Home » Business news
వినియోగ ఎలక్ర్టానిక్స్ రిటైలింగ్లోని సత్య ఏజెన్సీస్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు సమర్పించింది. ఇష్యూ ద్వారా...
కొత్త ఆర్థిక సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకింగ్, పన్నులు, పెట్టుబడులకు సంబంధించి పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవి మీ నెలవారీ బడ్జెట్ నుంచి దీర్ఘకాలిక పొదుపు వరకు అన్నింటిపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఆర్థిక సంవత్సరం 2025-26 ముగింపు దశకు వచ్చేసింది. 2026 మార్చి 31 నాటికి పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. ఏప్రిల్ 3 (శుక్రవారం)న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం మార్కెట్లకు కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లు మాత్రమే ఉన్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ గరిష్ఠాల నుంచి దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 31న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్లో డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 66,500 డాలర్లకు దిగి వచ్చింది. మార్చి 27వ తేదీన 65,720 డాలర్ల కనిష్ఠానికి కూడా పడిపోయింది. గత వారం రోజుల్లో బిట్కాయిన్ దాదాపు 4 శాతం మేర విలువను కోల్పోయింది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 30న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
గత వారం సైతం నిఫ్టీ డౌన్ట్రెండ్ను కొనసాగించింది. ఇండెక్స్ డౌన్ట్రెండ్లో ట్రేడ్ కావడం వరుసగా ఇది ఐదో వారం. వారం మొత్తం మీద 295 పాయింట్ల మేరకు...
ఏప్రిల్ 1 నుంచి పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మరి అవేంటో వివరంగా తెలుసుకుందాం పదండి.