Home » Business news
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బంగారం ధరలకున్న సంబంధం మారుతోందని.. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్యపరపతి విధానాలు బులియన్ ధరలకు ప్రధాన చోదకంగా...
బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో అసాధారణంగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 319.5 బిలియన్ డాలర్లు పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్సైట్లు, లింక్లు, మోసపూరిత మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మీ పాత బ్యాంకు ఖాతాలు లేదా వినియోగించని క్రెడిట్ కార్డులను మూసివేస్తున్నారా? ఇలా చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్ ఏమైనా తగ్గుతుందేమోనన్న ఆందోళన ఉందా? అయితే మీ అనుమానాల నివృత్తి కోసం...
జీఎస్టీ చట్టం ప్రకారం నిర్ణీత విలువకు మించి వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే సందర్భాల్లో ఈ-వే బిల్ తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా...
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్ఓఎ్ఫ)ను ప్రారంభించింది. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఆధారంగా...
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి..
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మరో హాస్పిటల్ చెయిన్ యాజమాన్యం చేతులు మారుతోంది. మెడికవర్ పేరుతో పశ్చిమ, దక్షిణ భారత్లో 24 హాస్పిటల్స్ను నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా...
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎ్ఫసీ)ల తాజా జాబితాలో టాటా సన్స్ పేరును కొనసాగించింది...