Home » Business news
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీ ఆంథ్రోపిక్తో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మంగళవారం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా టెలికాం, ఆర్థిక సేవలు..
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మంగళవారం లాంఛనంగా ఈవీల రంగంలోకి అడుగు పెట్టింది. తొలి బ్యాటరీ విద్యుత్ కారు ఈ-విటారాను మార్కెట్లో ప్రవేశపెట్టింది...
కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్వేర్ డెవల్పమెంట్ వ్యాకరణాన్ని తిరగరాస్తోందని, టెక్ ఉద్యోగుల ప్రధాన విధి ఇకపై కోడ్ రాయడం కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని మంగళవారం...
హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో మరో లైఫ్ సైన్సెస్ క్యాంపస్ రానుంది. లైఫ్ సైన్సెస్ కంపెనీల పరిశోధనలకు అవసరమైన సమగ్ర మౌలిక సదుపాయాలు ఈ క్యాంప్సలో లభిస్తాయి. అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ జనరల్ అట్లాంటిక్...
హైదరాబాద్లోని గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) మరింతగా విస్తరిస్తున్నట్లు డేటా సైన్స్, ఏఐ సొల్యూషన్స్ కంపెనీ ట్రెడెన్స్ ఇంక్ ప్రకటించింది. మంగళవారం...
తన ఔషధ ఎగుమతులకు భారత్ను కేంద్రంగా చేసుకోవాలని అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ భావిస్తోంది. ‘బయో ఏషియా 2026’ సదస్సులో కంపెనీ భారత విభాగం ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలో...
హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ల తయారీ యూనిట్ రానుంది. జేఏపీఎ్ఫఏ ఇండోనేషియా అనుబంధ సంస్థ వ్యాక్స్ఇండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ...
మహారాష్ట్రలోని నాగ్పూర్లో అత్యాధునిక వసతులతో కేర్ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న...
ప్రపంచ మార్కెట్ల నుంచి ఎలాంటి ఉత్సాహపూరితమైన సంకేతాలు లేకపోవడం, ఇన్వెస్టర్లు వేచి ఉండే ధోరణి అనుసరించిన నేపథ్యంలో మంగళవారం ఈక్విటీ మార్కెట్లు...
హైదరాబాద్లోని తన జీసీసీ కేంద్రాన్ని 42,000 చదరపు అడుగులకు విస్తరించాలని అంతర్జాతీయ కన్స్యూమర్ హెల్త్కేర్ సంస్థ...