పీఎస్బీల్లో 49 శాతం ఎఫ్డీఐ !
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:45 AM
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈక్విటీలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత నిబంధనల...
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈక్విటీలో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం పీఎస్బీల ఈక్విటీలో 20ు వరకు ఎఫ్డీఐని అనుమతిస్తారు. ఈ పరిమితిని 49 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి ఎం నాగరాజు చెప్పారు. పీఎస్బీల ఈక్విటీని మరింత విస్తరించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News