Home » Business news
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు చేరుకుంది.
పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. జీవిత బీమా రంగంలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామని ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రకటించింది...
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బాహుబలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ను...
తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ రోజుల్లో అనేక మంది రుణాలపై ఆధారపడుతున్నారు. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు.. ప్రీ అప్రూవ్డ్ రుణ ...
హోటల్ రంగంలో ఉన్న వారికి స్పెసిఫైడ్ ప్రెమిసెస్ అంటే అవగాహన ఉండే ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న నిర్వచనం ప్రకారం ఏదైనా ఒక హోటల్లో....
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. స్పేస్ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్గా మస్క్ కొత్త రికార్డు సృష్టించారు.
మ్యాగీ నూడుల్స్లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై నెస్లే ఇండియా సంస్థ స్పందించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది.
చాలా రోజుల తర్వాత దలాల్ స్ట్రీట్లో బుల్ ఆనందంతో చిందులు తొక్కింది. ఇరాన్తో యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు...
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర ఇంధన నిల్వల సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచుకోవాలనుకునే యోచనలో...