Home » Business news
ఇరాన్ యుద్ధం కారణంగా వరుసగా నష్టపోతూ వస్తున్న దేశీయ సూచీలు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు రెండు వేల పాయింట్లు పైకి వచ్చింది.
ముడి చమురు ధర సెగలు కక్కుతోంది. ఆదివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 10 గంటల ప్రాంతంలో బ్రెంట్ రకం ముడి చమురు బ్యారెల్ ధర 103 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ముడి చమురు 99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి...
ఐపీఓలకు వచ్చే కంపెనీలు రిటైల్, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత మదుపరులకు షేర్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం మార్చింది. దీనికి సంబంధించి...
గత వారం నిఫ్టీ ప్రారంభంలో 24,000 స్థాయిలో మైనర్ రికవరీ సాధించినా నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత బలహీతను మరింతగా కొనసాగిస్తూ ముందు వారంతో పోల్చితే 1300 పాయింట్ల నష్టంతో...
నిఫ్టీ గత వారం 24383-23151 పాయింట్ల మధ్యన కదలాడి 1300 పాయింట్ల నష్టంతో 23151 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సూచీలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 4,354 పాయింట్ల మేర పడిపోయింది.
ప్రస్తుతం ఎవరి జీవితానికి భరోసా లేదు. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చిపడుతుందో తెలియదు. అందుకే గృహ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు, గృహ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎ్ఫసీ)లు హోమ్ లోన్ కూడా....
ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. ఇంకా 16 రోజులే సమయం ఉంది. పీపీఎఫ్, ఎన్ఎ్సపీ, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్న వ్యక్తులు.. ఆ ఖాతాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం కనీసం ఇంత మొత్తమని డిపాజిట్ చేయాలి...
ఆర్థిక నిర్వహణలో భారతీయ మహిళల ఆలోచన ధోరణి క్రమంగా మారుతోంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం గణనీయంగా పెరిగింది. ‘విన్వెస్టర్ పల్స్ 2025-26’ పేరుతో డీఎస్పీ మ్యూచువల్ ఫండ్...
అనిశ్చిత సమయాల్లో ఓపికగా ఉండటమే ఉత్తమ వ్యూహమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గడిచిన రెండు వారాల్లో....