Share News

23న ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు భేటీ

ABN , Publish Date - Feb 11 , 2026 | 06:12 AM

ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఆర్‌బీఐ కేంద్ర డైరెక్టర్ల బోర్డు ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు...

23న ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు భేటీ

న్యూఢిల్లీ: ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఆర్‌బీఐ కేంద్ర డైరెక్టర్ల బోర్డు ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు. ఏటా బడ్జెట్‌ తర్వాత ఆర్‌బీఐ కేంద్ర బోర్డు సమావేశం అవుతూ ఉంటుంది. ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే జీడీపీ వృద్ధిరేటును కొనసాగించేందుకు ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి ఈ సమావేశంలో ఆర్‌బీఐ బోర్డు సభ్యులకు వివరిస్తారని భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 06:12 AM