• Home » Business news

Business news

ఏఐతో ‘సాంప్రదాయ ఐటీ’కి భంగం

ఏఐతో ‘సాంప్రదాయ ఐటీ’కి భంగం

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత విస్త్రత వినియోగంతో సాంప్రదాయ ఐటీ సేవల విధానానికి అంతరాయం కలిగినప్పటికీ, ఇది ఐటీ ఇండస్ట్రీని...

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

ఇటీవల రూ.1.5 లక్షల మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా మళ్లీ పైకి వెళ్లింది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ కలిగిస్తోంది. గురువారం ఉదయం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

లాభనష్టాలతో దోబూచులు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..

లాభనష్టాలతో దోబూచులు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..

బుధవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా లాభాలతోనే మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఆటోమొబైల్, మెటల్ రంగాలు లాభాల్లో ఉన్నాయి. అయితే రియాల్టీ రంగం సూచీలను వెనక్కి లాగుతోంది.

భారత కంపెనీల అమెరికా బాట

భారత కంపెనీల అమెరికా బాట

భారత కంపెనీలు అమెరికా బాట పడుతున్నాయి. అగ్రరాజ్యంలో 2,050 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. టెక్నాలజీ, తయారీ,...

రూ.9.50 లక్షల కోట్లు

రూ.9.50 లక్షల కోట్లు

గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్‌ అడ్డాగా మారింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశంలోని జీసీసీల మొత్తం ఆదాయం 10,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.50 లక్షల కోట్లు) చేరువైందని...

కోలుకున్న రూపాయి.. దేశీయ సూచీలకు లాభాలు..

కోలుకున్న రూపాయి.. దేశీయ సూచీలకు లాభాలు..

ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరబోతోందని, హోర్ముజ్‌లో 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌'ను తాత్కాలికంగా ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కోలుకోవడం కలిసొచ్చింది.

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

తాజాగా రూ.1.5 లక్షల మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా మరింత కిందకు దిగి వచ్చింది. బంగారం కొనాలనుకునే వారికి కాస్తంత ఊరట కలిగిస్తోంది.

రెమిటెన్స్‌ల్లో భారత్‌ టాప్‌

రెమిటెన్స్‌ల్లో భారత్‌ టాప్‌

రెమిటెన్స్‌ల రూపంలో అత్యధిక నిధులు అందుకున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. విదేశాల్లో స్థిరపడినవారు స్వదేశంలోని...

కిరణ్‌ మజుందార్‌ వారసురాలిగా క్లేర్‌

కిరణ్‌ మజుందార్‌ వారసురాలిగా క్లేర్‌

ప్రముఖ బయోఫార్మా కంపెనీ బయోకాన్‌ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తన వారసురాలిని ప్రకటించారు. తన మేనకోడలు...

2026-27లో రూ.24,000 కోట్ల ప్రీమియం వసూళ్లు లక్ష్యం

2026-27లో రూ.24,000 కోట్ల ప్రీమియం వసూళ్లు లక్ష్యం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.24,000 కోట్ల ప్రీమియం వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్టార్‌ హెల్త్‌ అండ్‌ అల్లైడ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి