Home » Chess
చెస్ ప్రపంచకప్నకు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగబోతోంది.
భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ రమేశ్ బాబు, దివ్యా దేశ్ముఖ్
Gukesh Victory: ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ను గుకేష్ ఒకసారి కాదు.. రెండు సార్లు ఓడించాడు. జులై మూడవ తేదీన జరిగిన సూపర్ యునైటెడ్ రాపిడ్ అండ్ బ్లిండ్జ్ టోర్నమెంట్లో కూడా మాగ్నస్ను చిత్తుచిత్తుగా ఓడించాడు.
గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ విభాగంలో గుకేష్ హవా కొనసాగుతోంది. శుక్ర వారం జరిగిన 7, 8 రౌండ్లను గుకేష్ డ్రా చేసుకొని 12 పాయింట్లతో టాప్లో కొన సాగుతున్నాడు
వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చెలరేగిపోతున్నాడు. వరుస విజయాలతో చెస్లో తనదైన మార్క్ సృష్టిస్తున్నాడు. అలాంటోడికి ఆ పని మాత్రం చేయొద్దంటూ కీలకమైన సలహా ఇచ్చాడు దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.
ప్రపంచ చాంపియన్ గుకేష్..నార్వే చెస్ టోర్నీ టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. తొమ్మిదో రౌండ్లో చైనా గ్రాండ్మాస్టర్ వీ యీని చిత్తు చేసి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.
వరల్డ్ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్కు భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేష్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 14 ఏళ్లుగా ప్రపంచ నంబర్ వన్గా కొనసాగుతున్న కార్ల్సన్ను కంగుతినిపించాడు గుకేశ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2025లో ఘన విజయం సాధించిన తెలుగు తేజం గుకేష్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు గుకేష్కు కంగ్రాట్స్ చెప్పారు.
మ్యాచ్లో ఓటమి తరువాత చెస్ ఛాంపియన్ కార్ల్సన్ బల్లపై చరిచి అసంతృప్తి వ్యక్తం చేయడంపై మ్యాచ్ విజేత గుకేశ్ స్పందించాడు. తానూ అలా చాలా సార్లు చేశానని అన్నాడు.
రుమేనియాలో జరిగిన సూపర్ బెట్ క్లాసిక్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద టైటిల్ గెలుచుకున్నాడు. టైబ్రేకర్లలో 1.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు.