Home » Business news
విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగుతున్నాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు పెరిగాయి. అంతేకాక వెండి ధర కేజీ రూ.2 లక్షల మార్క్ ను టచ్ చేసింది. నేటి బంగార, వెండి ధరల వివరాలు చూస్తే...
పసిడి ప్రియులకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా నాలుగు రోజులు పాటు పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. నేటి గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
దేశీయ కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ ఒక దశలో 47 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.90 మైలురాయికి చేరింది.
సోమవారం విదేశీ మదుపర్లు రూ.1, 171 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి.
గరుడవేగ సంస్థ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ మేనేజ్మెంట్ ఉద్యోగుల కోసం సైక్లింగ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యమే తమకు ముఖ్యమని సంస్థ డైరెక్టర్ తెలిపారు.
ఉదయం భారీగా లాభపడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నేల చూపులు చూశాయి. రూపాయి పతనం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి.
అధిక పన్నుల కారణంగా అమెరికాకు భారత ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. మే నెలతో పోలిస్తే అక్టోబర్లో అమెరికాకు భారత్ ఎగుమతులు 28.5 శాతం మేరకు తగ్గిపోయాయి. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.
రేపటితో నవంబర్ నెల ముగియనుంది. డిసెంబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక నిబంధనలకు సంబంధించి అనేక మార్పులు వచ్చే నెలలో అమల్లోకి రానున్నాయి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు సిద్ధమవుతోంది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతు కలిగిన మీషో 5, 421 కోట్ల రూపాయల ఐపీఓ డిసెంబర్ 3 నుంచి సబ్స్క్రిప్షన్కు అందుబాటులోకి రానుంది. ఈ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ 5తో పూర్తి కాబోతోంది.