• Home » Businesss

Businesss

PM Modi Launches eVITARA: గ్లోబల్ EV గేమ్‌లోకి భారత్ ఎంట్రీ.. మోదీ చేతుల మీదుగా మారుతీ సుజుకీ ఈవీ ప్రారంభం..

PM Modi Launches eVITARA: గ్లోబల్ EV గేమ్‌లోకి భారత్ ఎంట్రీ.. మోదీ చేతుల మీదుగా మారుతీ సుజుకీ ఈవీ ప్రారంభం..

గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా, పూర్తి స్థాయిలో ఇండియాలో తయారైన మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

BREAKING: లిక్కర్ స్కామ్‌ కేసులో ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి

BREAKING: లిక్కర్ స్కామ్‌ కేసులో ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Fed Likely to Cut Interest Rates: వచ్చేనెలలో ఫెడ్‌ రేట్లు తగ్గే చాన్స్‌

Fed Likely to Cut Interest Rates: వచ్చేనెలలో ఫెడ్‌ రేట్లు తగ్గే చాన్స్‌

ప్రామాణిక వడ్డీ రేట్లను త్వరలోనే తగ్గించేందు కు అవకాశాలున్నాయని అమెరికా సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ ..

Edelweiss Mutual Fund: ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌కు వాటా

Edelweiss Mutual Fund: ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌కు వాటా

ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో 15ు వాటా ను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ రూ.450 కోట్లకు..

Apollo Hospitals MD Sunita Reddy: అపోలో హాస్పిటల్స్‌లో 1.3 శాతం వాటా విక్రయించిన సునీతా రెడ్డి

Apollo Hospitals MD Sunita Reddy: అపోలో హాస్పిటల్స్‌లో 1.3 శాతం వాటా విక్రయించిన సునీతా రెడ్డి

అపోలో హాస్పిటల్స్‌ ప్రమోటర్‌, ఎండీ సునీతా రెడ్డి కంపెనీలో 1.3 శాతంవాటాను రూ.1,489 కోట్లకు విక్రయించారు. బహిరంగ మార్కెట్లో..

OpenAI: ఇండియాలోకి ఓపెన్ ఏఐ.. త్వరలో కొత్త యూనిట్ ప్రారంభం..!

OpenAI: ఇండియాలోకి ఓపెన్ ఏఐ.. త్వరలో కొత్త యూనిట్ ప్రారంభం..!

చాట్‌జీపీటీ మాతృసంస్థ త్వరలోనే ఇండియాలో తమ కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే న్యూఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

BREAKING: సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

BREAKING: సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Jio: కస్టమర్లకు మరోసారి జియో షాక్.. రూ.799 ప్లాన్ తొలగింపు..

Jio: కస్టమర్లకు మరోసారి జియో షాక్.. రూ.799 ప్లాన్ తొలగింపు..

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్‌ లైనప్‌లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్‌ను కూడా తొలగించింది.

SBI Personal Loan: ఎస్‌బీఐ కొత్త స్కీం.. 90 పైసల వడ్డీతో పర్సనల్ లోన్, రూ. 50 లక్షల బీమా.. ఎవరెవరు అర్హులంటే?

SBI Personal Loan: ఎస్‌బీఐ కొత్త స్కీం.. 90 పైసల వడ్డీతో పర్సనల్ లోన్, రూ. 50 లక్షల బీమా.. ఎవరెవరు అర్హులంటే?

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త పర్సనల్ లోన్ స్కీం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులకు కేవలం రూ.90 పైసల వడ్డీతో పూచికత్తు లేకుండానే రూ.4 లక్షల వరకూ రుణం లభిస్తుంది. అంతేకాదు, అదనంగా రూ.50 లక్షల బీమా కూడా అందుతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

Samsung Laptops: భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌ట్యాప్ తయారీ మొదలు.. ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?

Samsung Laptops: భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌ట్యాప్ తయారీ మొదలు.. ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికకు ఊతమిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ చర్యతో భారత్‌లో శాంసంగ్ తయారీ విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి