• Home » Business news

Business news

లాభాల స్వీకరణ.. నష్టాల్లో దేశీయ సూచీలు..

లాభాల స్వీకరణ.. నష్టాల్లో దేశీయ సూచీలు..

అమెరికా ట్రేడ్ డీల్ కారణంగా గత మూడు సెషన్లుగా లాభపడుతూ వచ్చిన దేశీయ సూచీలు గురువారం నష్టాల బాట పట్టాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

షాకింగ్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

షాకింగ్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

మంగళ, బుధవారాల్లో పెరుగుదల నమోదు చేసిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. భారీగా పతనమయ్యాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి.

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం బుధవారం భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు కూడా అమాంతంగా పైకి ఎగబాకాయి. గురువారం కూడా పెరుగుదల దిశగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 5న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఏటా 8 నుంచి10% జీడీపీ వృద్ధి రేటు సాధ్యమే

ఏటా 8 నుంచి10% జీడీపీ వృద్ధి రేటు సాధ్యమే

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి రేటుపై అత్యంత ఆశాభావంతో ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 నుంచి 10 శాతం వృద్ధి రేటు

ఆంథోపిక్‌ ఎఫెక్ట్‌.. ఐటీ షేర్లు క్రాష్‌

ఆంథోపిక్‌ ఎఫెక్ట్‌.. ఐటీ షేర్లు క్రాష్‌

అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సేవల స్టార్టప్‌ ఆంథ్రోపిక్‌ ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ టూల్స్‌.. యూఎస్‌, యూర్‌పతో పాటు భారత ఐటీ కంపెనీల షేర్లనూ కుదిపేశాయి. బీఎ్‌సఈలో ఇన్ఫోసిస్‌ స్టాక్‌ ధర...

25,000 ఫ్రెషర్ల నియామకాలు

25,000 ఫ్రెషర్ల నియామకాలు

అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, భారత్‌లోనే అధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌.. ఈ ఏడాదిలో 24,000-25,000 మంది ఫ్రెషర్లను...

తగ్గనున్న పసిడి, వెండి దిగుమతుల ధర

తగ్గనున్న పసిడి, వెండి దిగుమతుల ధర

బంగారం, వెండి దిగుమతిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రెండు లోహాల దిగుమతులకు ప్రామాణికంగా తీసుకునే కనీస అంచనా విలువ (నోషనల్‌ వాల్యూ)ను ప్రభుత్వం తగ్గించింది....

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ లాభం రూ.36 కోట్లు

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ లాభం రూ.36 కోట్లు

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి...

2025లో 17% పెరిగిన విమాన ప్రయాణికులు

2025లో 17% పెరిగిన విమాన ప్రయాణికులు

గత ఏడాది దేశీయ విమానయానానికి బాగానే కలిసొచ్చింది. 2025 మొత్తం మీద దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి 16.69 కోట్ల మంది విమాన ప్రయాణికులు రాకపోకలు సాగించారు...

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్‌ ఫైనాన్షియల్‌ జీసీసీ

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్‌ ఫైనాన్షియల్‌ జీసీసీ

అమెరికాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఎల్‌పీఎల్‌ ఫైనాన్షియల్‌.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ప్రారంభించింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి