Home » Business news
అమెరికా ట్రేడ్ డీల్ కారణంగా గత మూడు సెషన్లుగా లాభపడుతూ వచ్చిన దేశీయ సూచీలు గురువారం నష్టాల బాట పట్టాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
మంగళ, బుధవారాల్లో పెరుగుదల నమోదు చేసిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. భారీగా పతనమయ్యాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి.
గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం బుధవారం భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు కూడా అమాంతంగా పైకి ఎగబాకాయి. గురువారం కూడా పెరుగుదల దిశగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 5న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి రేటుపై అత్యంత ఆశాభావంతో ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 నుంచి 10 శాతం వృద్ధి రేటు
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సేవల స్టార్టప్ ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ టూల్స్.. యూఎస్, యూర్పతో పాటు భారత ఐటీ కంపెనీల షేర్లనూ కుదిపేశాయి. బీఎ్సఈలో ఇన్ఫోసిస్ స్టాక్ ధర...
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, భారత్లోనే అధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్.. ఈ ఏడాదిలో 24,000-25,000 మంది ఫ్రెషర్లను...
బంగారం, వెండి దిగుమతిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రెండు లోహాల దిగుమతులకు ప్రామాణికంగా తీసుకునే కనీస అంచనా విలువ (నోషనల్ వాల్యూ)ను ప్రభుత్వం తగ్గించింది....
సీసీఎల్ ప్రొడక్ట్స్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి...
గత ఏడాది దేశీయ విమానయానానికి బాగానే కలిసొచ్చింది. 2025 మొత్తం మీద దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి 16.69 కోట్ల మంది విమాన ప్రయాణికులు రాకపోకలు సాగించారు...
అమెరికాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ఎల్పీఎల్ ఫైనాన్షియల్.. హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది..