Home » Business news
ఉదయం నష్టాలలో కదలాడినప్పటికీ వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం మదుపర్ల నమ్మకాన్ని పెంచింది.
దేశంలో అతిపెద్ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్ఎ్సఈ) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 347.14 పాయింట్లు బలపడి 77,155.62 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 96.55 పాయింట్ల వృద్ధితో.
దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక ముందడుగు వేసింది. ఎన్ఆర్ఐ డిపాజిట్ల వడ్డీ రేట్ల పరిమితులను తాత్కాలికంగా ఎత్తివేస్తూ బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పిజ్జా హట్ రెస్టారెంట్స్ చైన్ యాజమాన్యం మారబోతోంది. కేఎఫ్సీ, టాకో బెల్ వంటి బ్రాండ్లకు కూడా మాతృసంస్థ అయిన యమ్ బ్రాండ్స్ పిజ్జా హట్ను అమ్మడానికి సిద్ధమవుతోంది.
వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది.
బుధవారం నాడు బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
వరుసగా రెండ్రోజులు లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు బుధవారం కూడా సానుకూలంగానే మొదలయ్యాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది.
గత ఏడాది (2025) భారత వినియోగదారులు డిజిటల్ మోసాల్లో నష్టపోయిన సగటు సొమ్ము 2,265 డాలర్లని (దాదాపు రూ.2.04 లక్షలు) ట్రాన్స్యూనియన్ నివేదిక వెల్లడించింది....
దేశంలో ఇన్విట్స్తోపాటు రియల్ ఎస్టేట్ ఇన్వె్స్టమెంట్ ట్రస్ట్స్ (రీట్స్) ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, భవిష్యత్లో భారీగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని...