Home » Business news
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ.13,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది....
రక్షణ రంగానికి చెందిన రెండు హైదరాబాద్ లిస్టెడ్ కంపెనీల మధ్య కొనుగోలు ఒప్పందం కుదిరింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్లో 41.33 శాతం వాటాను దాదాపు రూ.1,550 కోట్లకు కొనుగోలు...
నిస్సాన్ మోటార్ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త మిడ్సైజ్ ఎస్యూవీ టెక్టాన్ను తీసుకువచ్చింది. మొత్తం 11 వేరియంట్లలో ఈ ఎస్యూవీ...
భారత మార్కెట్ను గ్లోబల్ తయారీ, ఎగుమతి క్రేందంగా మార్చే వ్యూహాంలో భాగంగా హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎ్సఐ) మెగా విస్తరణకు శ్రీకారం చుట్టింది
భారత ఐటీ రంగంలో సైలెంట్ లేఆఫ్స్ చోటుచేసుకుంటున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పనితీరుపై సమీక్షలు, నైపుణ్యాల ముదింపు పేరిట ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో కీలక సూచీలు లాభాల్లో ముగిశాయి.
గత రెండ్రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం 11 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు మొగ్గుచూపడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.
అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గుదల నమోదు చేశాయి. గురువారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలవడంతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఈ యుద్ధ భయాందోళనల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు...