• Home » Business news

Business news

నాలుగో రోజూ లాభాలే.. 250 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..

నాలుగో రోజూ లాభాలే.. 250 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..

ఉదయం నష్టాలలో కదలాడినప్పటికీ వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం మదుపర్ల నమ్మకాన్ని పెంచింది.

ఎన్‌ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ

ఎన్‌ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ

దేశంలో అతిపెద్ద ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి

మళ్లీ 24,000 పైకి నిఫ్టీ

మళ్లీ 24,000 పైకి నిఫ్టీ

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 347.14 పాయింట్లు బలపడి 77,155.62 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 96.55 పాయింట్ల వృద్ధితో.

ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ పరిమితుల ఎత్తివేత

ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ పరిమితుల ఎత్తివేత

దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ముందడుగు వేసింది. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల వడ్డీ రేట్ల పరిమితులను తాత్కాలికంగా ఎత్తివేస్తూ బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించింది.

పిజ్జా హట్‌కు గుడ్‌బై చెబుతున్న యమ్ బ్రాండ్స్.. రూ.25 వేల కోట్లకు అమ్మకం..

పిజ్జా హట్‌కు గుడ్‌బై చెబుతున్న యమ్ బ్రాండ్స్.. రూ.25 వేల కోట్లకు అమ్మకం..

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పిజ్జా హట్ రెస్టారెంట్స్ చైన్ యాజమాన్యం మారబోతోంది. కేఎఫ్‌సీ, టాకో బెల్ వంటి బ్రాండ్లకు కూడా మాతృసంస్థ అయిన యమ్ బ్రాండ్స్ పిజ్జా హట్‌ను అమ్మడానికి సిద్ధమవుతోంది.

మూడో రోజూ లాభాలే.. 350 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..

మూడో రోజూ లాభాలే.. 350 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..

వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది.

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

బుధవారం నాడు బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే..

సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే..

వరుసగా రెండ్రోజులు లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు బుధవారం కూడా సానుకూలంగానే మొదలయ్యాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది.

భారత్‌లో భారీగా డిజిటల్‌ మోసాలు

భారత్‌లో భారీగా డిజిటల్‌ మోసాలు

గత ఏడాది (2025) భారత వినియోగదారులు డిజిటల్‌ మోసాల్లో నష్టపోయిన సగటు సొమ్ము 2,265 డాలర్లని (దాదాపు రూ.2.04 లక్షలు) ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక వెల్లడించింది....

2030 నాటికి రీట్స్‌, ఇన్విట్స్‌లోకి రూ.11.6 లక్షల కోట్ల పెట్టుబడులు

2030 నాటికి రీట్స్‌, ఇన్విట్స్‌లోకి రూ.11.6 లక్షల కోట్ల పెట్టుబడులు

దేశంలో ఇన్విట్స్‌తోపాటు రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌) ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, భవిష్యత్‌లో భారీగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని...

తాజా వార్తలు

మరిన్ని చదవండి