• Home » Business news

Business news

మళ్లీ మార్కెట్లోకి రెనో డస్టర్‌

మళ్లీ మార్కెట్లోకి రెనో డస్టర్‌

ఫ్రెంచి కార్ల దిగ్గజం రెనో.. మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ డస్టర్‌ను సరికొత్త ముస్తాబులతో మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షలు...

24 నుంచి సాయి పేరెంటరల్స్‌ ఐపీఓ

24 నుంచి సాయి పేరెంటరల్స్‌ ఐపీఓ

ఔషధ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ సాయి పేరెంటరల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 24న ప్రారంభమై.. 27న ముగియనుంది...

మరణించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఎందుకు చెప్పరు

మరణించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఎందుకు చెప్పరు

చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచడం పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ వివరాలను వారి చట్టబద్ద వారసులకు ఎందుకు చెప్పరని కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ను...

మలబార్‌ గోల్డ్‌  20 కొత్త షోరూమ్‌లు

మలబార్‌ గోల్డ్‌ 20 కొత్త షోరూమ్‌లు

జువెలరీ రిటైల్‌ దిగ్గజం మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. రూ.1,580 కోట్ల భారీ పెట్టుబడితో మెగా విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20 కొత్త...

అదానీ చేతికి జైప్రకాశ్‌ అసోసియేట్స్‌

అదానీ చేతికి జైప్రకాశ్‌ అసోసియేట్స్‌

దివాలా ప్రక్రియలో ఉన్న జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ లిమిటెడ్‌ (జేఎఎల్‌) పరిష్కార ప్రక్రి య కథ సుఖాంతమైంది. ఈ కంపెనీని రూ.14,535 కోట్లకు టేకోవర్‌ చేసేందుకు....

ఆరేళ్లలో ఏడు కొత్త ఎస్‌యూవీలు

ఆరేళ్లలో ఏడు కొత్త ఎస్‌యూవీలు

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) రాబోయే ఐదారేళ్ల కాలంలో ఏడు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వేగంగా విస్తరిస్తున్న ఎస్‌యూవీల విభాగంలో వాటా పెంచుకోవడం...

వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

ఇరాన్ యుద్ధం నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. వరుస నష్టాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా మారడంతో మదుపర్లు కోనుగోళ్లకు ఉత్సాహం చూపించారు.

గీత దాటితే పెనాల్టీ!

గీత దాటితే పెనాల్టీ!

దేశంలో మదుపరుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్టర్డ్‌ పెట్టుబడి సలహాదారుల (ఐఏ) వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన పలు చర్యలపై కసరత్తు జరుగుతోందని...

తగ్గిన వాణిజ్య లోటు

తగ్గిన వాణిజ్య లోటు

ఎగుమతుల రంగం ఫిబ్రవరి నెలలో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో ఎగుమతులు స్వల్పంగా 0.81ు తగ్గి 3,661 కోట్ల డాలర్లకు (రూ.3.37 లక్షల కోట్లు) చేరాయి....

3 రోజుల తర్వాత లాభాల్లోకి..

3 రోజుల తర్వాత లాభాల్లోకి..

గత వారం వరుసగా మూడు రోజులు భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్‌ మార్కెట్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సోమవారం ట్రేడింగ్‌లోనూ రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి