• Home » Business news

Business news

నష్టాల నుంచి భారీ లాభాల్లోకి.. సూచీల రికవరికీ కారణాలేంటి..

నష్టాల నుంచి భారీ లాభాల్లోకి.. సూచీల రికవరికీ కారణాలేంటి..

ఇరాన్ యుద్ధం కారణంగా వరుసగా నష్టపోతూ వస్తున్న దేశీయ సూచీలు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు రెండు వేల పాయింట్లు పైకి వచ్చింది.

మార్కెట్లకు ‘క్రూడ్‌’ షాక్‌

మార్కెట్లకు ‘క్రూడ్‌’ షాక్‌

ముడి చమురు ధర సెగలు కక్కుతోంది. ఆదివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 10 గంటల ప్రాంతంలో బ్రెంట్‌ రకం ముడి చమురు బ్యారెల్‌ ధర 103 డాలర్లు, వెస్ట్‌ టెక్సాస్‌ ముడి చమురు 99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి...

ఐపీఓల్లో పబ్లిక్‌కు మరిన్ని షేర్లు

ఐపీఓల్లో పబ్లిక్‌కు మరిన్ని షేర్లు

ఐపీఓలకు వచ్చే కంపెనీలు రిటైల్‌, నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లు, సంస్థాగత మదుపరులకు షేర్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం మార్చింది. దీనికి సంబంధించి...

టెక్‌ వ్యూ మద్దతు స్థాయి 23000 వద్ద పరీక్ష

టెక్‌ వ్యూ మద్దతు స్థాయి 23000 వద్ద పరీక్ష

గత వారం నిఫ్టీ ప్రారంభంలో 24,000 స్థాయిలో మైనర్‌ రికవరీ సాధించినా నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత బలహీతను మరింతగా కొనసాగిస్తూ ముందు వారంతో పోల్చితే 1300 పాయింట్ల నష్టంతో...

ఆస్ర్టో గైడ్‌ 23,500  పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 23,500 పైన బుల్లిష్‌

నిఫ్టీ గత వారం 24383-23151 పాయింట్ల మధ్యన కదలాడి 1300 పాయింట్ల నష్టంతో 23151 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. రూ.4.48 లక్షల కోట్లు కోల్పోయిన టాప్-10 కంపెనీలు..

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. రూ.4.48 లక్షల కోట్లు కోల్పోయిన టాప్-10 కంపెనీలు..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సూచీలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 4,354 పాయింట్ల మేర పడిపోయింది.

హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ భారమా.. భరోసానా?

హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ భారమా.. భరోసానా?

ప్రస్తుతం ఎవరి జీవితానికి భరోసా లేదు. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చిపడుతుందో తెలియదు. అందుకే గృహ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ)లు హోమ్‌ లోన్‌ కూడా....

మార్చి 31 దగ్గర పడుతోంది

మార్చి 31 దగ్గర పడుతోంది

ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. ఇంకా 16 రోజులే సమయం ఉంది. పీపీఎఫ్‌, ఎన్‌ఎ్‌సపీ, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్న వ్యక్తులు.. ఆ ఖాతాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం కనీసం ఇంత మొత్తమని డిపాజిట్‌ చేయాలి...

పెట్టుబడుల్లో ‘ఆమె’దే నిర్ణయం

పెట్టుబడుల్లో ‘ఆమె’దే నిర్ణయం

ఆర్థిక నిర్వహణలో భారతీయ మహిళల ఆలోచన ధోరణి క్రమంగా మారుతోంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం గణనీయంగా పెరిగింది. ‘విన్వెస్టర్‌ పల్స్‌ 2025-26’ పేరుతో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌...

ఓపికగా ఉండండి..

ఓపికగా ఉండండి..

అనిశ్చిత సమయాల్లో ఓపికగా ఉండటమే ఉత్తమ వ్యూహమని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గడిచిన రెండు వారాల్లో....

తాజా వార్తలు

మరిన్ని చదవండి