Home » Business news
వరుస నష్టాల నుంచి గురువారం కాస్త కోలుకున్న సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. విదేశీ మదుపర్లు గురువారం 2,549 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్గా మారింది.
వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ సూచీలు గురువారం కాస్త ఊరట కలిగించాయి. భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాలతో రోజును ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను ఆర్జించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలరుతో రూపాయి మారకం విలువ ఇవాళ ఆల్టైమ్ కనిష్ఠానికి చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 91.74గా నమోదైంది. జనవరి ప్రారంభం నుంచి రూపాయి విలువ దాదాపు 1.9 శాతం మేర పడిపోయింది.
దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే, ఈ ఉదయం బంగారం ధరల్లో భారీగా పెరుగుదల నమోదు కాగా, ఈ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతానికి మరింత పైపైకి ఎగబాకాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల సెంటిమెంట్లు మార్కెట్ను భారీగా దెబ్బతీస్తున్నాయి.
వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ సూచీలు మంగళవారం మరింత భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయింది. ఐరోపా దేశాలతో అమెరికా ట్రేడ్ వార్కు దిగడంతో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి.
కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఎఫ్ఎమ్సీజీ సెక్టార్ ఆకర్షణీయంగా మారడం, ఈయూ-భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో కదలిక కారణంగా సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే రోజును ముగించాయి.
పీఎఫ్ ఖాతాదారులకు గొప్ప శుభవార్త. ఈపీఎఫ్వో త్వరలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు సిద్దమవుతోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి..
దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ప్రస్తుతం.. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ తమకు అనువైన ఏ విధానాన్ని కావాలంటే దాన్ని ఎంచుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది. వీటిలో ఎవరికి ఏ విధానం మంచిది?
ఇకపై లోన్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. జనసమర్థ్ వెబ్సైట్లో నమోదు అయితే అత్యంత ఈజీగా, వేగంగా లోన్ పొందొచ్చు.