Home » Business news
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో హైదరాబాద్కు చెందిన దివీస్ లేబొరేటరీస్...
బ్యాంకుల మిస్సెల్లింగ్కు (కస్టమర్లకు అవసరం లేకున్నా తమ ఆర్థిక సాధనాలు లేదా సేవలను అంటగట్టడం) చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఏదేని ఆర్థిక...
ఐటీ రిటర్న్ల వ్యవస్థను ఎంతగా ఆధునికం చేసినా రిటర్న్ల ప్రాసెసింగ్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. 2025-26 పన్ను మదింపు సంవత్సరానికి సంబంధించి...
స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. బుధవారం ట్రేడింగ్లో స్తబ్దత కారణంగా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి మిశ్రమంగా...
ప్రభుత్వ రంగంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్ఈఎల్) వాటా విక్రయానికి భారీ స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన ఈ ఆఫర్ ఫర్ సేల్లో...
ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) నుంచి రూ.122.58 కోట్ల ఆర్డరు...
స్థానిక పౌలోమి ఎస్టేట్స్ తన కార్యకలాపాలను బెంగళూరుకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు నగర ఉత్తర ప్రాంతంలో ‘పౌలోమి ఫ్లోరిక్యూ’ పేరుతో...
దేశంలోని ప్రముఖ ఆటో టెక్ కంపెనీల్లో ఒకటైన ‘కార్స్24’ తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా యూజ్డ్ కార్ల అమ్మకాల...
గత మూడు సెషన్లలో లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. నిఫ్టీ స్వల్ప లాభాలతో క్లోజ్ అయితే, సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. ఓపెనింగ్లో గెయిన్స్, మధ్యలో కొంత తగ్గుదల, చివరికి ఫ్లాట్/మైల్డ్ మూవ్మెంట్తో ముగిసింది.
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ భారత వస్త్ర రంగానికి సవాలు విసురుతుందనే అంచనాలు కూడా మదుపర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.