Home » Business news
బంగారం, వెండి ధరలు ప్రతిరోజు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా దిగి వస్తోంది. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి.
అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడం దేశీయ సూచీలకు భారీ లాభాలను అందిస్తోంది. భారత్ ఎగుమతులపై పన్నులు భారీగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు రూపాయి కూడా బలపడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై అమెరికా 20 శాతం సుంకాలు వసూలు చేస్తోంది.
గత నాలుగు, ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 3న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్ల కంట రక్తకన్నీరు కార్పిస్తోంది. ఇంకా, ఇంకా పెరుగుతుందని అత్యాశకు పోయి గత నెల రోజులుగా ఎగబడి బంగారం, వెండి కొనిపెట్టుకున్న...
పెట్టుబడులు ప్రాధాన్య సాధనంగా ఆర్థిక వృద్ధిని పెంచడంపై ‘బడ్జెట్ 2026-27’ దృష్టి సారించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే ప్రభుత్వం వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని...
గత నెలలోనూ కార్లకు బలమైన గిరాకీ నమోదైంది. మారుతి సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం), హ్యుండయ్ మోటార్ టోకు విక్రయాలు...
సెక్యూరిటీ లావాదేవీల పన్నుపై ఏర్పడిన భయాలు తగ్గడంతో సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం రేసు గుర్రాల్లా పరిగెత్తాయి. సెన్సెక్స్ 943.52 పాయింట్లు లాభపడి 81,666.46 వద్ద ముగియగా, నిఫ్టీ 262.95 పాయింట్ల...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్పీఓ) ద్వారా ఎల్ఐసీలో తన వాటాను కేంద్ర ప్రభుత్వం మరింత తగ్గించుకోనుందని...
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈక్విటీలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత నిబంధనల...
దేశంలో అతిపెద్ద కోకింగ్ కోల్ ఉత్పత్తిదారు, కోలిండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఈ సంవత్సరం జనవరి 19న ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా....