• Home » Business news

Business news

కోలుకున్న సూచీలు.. 390 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

కోలుకున్న సూచీలు.. 390 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కోలుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.35) బలపడింది.

కుటుంబ పొదుపు, సంపద సృష్టికి క్యాపిటల్‌ మార్కెట్లు కీలకం

కుటుంబ పొదుపు, సంపద సృష్టికి క్యాపిటల్‌ మార్కెట్లు కీలకం

దేశంలో కుటుంబ పొదుపు, సంపద సృష్టికి క్యాపిటల్‌ మార్కెట్లు కీలక మార్గంగా మారుతున్నాయని సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే అన్నారు. దేశ ఆర్థిక వృద్ధిలో...

మళ్లీ మొదలైన దాడులు.. భారీ నష్టాల్లో దేశీయ సూచీలు..

మళ్లీ మొదలైన దాడులు.. భారీ నష్టాల్లో దేశీయ సూచీలు..

పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు దేశీయ సూచీలకు నష్టాలను మిగిల్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి

దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) దీర్ఘకాలిక పెట్టుబడి సాఽధనాల కోసం చూస్తోంది. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), సెబీలతో పాటు..

మేం తప్పు చేయలేదు..

మేం తప్పు చేయలేదు..

రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ రాజేష్‌ మెహతా మరోసారి తమ వైఖరిని సమర్ధించుకున్నారు. తమ కంపెనీ ఆదాయ వివరాలను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ దర్యాప్తు బృందమే...

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..

ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్‌ సీజన్‌ ప్రారంభమైంది. ఉద్యోగులు, ఇండివిడ్యువల్స్‌.. ఐటీఆర్‌-1 (సహజ్‌) ద్వారా, ఆడిట్‌ అవసరం లేని వృత్తి నిపుణులు, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్న...

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈరోజు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈరోజు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

3.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్-ఫిలిప్పీన్స్ వాణిజ్యం

3.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్-ఫిలిప్పీన్స్ వాణిజ్యం

భారత్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి బంధాలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మనీలాలో ఫలప్రదంగా ముగిసింది. ఇందులో ఐటీ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు.

అమెరికా మార్కెట్లను ముంచేసిన 'జాబ్స్ రిపోర్ట్'.. కుప్పకూలిన ఇండెక్స్‌లు

అమెరికా మార్కెట్లను ముంచేసిన 'జాబ్స్ రిపోర్ట్'.. కుప్పకూలిన ఇండెక్స్‌లు

అమెరికా స్టాక్ మార్కెట్లలో వారంతాన తీవ్రమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నాస్‌డాక్ సూచీ గడిచిన ఏడాది కాలంలోనే అత్యంత దారుణమైన పతనాన్ని నమోదు చేసింది. అంచనాలను మించిన 'మే నెల జాబ్స్ రిపోర్ట్' మార్కెట్లను కుదిపేసింది.

ఆకర్ష.. ఆకర్ష! విదేశీ పెట్టుబడులకు గాలం

ఆకర్ష.. ఆకర్ష! విదేశీ పెట్టుబడులకు గాలం

ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, ఇతర కమోడిటీ ధరలు భారీ గా పెరిగాయి. దాంతో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి