• Home » Central Govt

Central Govt

Lanka Dinkar: కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లంకా దినకర్ లేఖ...

Lanka Dinkar: కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లంకా దినకర్ లేఖ...

కార్పొరేట్ సామాజిక బాద్యత నిధుల వినియోగం - కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధులను సమర్థవంతంగా వినియోగించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటనను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

Indian Ministry of Defense: రూ. 30,000 కోట్ల ఒప్పందానికి భారత రక్షణ శాఖ ఆమోదం..

Indian Ministry of Defense: రూ. 30,000 కోట్ల ఒప్పందానికి భారత రక్షణ శాఖ ఆమోదం..

ఈ లాంగ్-రేంజ్ మానవ రహిత వైమానిక వాహనాలు(UAV)లు భారతదేశానికి గూఢచారి, రికనైసెన్స్, ఖచ్చితమైన దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

PM Narendra Modi: ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల కీలక భేటీ.. ఎందుకంటే..

PM Narendra Modi: ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల కీలక భేటీ.. ఎందుకంటే..

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలుగుదేశం ఎంపీలు సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని టీడీపీ ఎంపీలు విజ్ణప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల ప్రధానికి ఎంపీలు అభినందనలు తెలిపారు.

Election Commission: గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఈసీ వేటు..

Election Commission: గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఈసీ వేటు..

334 పేరుకు మాత్రమే పార్టీలని, వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని ఈసీ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపుపొందని పార్టీలను ఈసీ గుర్తించిందని చెప్పకొచ్చింది. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గిందని తెలిపారు.

Gone Prakash Rao: ఆ ఆస్తులు ప్రైవేటు హస్తాల్లో.. గోనె ప్రకాష్ రావు కీలక వ్యాఖ్యలు

Gone Prakash Rao: ఆ ఆస్తులు ప్రైవేటు హస్తాల్లో.. గోనె ప్రకాష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ఇతరులకు ఈ విషయం గురించి చెప్పానని.. వారు పట్టించుకోలేదని .గోనె ప్రకాష్ రావు గుర్తుచేశారు.

Congress VS BJP: రాజ్యాంగం మార్చాడానికి బీజేపీ కుట్ర.. మహేష్ గౌడ్ ఫైర్

Congress VS BJP: రాజ్యాంగం మార్చాడానికి బీజేపీ కుట్ర.. మహేష్ గౌడ్ ఫైర్

ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనేషన్‌గా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు అని ఉద్ఘాటించారు. కులాల, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని మహేష్ గౌడ్ విమర్శించారు.

Central Goverment: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. కారణం ఇదే..

Central Goverment: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. కారణం ఇదే..

గత ఐదు సంవత్సరాలలో ఎంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారనే దానిపై వచ్చిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు.

Aadhaar: ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. అద్భుతమైన పురోగతి

Aadhaar: ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. అద్భుతమైన పురోగతి

ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సొల్యూషన్ కూడా నెల నెలా స్థిరమైన వృద్ధిని చూపుతోందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. జూలై ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు జూన్ కంటే 22% వృద్ధిని నమోదు చేశాయని వివరించింది. జూలైలో ఒకే రోజులో అత్యధిక ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలను కూడా నమోదు అయినట్లు చెప్పారు.

AP News: 14 మంది ఎస్‌పీఎస్‌ అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి..

AP News: 14 మంది ఎస్‌పీఎస్‌ అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి..

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన 14 మందికి ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ..కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Shiva Shankar: క్యాట్ ఆగ్రహం.. శివశంకర్  ఐఏఎస్‌ను ఏపీకి కేటాయించాలని ఆర్డర్

IAS Shiva Shankar: క్యాట్ ఆగ్రహం.. శివశంకర్ ఐఏఎస్‌ను ఏపీకి కేటాయించాలని ఆర్డర్

శివశంకర్‌ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ.. క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్‌ను ఏపీకి బదిలీ చేయాలని హైకోర్టు జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు జూలై 31తో ముగిసింది. అయితే.. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై శివశంకర్ క్యాట్‌ను ఆశ్రయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి