Home » Business news
ప్రముఖ జువెలరీ రిటైలర్ జోయాలుక్కాస్.. హైదరాబాద్, కోకాపేట్లో కొత్త షోరూమ్ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్ను...
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. ఆమెరికాకు చెందిన ఈ సంస్థ ఇప్పటికే ఐటీ సంస్థలకు చుక్కలు చూపించింది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్లు అందించే కంపెనీలకు షాకిచ్చింది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మళ్లీ అమెరికా-ఇరాన్ దేశాల ఉద్రిక్తతల ప్రభావం పడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమై భారీ స్థాయిలో అమ్మకాలు సాగించడంతో సూచీలు...
సీ-390 మిలీనియం రవాణా విమానాల కోసం మహీంద్రా గ్రూప్ భాగస్వామ్యంలో భారత్లో ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు బ్రెజిల్ విమాన తయారీ...
చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టాటా గ్రూప్ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గురువారం ప్రకటించింది. ఈ బహుళ సంవత్సరాల...
భారత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఎన్సీసీ లిమిటెడ్కి పెద్ద షాకిచ్చింది. ఎన్సీసీతో పాటు అనుబంధ సంస్థ అయిన ఓబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఓబీఐఎల్)ను...
కాసాగ్రాండ్ రియల్టీ సంస్థ హైదరాబాద్లో మరో భారీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. మియాపూర్లో ‘కాసాగ్రాండ్ మాండరిన్’ పేరుతో...
స్టార్టప్స్ ఇంక్యుబేటర్ టీ-హబ్, హాట్స్-డీ-ఫ్రాన్స్ రీజియన్తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది...
వరుసగా మూడు రోజుల పాటు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం భారీ పతనాన్ని చవి చూశాయి. భారీగా నష్టపోయాయి. వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సూచీలను నష్టాల దిశగా నడిపించింది.
భారత్-అమెరికా మధ్య కృత్రిమ మేధ అనుసంఽధానాన్ని (ఏఐ కనెక్టివిటీ) పెంచేందుకు సముద్ర గర్భం లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్...