Home » Business news
ఊహించినట్టుగానే పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి.
ఇటీవలి కాలంలో కాస్త స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం కారణంగా మరింత భారీగా పెరిగే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.
భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న ఇరాన్ యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడం ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలక ప్రాంతం. ఇక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇంధన, సరుకు ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది.
వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ కింద.. ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి ఆరోగ్య సమస్యలకు మాత్రమే బీమా కవరేజీ లభిస్తుంది. ఉదాహరణకు ముగ్గురు కుటుంబ సభ్యులు ఎవరికి
ఇటీవలి కాలంలో కాస్త స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం కారణంగా మరింత భారీగా పెరిగే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. మాన్యుఫాక్చరింగ్, సేవల రంగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక...
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వ్యవసాయ యంత్రాల విభాగం సరికొత్త రొటావేటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. మహావేటర్, మహావేటర్ హెచ్డీ సీరిస్ పేరుతో...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఓ ద్వారా సుమారు రూ.4,600 కోట్లు (50 కోట్ల డాలర్లు) సమీకరించాలని...
ట్రూజన్ సోలార్ బ్రాండ్తో సౌర విద్యుత్ ఉత్పత్తుల సేవలందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ చ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.600-650 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత...