Share News

మార్కెట్‌లో నిస్సాన్‌ ‘ఎంపీవీ గ్రావైట్‌’

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:22 AM

జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ మోటా ర్‌ ఇండియా భారత మార్కెట్‌లో మరో కొత్త కారును విడుదల చేసింది...

మార్కెట్‌లో నిస్సాన్‌ ‘ఎంపీవీ గ్రావైట్‌’

ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు

ఉదయ్‌పూర్‌ : జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ మోటా ర్‌ ఇండియా భారత మార్కెట్‌లో మరో కొత్త కారును విడుదల చేసింది. ‘ఎంపీవీ గ్రావైట్‌’ పేరు తో విడుదల చేసిన ఏడు సీట్ల కారు ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.5.65 లక్షలు. ఈ ఏడాది చివరికల్లా రెండు ఎస్‌యూవీలను విడుదల చేయబోతున్నట్టు కంపెనీ ఎండీ సౌరభ్‌ వత్స చెప్పారు.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 19 , 2026 | 03:22 AM