• Home » Business news

Business news

సర్‌ఛార్జి బాదుడు.. ఆకాశ ఎయిర్ టికెట్ ధరలకు రెక్కలు

సర్‌ఛార్జి బాదుడు.. ఆకాశ ఎయిర్ టికెట్ ధరలకు రెక్కలు

విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానాయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టికెట్ ధరపై ఇంధన సర్‌ఛార్జి విధించాయి. తాజాగా ఆకాశ ఎయిర్ సైతం టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం నాడు ప్రకటించింది.

బంగారం, వెండి ధరలు.. మరింత డౌన్.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

బంగారం, వెండి ధరలు.. మరింత డౌన్.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువతో పాటు బంగారం, వెండి ధరలు కూడా మరింత కిందకు దిగివస్తున్నాయి. శనివారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరల పెంపు..

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరల పెంపు..

ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలను పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

మెటాలో 16 వేల మంది ఉద్యోగులు ఇంటికి.. ఏఐలో పెట్టుబడులే కారణమా..

మెటాలో 16 వేల మంది ఉద్యోగులు ఇంటికి.. ఏఐలో పెట్టుబడులే కారణమా..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌‌వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్‌ల దెబ్బకు పేరు మోసిన టెక్ కంపెనీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఏఐను అందిపుచ్చుకునే క్రమంలో ప్రముఖ కంపెనీలన్నీ అటు వైపు భారీగా పెట్టుబడలను పెడుతున్నాయి.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

శనివారం బంగారం, వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 14)న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పతనమైన ధరలు

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పతనమైన ధరలు

గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం, వెండి రేట్లు మరోసారి పతనమయ్యాయి. ప్రస్తుతం.. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...

రూ.23.44 లక్షల కోట్లు యుద్ధార్పణం

రూ.23.44 లక్షల కోట్లు యుద్ధార్పణం

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి భారత స్టాక్‌ మార్కెట్లు భారీ గా నష్టపోయాయి. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్‌ 5,252.77 పాయింట్లు (6.46 శాతం) క్షీణించింది...

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా గత రెండు రోజులు పెరిగిన బంగారం, వెండి ధరలు యూటర్న్ తీసుకున్నాయి. గురువారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

దేశీయ సూచీలు మరింత కిందకు.. సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్..

దేశీయ సూచీలు మరింత కిందకు.. సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్..

హోర్ముజ్ జలసంధిలో దాడుల కారణంగా ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో సూచీలపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే భారత్‌తో సహా 16 దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని పేర్కొంటూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ సర్కారు దర్యాఫ్తునకు ఆదేశించింది.

భారత బిలియనీర్ల మొత్తం సంపద లక్ష కోట్ల డాలర్లు

భారత బిలియనీర్ల మొత్తం సంపద లక్ష కోట్ల డాలర్లు

ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల 40వ వార్షిక జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది జాబితాలో భారత్‌ నుంచి 229 మందికి చోటు దక్కింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి