• Home » Central Govt

Central Govt

Srinivasa Varma on Modi Govt: మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారు:  శ్రీనివాసవర్మ

Srinivasa Varma on Modi Govt: మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారు: శ్రీనివాసవర్మ

ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నొక్కిచెప్పారు. ప్రజలు కూడా భారతదేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.

Kishan Reddy Comments on MODI Govt: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేళ్లు కీలకం: కిషన్‌రెడ్డి

Kishan Reddy Comments on MODI Govt: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేళ్లు కీలకం: కిషన్‌రెడ్డి

కాలం చెల్లిన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేశారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.

PVN Madhav on GST: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కార్యక్రమాలు: పీవీఎన్ మాధవ్

PVN Madhav on GST: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కార్యక్రమాలు: పీవీఎన్ మాధవ్

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంపు

Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వం ఏటా రెండుసార్లు డీఏ సవరిస్తుంది. తాజా సవరణతో ఈ ఏడాది రెండుసార్లు డీఏ పెంచినట్టు అవుతుంది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, తాజాగా..

Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం..

Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం..

ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ (బుధవారం) కేంద్ర కేబినెట్ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో.. నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Central Govt: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..

Central Govt: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..

దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు..  కేంద్రమంత్రులతో వరుస భేటీలు

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ఇవాళ సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలపనున్నారు.

 CM Chandrababu ON TDP Leaders: తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu ON TDP Leaders: తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Mahesh Goud on Vote Theft: ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు

Mahesh Goud on Vote Theft: ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు

ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

KTR VS Congress: నా కార్ల విషయంలో తప్పు చేస్తే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు: కేటీఆర్

KTR VS Congress: నా కార్ల విషయంలో తప్పు చేస్తే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు: కేటీఆర్

కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి