Home » Business news
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి సూచీలను వెనక్కి లాగుతోంది.
దేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరగడం, హైపర్స్కేల్ క్లౌడ్ పెట్టుబడులు, దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ నేపథ్యం లో 2025లో 2.2 గిగావాట్లు (జీడబ్ల్యూ) ఉన్న...
ప్రభు త్వ రంగంలోని కెనరా బ్యాంక్.. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.4,856 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.4,752 కోట్లు)తో పోల్చితే లాభం...
వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4.3 శాతం తగ్గి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
సోమవారం బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయారా. మీ అకౌంట్ను తిరిగి పొందాలనుకుంటున్నారా. ఇకపై గూగుల్ ఖాతాను రికవరీ చేసుకోవడం మరింత సులభంకానుంది.
సోమవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
వచ్చే నెలలో క్యాపిటల్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ల సందడి నెలకొననుంది. ఆగస్టులో డజనుకు పైగా కంపెనీలు ఈ ఐపీఓల ద్వారా...
ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోను కావచ్చు. సైడ్వేస్లో చలించే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగటం, క్రూడాయుల్ ధరల పెరుగుదల, ఎఫ్ఐఐల...