• Home » Bihar

Bihar

Bihar SIR: ఓటర్ల తుది జాబితాలో 47 లక్షల మంది పేర్ల తొలగింపు

Bihar SIR: ఓటర్ల తుది జాబితాలో 47 లక్షల మంది పేర్ల తొలగింపు

ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను ఈనెల 30న ఈసీ ప్రకటించింది. ఇందులో అదనంగా 3.66 లక్షల అనర్హులైన ఓటర్లను తొలగించగా, 21.53 లక్షల అర్హులైన ఓటర్లను జాబితాలోకి చేరింది.

Bihar SIR: బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ

Bihar SIR: బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ

బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఈసీ చేపట్టడం విశేషం. ఓటర్ల తుది జాబితా ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది. తుది జాబితా కాపీలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపిస్తామని బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలిపారు.

Bihar Assembly Elections: మరి కొద్ది గంటల్లో బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల

Bihar Assembly Elections: మరి కొద్ది గంటల్లో బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల

బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR)ను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. గత ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా వ్యక్తులు, రాజకీయ పార్టీలకు తమ క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేసుకునే అవకాశం కల్పించింది.

Prashant Kishor: మూడేళ్లలో రూ.241 కోట్లు సంపాదించా.. జన్ సురాజ్ నిధులపై పీకే

Prashant Kishor: మూడేళ్లలో రూ.241 కోట్లు సంపాదించా.. జన్ సురాజ్ నిధులపై పీకే

పార్టీ అకౌంట్స్‌కు చెందిన పేమెంట్లన్నీ చెక్కుల్లోనే ఉంటాయని, తప్పులకు అవకాశమే లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇతర మార్గాల ద్వారా కూడా తమ పార్టీకి డొనేషన్లు వచ్చాయని తెలిపారు.

Election Commission: బిహార్, మరో 7 రాష్ట్రాలకు 470 మంది పరిశీలకులను నియమించిన ఈసీ

Election Commission: బిహార్, మరో 7 రాష్ట్రాలకు 470 మంది పరిశీలకులను నియమించిన ఈసీ

రాజ్యాంగంలోని 324వ నిబంధన, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 20బి కింద తమకు లభించిన ప్లీనరీ పవర్స్‌తో పరిశీలకులను నియమించినట్టు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఈసీ పర్యవేక్షణ, క్రమశిక్షణ కింద వీరు పనిచేస్తారని వివరించింది.

Hospital Viral Video: ఆస్పత్రి భవనంలో షాకింగ్ ఘటన.. ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గాయాలు.. ఏమైందో చూస్తే..

Hospital Viral Video: ఆస్పత్రి భవనంలో షాకింగ్ ఘటన.. ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గాయాలు.. ఏమైందో చూస్తే..

ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా షాకింగ్ ఘటన జరిగింది. ఆపరేషన్ మధ్యలో సడన్‌గా కాస్త దూరంలో పైకప్పు పెచ్చులూడి కిందపడిపోయింది. పెద్ద పెద్ద సిమెంట్ పలకలు ఊడి పడడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

EC to Visit Bihar: బిహార్‌లో పర్యటించనున్న ఈసీ.. అక్టోబర్ 5 తర్వాత ఎన్నికల ప్రకటన

EC to Visit Bihar: బిహార్‌లో పర్యటించనున్న ఈసీ.. అక్టోబర్ 5 తర్వాత ఎన్నికల ప్రకటన

అక్టోబర్ 4,5 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పాట్నాలో పర్యటిస్తారు

PM Modi: మహిళల అకౌంట్లలోకి రూ.7,500 కోట్లు.. ముఖ్యమంత్రి మహిళా యోజన షురూ

PM Modi: మహిళల అకౌంట్లలోకి రూ.7,500 కోట్లు.. ముఖ్యమంత్రి మహిళా యోజన షురూ

బిహార్ ఎన్డీయే ప్రభుత్వం చొరవతో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం ప్రారంభమైంది. మహిళా సాధికారికత కోసం స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు.

Bihar Elections: బ్లాక్ బోర్డు గుర్తుపై తేజ్‌ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పోటీ

Bihar Elections: బ్లాక్ బోర్డు గుర్తుపై తేజ్‌ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పోటీ

బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అంతికతమవుతూ, అందుకు సిద్ధంగా ఉన్నట్టు తేజ్‌ప్రతాప్ తెలిపారు. బిహార్‌లో మార్పును తీసుకువచ్చేందుకు కొత్త సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని తెలిపారు.

Rahul Gandhi: విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రిజర్వేషన్.. బిహార్ ఎన్నికల వేళ రాహుల్ వాగ్దానం

Rahul Gandhi: విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రిజర్వేషన్.. బిహార్ ఎన్నికల వేళ రాహుల్ వాగ్దానం

కాంగ్రెస్ 10 అంశాల కార్యక్రమంలో భాగంగా ఈబీసీల కోసం 'ఈబీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్' తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఎస్సీ/ఎస్టీలకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల తరహాలోనే ఇది ఉంటుందని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి