Home » Business news
దేశంలో కేరళ(kerala) చాలా అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం ప్రయాణానికి స్వర్గ ధామం అని చెప్పవచ్చు. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు ప్రయాణించడానికి అనేక టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. పెళ్లైన జంటలు కూడా హనీమూన్ కోసం కేరళ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
దేశంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది.
నకిలీ వస్తువులు తయారు చేయడంలో చైనా(china) దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. ఈ క్రమంలో చైనా(china)లో ఇటివల పెద్ద ఎత్తున ఫేక్ గోల్డ్ అభరణాలు తీసుకుని మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పుత్తడి, వెండి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (మే 3న) బంగారం(gold), వెండి(silver) ధరలలో మళ్లీ పెరుగుదల కనిపించింది. నిన్న భారీగా తగ్గిన పుత్తడి ధర ఈరోజు దాదాపు 500 రూపాయలు పెరిగింది.
అదానీ పోర్ట్స్(Adani Ports), స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) తన నాలుగో త్రైమాసిక FY24 ఫలితాలను మే 2న విడుదల చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 76 శాతం పెరిగి రూ.2,040 కోట్లకు చేరుకుంది.
అనేక మంది పెట్టుబడిదారులు IPOలో పెట్టుబడి పెట్టాలని ఆసక్తితో ఉంటారు. కానీ వారి దగ్గర సమయానికి సరైన మొత్తంలో డబ్బు ఉండదు. దీంతో ఆయా IPOలను తీసుకోకుండానే ఉండిపోతారు. కానీ IPOలో పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా బ్యాంకులు(banks) లేదా పైనాన్స్ సంస్థల(financial institutions) నుంచి రుణం తీసుకుని ఇన్వెస్ట్ చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మీరు తక్కువ ధరల్లో మంచి స్మార్ట్వాచ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రస్తుతం అదిరిపోయే డిస్కౌంట్ ధరతో ఓ స్మార్ట్వాచ్ అందుబాటులో ఉంది. అదే ఫైర్ బోల్ట్(Fire Boltt) హరికేన్ 1.3 స్మార్ట్వాచ్(Smartwatch). దీనిలో అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024(Amazon Great Summer Sale 2024) ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. మే 2, 2024న మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ సేల్ కాసేపట్లో అందరికీ అందుబాటులోకి రానుంది.
రోజురోజుకు ఎండలు(Heatwave) మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పెరుగుతున్న వేడితో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడుతోంది. ఎండల కారణంగా మార్కెట్లో కూరగాయల(Vegetables) దిగుమతులు కూడా తగ్గిపోతున్నాయి.
అనేక మంది షిర్డీ సాయిబాబాను(Shirdi sai baba), శని శింగనాపూర్(Shani Singanapur) శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.