• Home » Chennai News

Chennai News

Chennai News: అమిత్‌షాకు తేల్చి చెప్పిన ఈపీఎస్‌.. ఓపీఎస్‌, శశికళకు నో ఎంట్రీ

Chennai News: అమిత్‌షాకు తేల్చి చెప్పిన ఈపీఎస్‌.. ఓపీఎస్‌, శశికళకు నో ఎంట్రీ

పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు.

Special Trains: ఆయుధపూజ, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

Special Trains: ఆయుధపూజ, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్‌కోయిల్‌-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్‌కోయిల్‌లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

Tirupati: అడవిలో మృతులు.. తమిళనాడు వాసులు

Tirupati: అడవిలో మృతులు.. తమిళనాడు వాసులు

పాకాలవారిపల్లె అటవీ ప్రాంతంలో మంగళవారం బయటపడిన మృతదేహాలు తమిళనాడుకు చెందిన వారివిగా నిర్దారణ అయింది. ఆదివారం సాయంత్రం ఈ అడవిలో ఓ పురుషుడు శవం చెట్టుకు వేలాడుతుండటం, ఓ మహిళ మృతదేహం సమీపాన పడి ఉండటం, అక్కడే పూడ్చిపెట్టిన రెండు గోతులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

Elephant: 12 మందిని చంపిన అడవి ఏనుగు కోసం గాలింపు

Elephant: 12 మందిని చంపిన అడవి ఏనుగు కోసం గాలింపు

నీలగిరి జిల్లా కూడలూరు ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో 12 మందిపై దాడిచేసి హతమార్చిన అడవి ఏగును బందించాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ రాకేష్‌ కుమార్‌ డోగ్రా ఆదేశించారు.

Ooty: మీరు ఊటీ వెళ్తున్నారా.. అయితే ముందుగా ఈ వార్త తెలుసుకోవాల్సిందే మరి..

Ooty: మీరు ఊటీ వెళ్తున్నారా.. అయితే ముందుగా ఈ వార్త తెలుసుకోవాల్సిందే మరి..

ఊటీకి నిషేధిత ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లతో వచ్చిన కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగలూరు మున్సిపల్‌ కమిషనర్‌, కౌన్సిలర్లు, చిక్‌మంగళూరు ఎమ్మెల్యే తదితరలకు ఊటీ మున్సిపల్‌ అధికారులు జరిమాన విధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

BJP: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేతల మేధోమథనం

BJP: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేతల మేధోమథనం

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కూటమిలో కొత్త పార్టీల చేరిక తదితర అంశాలపై మంగళవారం జరిగిన బీజేపీ చింతనా సమావేశంలో పార్టీ నేతలు సమీక్ష జరిపారు. మహాబలిపురం సమీపంలోని ఓ హాలులో ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీఎల్‌ సంతోష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Assembly Elections: హీరో విజయ్‌ పర్యటనలో మార్పు

Assembly Elections: హీరో విజయ్‌ పర్యటనలో మార్పు

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్‌ రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేయనున్నారు. గతంలో విజయ్‌ పర్యటన కోసం తయారు చేసిన రూట్‌మ్యా్‌పలో స్వల్పమార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నిర్వాహకులు తెలిపారు.

Minister: మంత్రి ఎద్దేవా.. జనం కోసమే సెలవు రోజుల్లో విజయ్‌ ప్రచారం

Minister: మంత్రి ఎద్దేవా.. జనం కోసమే సెలవు రోజుల్లో విజయ్‌ ప్రచారం

తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌ వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి విమర్శించారు.

MP Kanimozhi: రాజకీయాల్లోకి ఎవరొచ్చినా వారికి డీఎంకే టార్గెట్‌

MP Kanimozhi: రాజకీయాల్లోకి ఎవరొచ్చినా వారికి డీఎంకే టార్గెట్‌

కొత్తగా రాజకీయాల్లోకి ఎవరొచ్చినా ప్రజలకు తాము చేయబోయే సత్కార్యాలను గురించి చెప్పకుండా డీఎంకేని అదే పనిగా తిట్టడమే ఆనవాయితీగా మారిందని ఎంపీ కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా కన్నియాకుమారి రౌండ్‌ఠాణా జంక్షన్‌ వద్దనున్న విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.

CM Stalin: ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసమే మా పథకాలు

CM Stalin: ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసమే మా పథకాలు

రాష్ట్రంలోని ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయడం లేదని, అన్ని వర్గాలవారు అన్ని సదుపాయాలు పొందాలనే లక్ష్యంతోనే కొత్త పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి