Home » Central Govt
ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
నీట్ యూజీ కౌన్సిలింగ్లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. నీట్ యూజీ కౌన్సిలింగ్లో ఒకేసారి భౌతికంగా హాజరయ్యే విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై అనేక అనుమానాలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఒక్కసారి భౌతిక హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయ్యింది. ఇక ప్రారంభోత్సవమే తరువాయి. విశాఖ నగరంతోపాటు అటు ఉత్తరాంధ్ర, ఇటు విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం సేవలు అందించనుంది. ఆయా ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకునే మార్గాలివి...
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 వేలమంది గిరిజనులతో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అడ్డగోలుగా మాట్లాడారు. ‘‘పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. 80 ఏళ్లు వస్తున్నాయి’’ అని ‘ఎక్స్’ లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక గెజిట్ విడుదల చేసింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఢిల్లీలో కలిశారు. బందరు పోర్టు నుంచి మంగినపూడి బీచ్ మీదుగా రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు.