• Home » Business news

Business news

ఇలాగైతే కంపెనీలు మూసేయాల్సిందే: విమానయాన సంస్థల ఆందోళన

ఇలాగైతే కంపెనీలు మూసేయాల్సిందే: విమానయాన సంస్థల ఆందోళన

విమాన ఇంధనం (ATF) ధరలు విపరీతంగా పెరగడం వల్ల భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో కుదేలవుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కేంద్రం ఆదుకోకుంటే కంపెనీలు మూసివేయడమో, ఆపరేషన్లు నిలిపివేయడమో మినహా మరో మార్గం లేదని అంటున్నాయి.

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

డాలర్ కాస్త బలపడడం, గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో మంగళవారం బంగారం ధర తగ్గుదల నమోదు చేసింది. భౌగోళిక, అంతర్జాతీయ రాజకీయ కారణాలతో కాస్త హెచ్చుతగ్గులకు లోనవుతోంది.

ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టాయి. ఇరాన్ యుద్ధం విషయంలో స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది.

సన్‌ ఫార్మా  గూటికి  ఆర్గనాన్‌ అండ్‌ కో

సన్‌ ఫార్మా గూటికి ఆర్గనాన్‌ అండ్‌ కో

భారత ఔషధ రంగంలో మెగా డీల్‌ కుదిరింది. దేశంలో అత్యంత విలువైన లిస్టెడ్‌ ఫార్మా కంపెనీ సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ దిగ్గజం...

అంతర్జాతీయంగా సానుకూలాంశాలు.. లాభాల్లో దేశీయ సూచీలు..

అంతర్జాతీయంగా సానుకూలాంశాలు.. లాభాల్లో దేశీయ సూచీలు..

గత వారం చివర్లో నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టు ఆదివారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించడం పాజిటివ్‌గా మారింది.

న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..

న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..

భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)‌పై సోమవారం సంతకాలు కానున్నాయి. ఈ ఒప్పందాన్ని 'తరంలో ఒక్కసారి కుదిరే ఒప్పందం' అని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ అభివర్ణించారు.

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. భౌగోళిక, రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతున్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు.

భారత ఐటీ పరిశ్రమకు ఏఐతో ముప్పేమీ లేదు

భారత ఐటీ పరిశ్రమకు ఏఐతో ముప్పేమీ లేదు

భారత టెక్నాలజీ పరిశ్రమ (ఐటీ)కు కృత్రిమ మేధ (ఏఐ)తో పెద్దగా ముప్పు ఉండదని ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌ కొత్త చైర్మన్‌ శ్రీకాంత్‌ వెలమకన్ని వెల్లడించారు. టెక్‌ పరిశ్రమను...

బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణకు కేంద్రం ఓకే

బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణకు కేంద్రం ఓకే

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) ఉద్యోగులు, అధికారుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని బ్యాంకులను కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. 13వ ద్వైపాక్షిక...

తాజా వార్తలు

మరిన్ని చదవండి