Home » Business news
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 964.58 పాయింట్లు (1.25 శాతం) ఎగబాకి 78,151.45 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 261.55 (1.09 శాతం) పాయింట్ల వృద్ధితో...
గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్ని సాధించాయి. సెన్సెక్స్ ఏకంగా 960 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కీలకమైన 24,300 మార్కును దాటి ముగిసింది.
మొండి బాకీలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులను తిరిగి ఆ రుణ ఎగవేతదారు(డిఫాల్టర్)కు లేదా సంబంధిత పార్టీలకు...
ప్రయాణికుల వాహనాల ఇంధన సామర్థ్య ప్రమాణాలను కఠినం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి...
గురువారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
గత రెండ్రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ రంగ షేర్లు కోలుకున్నాయి. విలువలు ఆకర్షణీయంగా ఉండడంతో ఐటీ రంగ షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతున్నారు. అలాగే జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు వెల్లడవుతుండడం కూడా మదుపర్ల ఆసక్తికి కారణంగా నిలుస్తోంది.
గురువారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకున్నాయి. సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) పేరుతో రెండు దేశాల మధ్య గత ఏడాది జూలై 24న కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య..
ఆర్డరు చేసిన నిమిషాల్లోనే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు తదితరాలను డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇన్స్టామార్ట్ దేశంలోనే తొలిసారిగా వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ సర్వీసుకు శ్రీకారం...
దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతోపాటు అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకన్నా తక్కువ...