Home » Business news
ఈ వారంలో ప్రైమరీ మార్కెట్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లతో బిజీబిజీగా మారనుంది. ఏడు కంపెనీలు తమ ఐపీఓల ద్వారా రూ.6,400 కోట్లకు పైగా నిధులను సమీకరించడానికి...
నిఫ్టీ గత వారం గరిష్ఠ స్థాయిలైన 24,600 వద్ద సానుకూలంగా ప్రారంభమై ఆ తర్వాత వెంటనే కరెక్షన్లోకి జారుకుంది. చివరకు 205 పాయింట్లు (0.8ు) నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలైన 24,360 వద్ద..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1).. దేశంలోని లిస్టెడ్ సిమెంట్ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో ఒక్క అంబుజా సిమెంట్ కంపెనీ మినహా...
ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.351.5 లక్షల కోట్లు)గా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2036నాటికి 20 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరే...
పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు, అప్స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
భారత కంపెనీలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించారు...
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. తమ సరికొత్త గ్లోబల్ మిడ్సైజ్ పికప్ ట్రక్ ‘స్కార్పియో లైఫ్స్టైలర్’ను...
ఆంధ్రప్రదేశ్లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబీహెచ్ఎఫ్ఎల్) తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది...
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. సంస్థ రూపొందించిన ఫీడ్ జ్యూస్ క్లారిపికేషన్ కోసం...