Home » Business news
మెసేజింగ్ యాప్ వాట్సాప్కు సవాలు విసురుతున్న జోహో సంస్థ.. ఫిన్ టెక్ రంగంపై కూడా తన పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా పీఓఎస్ డివైజ్లను లాంచ్ చేసింది. త్వరలో వీటిని అరట్టై యాప్తో కూడా లింక్ చేస్తామని తెలిపింది.
ఒకప్పుడు డబ్బులు ఎవరి అకౌంట్లోకైనా పంపించాలి అంటే బ్యాంకుకు వెళ్లి పెద్ద ప్రాసెస్ చేసేవాళ్ళం. కానీ కాలం మారుతున్నా కొద్దీ బ్యాంకింగ్ సిస్టంలో చాలా వేగంగా మార్పులు జరిగాయి. ఒక్క UPI నంబర్తో మన ఫోన్ లోనే..
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి ఒక శుభవార్త రానుంది. గత 11 ఏళ్లుగా ఎటువంటి పెంపు లేని పెన్షనర్లకు ఇప్పుడు ఉపశమనం దక్కే ఛాన్సుంది. ఈ అంశంపై మరో మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
యూపీఐ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 8, 2025 నుంచి యూపీఐ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఇకపై పిన్ నంబర్ నొక్కకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు సానుకూలాంశంగా మారడంతో వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 7న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
దసరా పూర్తైంది. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసం, క్రిస్మస్ పండుగల సీజన్ వచ్చేస్తుంది. పండుగల టైంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విమాన టికెట్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పలువురు ప్రయాణికులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని అధిగమించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రంగంలోకి దిగింది.
ప్రస్తుత రోజుల్లో అనేక మంది కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. కానీ క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆప్షన్ ఎంచుకుంటే అదనంగా ఛార్జీలు పడటం గురించి మీకు తెలుసా. దీని గురించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తెలుపగా, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Department of Consumer Affairs) ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా ఆధ్వర్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్నకు అంతర్జాతీయవ్యాప్తంగా ఆదరణ ఉంది. మనదేశంలో కూడా అత్యధికులు వాట్సాప్నే వినియోగిస్తుంటారు.
బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీలను లాభాల బాట పట్టిస్తున్నాయి. ఈ రెండు రంగాల్లోని పలు స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.