Home » Business news
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఇటీవల బంగారంతో పాటు వెండి కూడా రికార్డు గరిష్ఠాలను తాకి పతనమైన సంగతి తెలిసిందే. అయితే బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్...
అపోలో హాస్పిటల్స్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూ రు కేంద్రంగా పని చేసే బెలినెస్ ఛాంపియన్...
ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఆర్బీఐ కేంద్ర డైరెక్టర్ల బోర్డు ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు...
వినియోగ ఎలక్ర్టానిక్స్, హోమ్ అప్లయెన్స్ల రంగంలో ని హైసెన్స్ శ్రీసిటీలో ఇప్యాక్ డ్యూరబుల్ (ఈడీఎల్) భాగస్వామ్యంలో ప్లాంట్ను మంగళవారం...
ప్రైవేట్ రంగంలోని సిటీ యూనియన్ బ్యాంక్ (సీయూబీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఆర్.విజయ్ ఆనంద్ నియామకానికి...
స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. మంగళవారం సెన్సెక్స్ 208.17 పాయింట్ల లాభంతో 84,273.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67.85 పాయింట్ల...
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిల యన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మన్నా హెల్త్ ఫుడ్స్...
ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్లో (బీహెచ్ఈఎల్) కేంద్రం 5 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్ఫఎస్) పద్ధతిన విక్రయించనుంది. ఒక్కో షేరు కనీస ధరను...
డిసెంబరు త్రైమాసికంలో హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ లాభాలకు గండి పడింది...