• Home » Business news

Business news

కోకాపేటలో ‘ది స్కైవెన్‌’ ప్రాజెక్టు

కోకాపేటలో ‘ది స్కైవెన్‌’ ప్రాజెక్టు

హైదరాబాద్‌ కోకాపేట ప్రాంతంలో మరో అలా్ట్ర లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. ‘ది స్కైవెన్‌’ పేరుతో ఇ-ఇన్‌ఫ్రా-పింగ్లే వెంచర్స్‌...

దేశంలో చమురు కొరత లేదు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: కేంద్రం

దేశంలో చమురు కొరత లేదు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: కేంద్రం

అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. సెన్సెక్స్‌కు స్వల్ప లాభాలు..

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. సెన్సెక్స్‌కు స్వల్ప లాభాలు..

ఉదయం భారీ నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయనే వార్తల వల్ల కూడా సూచీలు కోలుకున్నాయి.

నవంబరు వరకు హోర్ముజ్‌ గండం

నవంబరు వరకు హోర్ముజ్‌ గండం

హోర్ముజ్‌ జలసంధి దిగ్బంధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించటం లేదని మూడీస్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే శరదృతువు (అక్టోబరు-నవంబరు) వరకు...

హైబ్రిడ్‌ ఎంఎఫ్‌ల్లోకి పెట్టుబడుల వెల్లువ

హైబ్రిడ్‌ ఎంఎఫ్‌ల్లోకి పెట్టుబడుల వెల్లువ

హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పథకాల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలు రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి...

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సేవల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్‌ సీఈఓ, ఎండీ కే కృతివాసన్‌ తెలిపారు.

ఎగుమతులు 49 నెలల గరిష్ఠం

ఎగుమతులు 49 నెలల గరిష్ఠం

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలోనూ ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్‌ నెలలో భారత వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13.78 శాతం వృద్ధి చెంది 4,356 కోట్ల డాలర్లకు (రూ.4.18 లక్షల కోట్లు) చేరాయి. ...

డాలర్‌ @: రూ.96

డాలర్‌ @: రూ.96

భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఒక దశలో 50 పైసలు క్షీణించి రూ.96.14కు చేరుకుంది...

డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ

డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఇవాళ సరికొత్త రికార్డు కనిష్ఠానికి (96.14) పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం రూపాయి పతనానికి కొన్ని కారణాలుగా కనిపిస్తున్నాయి.

అమెరికాలో కేసుల నుంచి అదానీకి విముక్తి!?

అమెరికాలో కేసుల నుంచి అదానీకి విముక్తి!?

అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి