Home » Business news
శనివారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువను సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
భారత పసిడి డిమాండ్ జోరుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది జూన్తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలో పసిడి డిమాండ్ 131.4 టన్నులకు పడిపోయినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది....
మైక్రోసాఫ్ట్ మరోసారి అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ 90 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.6 లక్షల కోట్లు) ఆదాయం నమోదు చేసింది.
బుధవారం భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.
గురువారం బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
గురువారం ఉదయం కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని సంపద సృష్టికర్తలకు సంబంధించి ప్రముఖ వెల్త్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘360 వన్’ బుధవారం ఓ జాబితాను విడుదల చేసింది. దేశంలో కనీసం రూ.425 కోట్ల వ్యక్తిగత...
ప్రముఖ బ్రిటిష్ కంపెనీలు ఒక్కొక్కటిగా భారత కంపెనీల పరమవుతున్నాయి. బ్రిటన్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ టీ బ్రాండ్ ‘టెట్లీ’, కోరస్ స్టీల్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు...