Home » Business news
దేశం లో అడ్వాన్స్డ్ కెమిస్ర్టీ సెల్ (ఏసీసీ) బ్యాటరీల డిమాండ్ 2040 నాటికి 700 గిగావాట్లకు పెరగనుంది. ప్రస్తుత డిమాండ్ 28 జీడబ్ల్యూహెచ్ ఉంది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయెన్స్...
భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ).. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం (క్యూ3)లో రూ.12,958 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో...
స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. ప్రామాణిక సూచీలు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో...
అభి ఫుడ్స్ ఎగ్ బ్రాండ్.. అభి ఎగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో కంపెనీ టర్నోవర్...
ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. హైదరాబాద్లోనూ రిటైల్ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ స్టోర్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియను...
నెట్వర్క్ నిర్వహణ వ్యయాలు భారం కావడం, చట్టపరమైన ఫీజులు, సిబ్బంది వ్యయాలు డిసెంబరు త్రైమాసికంలో భారతి ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్...
ఎన్సీసీ లిమిటెడ్.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.4,900 కోట్ల టర్నోవర్పై...
స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (గతంలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్).. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక...
నవ లిమిటెడ్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసింలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,061.50 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.325.70 కోట్ల నికర...
దేశంలో కొలువుల మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. దీంతో ఉద్యోగాల జీతాల్లోనూ స్థిరీకరణ ప్రారంభమైంది. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ఉద్యోగుల జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు...