రూ.400 కోట్లతో వ్యాక్స్ఇండో వ్యాక్సిన్ యూనిట్
ABN , Publish Date - Feb 18 , 2026 | 02:03 AM
హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ల తయారీ యూనిట్ రానుంది. జేఏపీఎ్ఫఏ ఇండోనేషియా అనుబంధ సంస్థ వ్యాక్స్ఇండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ...
జినోమ్ వ్యాలీలో ఏర్పాటు
హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ల తయారీ యూనిట్ రానుంది. జేఏపీఎ్ఫఏ ఇండోనేషియా అనుబంధ సంస్థ వ్యాక్స్ఇండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యూనిట్ ఏర్పాటు చేయనుంది. రూ.370 కోట్ల నుంచి రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో కోళ్లు, పశువులు, పందులు, రొయ్యలు, చేపలకు వచ్చే వ్యాధులు, వైర్సల నివారణకు ఉపయోగించే బీఎ్సఎల్-3 అనే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ ప్లాంటులో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లను దేశ,విదేశాలకు సరఫరా చేయాలని వ్యాక్స్ఇండో భావిస్తోంది. 2030 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఇవి కూడా చదవండి..
బిల్గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం