Home » Budget 2026
కేంద్రం.. బడ్జెట్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక ఆదివారం నాడు మదుపర్లకు భారీ షాక్నిచ్చాయి స్టాక్ మార్కెట్లు. నేడు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు.. బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్లకు బ్లాక్ సండే అయింది.
కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రశంసిస్తూ పౌర విమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్థిరమైన ఆర్థిక విధానం, సుస్థిర అభివృద్ధిని తీసుకురాగలిగిందని అన్నారు.
బడ్జెట్లో కేంద్రం ప్రస్తావించిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టడం జరిగిందని, మూడు కారిడార్లంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని మమతా బెనర్జీ అన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇవాళ(ఫిబ్రవరి 1) ఆమె 2026-27 ఆర్థిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019 నుంచి 2026 వరకు ఆమె మొత్తంగా 14 గంటలు బడ్జెట్ ప్రసంగం చేశారు.
ఇవాళ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రధానంగా 'మౌలిక సదుపాయాలు', 'ఉపాధి కల్పన', 'సరళీకృత పన్ను విధానం' చుట్టూ తిరిగింది. వివిధ వర్గాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఈ బడ్జెట్ 'పుష్కలమైన అవకాశాలకు హైవే' అని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చేలా భారతదేశ ఉజ్వల భవితకు గట్టి పునాదిని వేసిందన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1 శాతం తగ్గినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు..
బడ్జెట్ 2026లో భారతదేశాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కీలక ప్రకటన చేశారు. పదేళ్లలో భారత క్రీడారంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026-27ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పించనున్నారామె. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కాంజీవరం పట్టుచీరలో కనిపించారు. ఆ చీర విశిష్టతలేమిటో తెలుసుకుందాం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విదేశీ టూర్ ప్యాకేజీల విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.