• Home » Business news

Business news

కొనుగోలుదారులకు షాక్.. పసిడి ధరలు మరింత ప్రియం

కొనుగోలుదారులకు షాక్.. పసిడి ధరలు మరింత ప్రియం

ఇటీవల వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం రేట్లు శనివారం మరోసారి ఎగబాకాయి. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి, వెండిల ధరలను ఓసారి పరిశీలిస్తే...

స్టాక్ మార్కెట్లకు ఉపశమనం.. వరుస నష్టాలకు బ్రేక్..

స్టాక్ మార్కెట్లకు ఉపశమనం.. వరుస నష్టాలకు బ్రేక్..

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరాన్‌ కాస్త వెనక్కి తగ్గినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడడం సూచీలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపింది.

3  రోజులు రూ.21 లక్షల కోట్లు

3 రోజులు రూ.21 లక్షల కోట్లు

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడం, దాని ప్రభావంతో చమురు ధర లు భగ్గుమంటున్న నేపథ్యంలో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. బుధవారం ట్రేడింగ్‌ ఆరంభంలో...

బంగారం, వెండి మరింత కిందకు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

బంగారం, వెండి మరింత కిందకు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో మొదట్లో భారీగా పెరిగిన వెండి ధరలు మళ్లీ కిందకు దిగి వచ్చాయి. మంగళవారం తగ్గిన బంగారం, వెండి ధరలు బుధవారం కూడా అదే ధోరణిని కనబరిచాయి.

స్టాక్‌మార్కెట్ క్రాష్.. సెన్సెక్స్ 1700 పాయింట్లు డౌన్..

స్టాక్‌మార్కెట్ క్రాష్.. సెన్సెక్స్ 1700 పాయింట్లు డౌన్..

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం మనదేశంపై తీవ్రంగా ఉంటుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. యుద్ధం కారణంగా ఈ లోహాల ధరలు మరింత భారీగా పెరిగే అవకాశముందని అంచనాలు వెలువడినప్పటికీ గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్థిరీకరణకు గురవుతున్నాయి.

జీడీపీకి చమురు సెగ

జీడీపీకి చమురు సెగ

ఎవరెన్ని చెప్పినా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగానే ప్రభావితం చేయనుంది. ఈ యుద్ధంతో చమురు ధరలు కొండెక్కి వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం చుక్కలంటే ప్రమాదం ఉందని...

వచ్చే ఐదేళ్లలో 8-10 కొత్త ట్రాక్టర్లు

వచ్చే ఐదేళ్లలో 8-10 కొత్త ట్రాక్టర్లు

ఎస్కార్ట్స్‌ కుబోటా.. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పవర్‌ట్రాక్‌ శౌర్య ట్రాక్టర్‌ను తీసుకువచ్చింది. సౌత్‌ స్పెషల్‌ ప్యాడీ ట్రాక్టర్‌ సిరీ్‌సతో దీన్ని తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ నిఖిల్‌ నందా...

మార్కెట్‌ మరింత పతనం!!

మార్కెట్‌ మరింత పతనం!!

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు. రోజురోజుకూ త్రీవరూపం దాలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం కనీసం 4-5 వారాలు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా...

చిప్‌ల కొరత.. 2027 వరకు కొనసాగవచ్చు..

చిప్‌ల కొరత.. 2027 వరకు కొనసాగవచ్చు..

మెమొరీ చిప్‌ల ధరల పెరుగుదల అంతర్జాతీయ సమస్యగా మారిందని, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమపై గణనీయ ప్రభావం చూపుతోందని దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్‌ తయారీ దిగ్గజం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి