Home » Business news
ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్స్పై విప్రో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులోని తన ఇన్నోవేషన్ హబ్లో ‘అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ (సీఓఈ) పేరుతో...
తక్కువ టికెట్ ఖర్చుతో ప్రయాణించాలనుకునే ఎకానమీ ప్రయాణికుల కోసం కొత్తగా ‘బేసిక్ ఫేర్’ కేటగిరీని ప్రవేశపెట్టినట్టు ఎయిర్ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా...
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ముడి చమురు ధర 80 డాలర్ల దిగువకు...
స్పేస్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పే్స’లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు బారులు తీరుతున్నారు....
ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి రూ.1,388 కోట్ల విలువైన భారీ ఆర్డర్ను బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్...
భారత్లో 2031 చివరి నాటికి 5జీ సబ్స్ర్కిప్షన్ల సంఖ్య 110 కోట్లు దాటే అవకాశం ఉందని స్వీడన్కు చెందిన టెలికాం గేర్ తయారీ సంస్థ...
ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో వరుసగా రెండో రోజూ కూడా దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.32 శాతం తగ్గి 82.90 డాలర్లకు చేరుకుంది. మరోవైపు డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.56) బలపడింది.
స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ బుల్ సందడి కొనసాగింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో పాటు ముడి చమురు మరింత తగ్గి 85 డాలర్ల దిగువకు జారుకోవడంతో...
గనులు, లోహాలు, ఇంధన రంగ సంస్థ అయిన ప్రముఖ వేదాంత గ్రూప్ డీమర్జర్ ప్రక్రియ పూర్తయింది. విభజిత నాలుగు కొత్త కంపెనీలు సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు చేరుకుంది.