Home » Business news
అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారం తన డిమాండ్ను నిలబెట్టుకుంటోంది. భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) లాభాలకు భారీ గండి పడింది. మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2025-26) నాలుగో...
కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్, 6జీ సాంకేతికత తదితర రంగాలు భారత డిజిటల్ భవిష్యత్తుకు కీలకమని టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు....
ఇరాన్లోని చాబహార్ పోర్టులో తనకున్న వాటాను భారత్ విక్రయించే యోచనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
క్రూడాయిల్ మరోసారి స్టాక్మార్కెట్లలో కల్లోలం రేపుతోంది. అమెరికా-ఇరాన్ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బ్యారెల్ క్రూడ్ ధర మరోసారి 100 డాలర్లు దాటడంతో...
వరుసగా నాలుగో సెషన్లో కూడా క్రూడాయిల్ ధరలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. అమెరికా, ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు, డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి.
వరుసగా మూడు రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా, ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు సూచీలను వెనక్కి లాగాయి.
అక్యూట్, స్పెషలైజ్డ్ థెరపీ విభాగాల్లో 90కి పైగా ఫార్ములేషన్స్తో కార్యకలాపాలు ప్రారంభించినట్లు రే నియో ఫార్మా ప్రకటించింది...
గత ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) హెచ్సీఎల్ టెక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.20 శాతం వృద్ధితో రూ.4,488 కోట్లకు...
అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనూ గత ఆర్థిక సంవత్సరం (2025-26) మన సముద్ర మత్స్య ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి....