Home » Business news
ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, ఇతర కమోడిటీ ధరలు భారీ గా పెరిగాయి. దాంతో...
కష్ట కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4) లో 7.8 శాతం వృద్ధి రేటు నమోదు చేసినట్టు...
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన మార్కెట్ సూచీలు.. తర్వాత వరుస పతనాన్ని చవిచూస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
ఈ ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తర్వాత అద్భుతమైన రికవరీ సాధించాయి. ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 490 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ, తర్వాత కొనుగోళ్ల మద్దతుతో ముందుకు సాగాయి .
అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరిగిన నేపథ్యంలో భారతీయుల్లో పొదుపు, ఖర్చుల నియంత్రణపై దృష్టి పెరిగిందని కాంటార్ తాజా సర్వే నివేదిక...
దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎంత వేగంగా పెరుగుతున్నా.. ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే హవా. యూపీఐ చెల్లింపులు.. ఈ-కామర్స్ కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు...
దేశీయ మార్కెట్లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్సైకిళ్లు వచ్చేశాయి. హీరో మోటోకార్ప్ దేశంలోనే తొలిసారిగా స్ల్పెండర్ ప్లస్, హెచ్ఎ్ఫ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లను బుధవారం విడుదల చేసింది...
హైదరాబాద్, రాయదుర్గంలో.. రియల్ ఎస్టేట్ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ 30 అంతస్తులతో ప్రత్యేక ఐటీ పార్కు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ ప్రాంతంలో...
దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాటలో సాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 4 శాతం ఎగబాకి 95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..