Home » Business news
అమెరికాతో ట్రేడ్ డీల్ భారత సూచీల్లో భారీగా జోష్ నింపింది. దేశీయ సూచీలు వరుసగా లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోవైపు పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడం కూడా మదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపుతోంది.
భారత-అమెరికా వాణిజ్య ఒప్పం దం వివరాలు క్రమంగా వెల్లడవుతున్నాయి. ఈ ఒప్పందంతో ఇక ఆ దేశం నుంచి తక్కువ సుంకాలతో లగ్జరీ కార్లు దిగుమతి చేసుకోచ్చని...
విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాలింగ్ (ఎంఆర్ఓ) కోసం సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ పనులు ఊపందుకున్నాయి. ఈ యూనిట్ కోసం ఇప్పటికే 60 మందికిపైగా...
తమ కారు రుణాల కనీస చర (ఫ్లోటింగ్) వడ్డీ రేటును 7.9 నుంచి 7.6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. రుణ గ్రహీతల పరపతి...
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.4ు వృద్ధిని సాధిస్తుందని, జీ-20 దేశాల్లో అమిత వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా...
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. భారీ పెరుగుదల నమోదు చేశాయి. బంగారం గ్రాముకు రూ.200కు పైగా పెరిగింది. వెండి కిలోకు రూ.15000 మేర పెరిగింది.
అమెరికాతో ట్రేడ్ డీల్ అమలులో వేగంగా అడుగులు పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి లాభాలను ఆర్జించడం బ్యాంకింగ్ సెక్టార్లో జోష్ నింపింది.
గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి రెండు, మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్ఠాలను తాకి అంతే వేగంగా కిందకు దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 9న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రస్తుతం భారత బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు అన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలతో దేశంలోని చిన్న చిన్న నగరాల్లో ఉద్యోగ నియామకాలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబరు 21 నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీంతో అప్పటి నుంచి...