Home » Business news
కొత్త ఔషధాల అభివృద్ధిలో దేశంలోని ఫార్మా, లైఫ్ సైన్సె్సకు చెందిన గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలది (జీసీసీ) కీలక పాత్ర అని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తెలిపింది. ప్రస్తుతం...
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటా ర్ ఇండియా భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేసింది...
స్థూల కాయం తగ్గించే నోవో నార్డిస్క్ కంపెనీ ‘వెగోవీ’ బ్లాక్బస్టర్ ఔషధానికి త్వరలో జనరిక్ వెర్షన్ రానుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ జనరిక్ వెర్షన్ వెగోవీ...
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 283.29 పాయింట్ల లాభంతో 83,734.25 వద్ద ముగియగా నిఫ్టీ 50 సూచీ 93.95 పాయింట్ల...
వచ్చే దశాబ్దకాలంలో టెక్నాలజీ కంపెనీలు స్టాక్ మార్కెట్ విలువకు మరో రూ.2 లక్షల కోట్ల డాలర్ల (రూ.180 లక్షల కోట్లు) మేర జోడించవచ్చని...
శరవేగంగా వృద్ధి చెందుతెన్న ఏఐ స్టార్టప్ వ్యవస్థకు మద్దతిచ్చేందుకు 15 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,360 కోట్లు) విలువ గల వ్యూహాత్మక...
దక్షిణ ప్రపంచంలో ఏఐ సేవల వినియోగాన్ని పెంచేందుకు ఈ దశాబ్దం చివరికల్లా 5,000 కోట్ల డాలర్ల (రూ.4.5 లక్షల కోట్లు) పెట్టుబడులు...
భారీ సంఖ్యలో సాఫ్ట్వేర్ డెవలపర్లు, స్టార్ట్పలు, భాగస్వాములు కలిగి ఉన్న భారత్ ఏఐ ఆవిష్కరణలకు అత్యంత కీలక కేంద్రాల్లో ఒకటిగా మారిందని...
దేశీయ సూచీలు వరుస లాభాలతో ఫుల్ జోష్లో ఉన్నాయి. విదేశీ మదుపర్లు కోనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు పాజిటివ్గా మారింది. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.995 కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం కూడా కలిసి వస్తోంది.
ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ ఏఐ రంగంలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. పునరాత్పదక ఇంధనంతో నడిచే భారీ డేటా సెంటర్ల అభివృద్ధికి...