• Home » BRS

BRS

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాబలం లేదు..

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాబలం లేదు..

మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదంటూ ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..

బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్‌లో దోషులకు శిక్ష పడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కేసులో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు..

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం...

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లకూ నోటీసులిచ్చి విచారించిన సంగతి తెలిసిందే.

కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి

కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి

గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్‌ను అవమానించిన మాజీ మంత్రి కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్

ఆ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం లోక్ భవన్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతలు కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనున్నారు.

బీఆర్ఎస్ ఓ పెద్ద జోక్ వేసింది: బండి సంజయ్

బీఆర్ఎస్ ఓ పెద్ద జోక్ వేసింది: బండి సంజయ్

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఛానెల్‌ను బీఆర్ఎస్ పార్టీ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నడో నిషేధించారని ఎద్దేవా చేశారు.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్ఎస్ నిషేధించడం పెద్ద జోక్..

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్ఎస్ నిషేధించడం పెద్ద జోక్..

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్ఎస్ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిషేధించారని ఎద్దేవా చేశారు.

ఆ ఇద్దరు నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

ఆ ఇద్దరు నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో పలు అంశాలను ప్రస్తావించారు.

నైనీ టెండర్ రద్దు చేశారంటే స్కాం జరిగినట్టే కదా.. భట్టికి హరీశ్‌రావు కౌంటర్

నైనీ టెండర్ రద్దు చేశారంటే స్కాం జరిగినట్టే కదా.. భట్టికి హరీశ్‌రావు కౌంటర్

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా? అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి