Home » Business news
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి 90 డాలర్లు దాటింది. ప్రస్తుతం 1.2 శాతం పెరిగి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
బుధవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన యుద్ధం మార్కెట్ని భయపెడుతోంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ 90 డాలర్లు దాటింది. ఈ యుద్ధానికి తెరపడి, కీలకమైన...
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నష్టాలు చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. మంగళవారం ఉదయం కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు తిరిగి నష్టాల బాట పట్టాయి.
మంగళవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
మన దేశం ప్రపంచంలోని అనేక రిటైల్, ఎఫ్ఎంసీజీ కంపెనీల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు కేంద్రంగా మారుతోంది. గత ఏడాది చివరి నాటికి దేశంలో వీటి సంఖ్య...
హైదరాబాద్కు చెందిన ఔషధ సంస్థ దివీస్ లేబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మురళి కే దివి గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను మొత్తం రూ.100.26 కోట్ల పారితోషికం అందుకున్నారు...
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం నష్టాల్లో పయనించాయి. ఒక దశలో 783 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. చివరికి 442.93 పాయింట్ల నష్టంతో 77,708.52 వద్ద స్థిరపడింది...
లిస్టెడ్ ఈక్విటీలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును రద్దు చేసే యోచనేదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. రిటైల్, దేశీయ ఇన్వెస్టర్లకు ఈ లెవీని తొలగించాలనే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్- అమెరికా దేశాలు మరోసారి యుద్ధానికి కాలు దువ్వాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా పసిడి ధర పడిపోతూ వస్తోంది.