దూమారం రేగుతున్న నేపథ్యంలో యూపీ బాటలో నడించేందుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ యువజన సంక్షేమ, రెవెన్యూ శాఖ మంత్రి టాంక్ రామ్ వర్మ ధ్రువీకరించారు.
తెలంగాణ-ఛత్తీ్సగఢ్ సరిహద్దులో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఓ మావోయిస్టు మృతిచెందినట్టు ములుగు ఎస్పీ శబరీశ్ వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కుక్కను పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. కొందరైతే వాటిని తమ స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. మరికొందరు లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను కొంటున్నారు. అయితే...
దండకారణ్యంలో మరోసారి నెత్తురోడింది. మహారాష్ట్ర-ఛత్తీ్సగఢ్ సరిహద్దులోని గడ్చిరోలి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్లో జాంజ్గీర్-చంపా జిల్లా కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైశ్వాల్(60) ఇంటికి ఆనుకొని 30 అడుగుల లోతైన బావి ఉంది. ఇంటి అవసరాల కోసం బోర్ వేయించడంతో కొన్ని నెలల క్రితం కర్ర చెక్కలతో ఆ బావిని మూసేశారు.
ఓ బావి(well)లోకి దిగిన ఐదుగురు విషవాయువు కారణంగా ఊపిరాడక మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన ఛత్తీస్గఢ్లో(Chhattisgarh) ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. మృతుల్లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
చోరీలకు పాల్పడే సమయంలో దొంగలు సాధారణంగా నగలు, నగదు ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఈ సమయాల్లో అడ్డు వచ్చిన వారిని చంపుతామని బెదిరిస్తుంటారు. అయితే కొందరు దొంగలు చోరీ సమయాల్లో..
ఛత్తీస్గఢ్ల్ దండకారణ్యంలో ఆదివాసీ మహిళలపై కేంద్ర బలగాలు చేస్తున్న అకృత్యాలను అరికట్టాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
రాష్ట్రం సుకుమా జిల్లాలో ఆదివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా 210 కోబ్రా బలగాలు జేగురుగొండ పోలీ్సస్టేషన్ క్యాంపు నుంచి టేకులగూడెం వైపు ట్రక్కు, ద్విచక్రవాహనాలపై బయల్దేరారు.
తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్ ప్లాంట్ భారం చేరిందని, ఛత్తీ్సగఢ్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్పై విచారణ చేస్తున్న కమిషన్కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.