Home » Bihar Elections 2025
కరకట్ లోక్ సభ స్థానానికి పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రాజారామ్ సింగ్ కూశ్వాహపై ఓడిపోయారు. ఈసారి పవన్ సింగ్ భార్య కరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తోంది.
ఎన్నికల్లో పోటీచేసే 116 మంది అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించామని, త్వరలోనే తక్కిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
హెచ్ఏఎం (సెక్యులర్)తో పాటు సీట్ల షేరింగ్లో భాగంగా రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు కూడా ఆరు సీట్లు దక్కాయి. రాష్ట్రంలో బిగ్ బ్రదర్ ఎవరనే ప్రసక్తి లేకుండా జేడీయూ, బీజేపీ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
సీట్ల షేరింగ్ వ్యవహారంలో అసంతృప్తులు ఉన్నట్టు వస్తున్న ఊహాగానాలకు బీజేపీ అధిష్ఠానం కొట్టి వేస్తున్నప్పటికీ, సాధ్యమైనన్ని సీట్లు దక్కించుకునేందుకు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేజీ (రామ్ విలాస్), హెచ్ఏఎం పార్టీ చీఫ్ జితిన్ రామ్ మాంఝీ కొన్ని కాలంగా పట్టుబడుతున్నాయి.
పొత్తుల కోసం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్కు తాము లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని అఖ్తరుల్ తెలిపారు. దీంతో తమ పార్టీ ఉనికికి మరింత విస్తరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈపీఐసీ లేకున్నా 13 ప్రత్యామ్నాయ ఐడీలలో ఏదోక దానితో ఓటు వేయవచ్చని బిహార్ ఓటర్లకు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల రోల్లో పేరు ఉండటమే ముఖ్యమని, ఈసీఐ అధికారులు..
జీతన్ రామ్ మాంఝీతోపాటు మరో దళిత నేత, కేంద్ర మంత్రి, లోక్జన్శక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ సైతం తమ పార్టీకి 40 నుంచి 50 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు.
బీజేపీ ఎలక్షన్ కమిటీ బుధవారంనాడు పాట్నాలో కీలక సమావేశం జరిపింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కో-ఇన్చార్జి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
బిహార్ ఎన్డీఏ (NDA)కూటమిలో సీట్ల సర్దుబాటు పెద్ద టాస్క్లా మారుతోంది. తాజాగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్య చేశారు. తన తండ్రి, లోక్జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారని..
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై అనిశ్చితి ఉందనే ఊహాగానాలకు ఊతమిచ్చేలా కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తేజస్వి ఆయన పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చని, అయితే 'ఇండియా' కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.