• Home » Central Govt

Central Govt

ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్

ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.

వికసిత్ భారత్ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేసేలా కేంద్ర బడ్జెట్: పవన్ కల్యాణ్

వికసిత్ భారత్ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేసేలా కేంద్ర బడ్జెట్: పవన్ కల్యాణ్

ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026– 2027 కేంద్ర బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

దేశాభివృద్ధిలో రాజీ లేని బడ్జెట్‌: ఎంపీ ఈటల రాజేందర్

దేశాభివృద్ధిలో రాజీ లేని బడ్జెట్‌: ఎంపీ ఈటల రాజేందర్

దేశ అభివృద్ధిలో రాజీ పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రూ.53 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు..

బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ

బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు జరిగాయి.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు:  మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..

తెలుగు రాష్ట్రాల జల వివాదం.. సీడబ్ల్యూసీ సమక్షంలో కొత్త అభ్యంతరాలు..

తెలుగు రాష్ట్రాల జల వివాదం.. సీడబ్ల్యూసీ సమక్షంలో కొత్త అభ్యంతరాలు..

ఏపీ, తెలంగాణ ఇరిగేష‌న్ అధికారుల‌తో సీడ‌బ్ల్యూసీ చైర్మన్ స‌మ‌క్షంలో తెలుగు రాష్ట్రాల మొద‌టి జ‌ల‌ వివాద‌ల క‌మిటీ స‌మావేశం ముగిసిందని ఏపీ ఇరిగేష‌న్ అడ్వైజ‌ర్ వెంక‌టేశ్వర‌రావు తెలిపారు. సీడ‌బ్ల్యూసీ త‌మ నివేదిక‌ను పీపీటీ రూపంలో కేంద్ర జ‌ల‌సంఘం అధికారులు ప్రెజెంటేష‌న్ చేశారని వెల్లడించారు..

ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి  రాంప్రసాద్ రెడ్డి

ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు.

ప్రజలకు అజిత్ పవార్ ఎనలేని సేవ చేశారు: బండి సంజయ్

ప్రజలకు అజిత్ పవార్ ఎనలేని సేవ చేశారు: బండి సంజయ్

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవార్ మంచి నాయకుడని.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని కీర్తించారు.

రాహుల్, ఖర్గేను అవమానించారు.. మోదీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్

రాహుల్, ఖర్గేను అవమానించారు.. మోదీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్

బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేను అవమానించారని ధ్వజమెత్తారు..

77వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ కర్తవ్యపథ్ సిద్ధం

77వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ కర్తవ్యపథ్ సిద్ధం

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి